ప్రభన్యూస్

Foreign Devotee : రథయాత్ర కోసం బొలీవియా నుంచి వచ్చా

పూరీ రథయాత్రకు భారత్ నలుమూలల నుంచే కాదు విదేశాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. రథయాత్రలో పాల్గొని తరిస్తున్నారు. Source link

Read Full News

Bhasma Aarti Performed At Mahakaleshwar Temple | మహాకాళేశ్వర ఆలయంలో వైభవంగా భస్మారతి

మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో తెల్లవారుజామున భక్తిశ్రద్ధల మధ్య భస్మారతి వైభవంగా నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Source link

Read Full News

Hydrogen Train: దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు సేవలు మొదలు.. ! సేఫ్టీ, సెక్యూరిటీ విషయంలో ఇదే మేలు |

Last Updated:Jul 17, 2026 12:04 PM IST భారత రైల్వే చరిత్రలో సరికొత్త మైలురాయి నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలును జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. News18 భారత రైల్వే చరిత్రలో సరికొత్త విప్లవం మొదలైంది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ విజయంతో…

Read Full News

Airlift Operations for Texas Victims | టెక్సాస్ వరదల్లో బాధితులకు హెలికాప్టర్ల ద్వారా రక్షణ

టెక్సాస్లో భారీ వరదల కారణంగా చిక్కుకుపోయిన బాధితులను రక్షణ సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. Source link

Read Full News

దిశా సమావేశంలో జిల్లా అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష..ప్రభుత్వ పథకాల అమలులో సమన్వయమే విజయానికి మార్గం అధికారులు–ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని ఎంపీ సురేష్ షెట్కర్ పిలుపు

దిశా సమావేశంలో జిల్లా అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష..ప్రభుత్వ పథకాల అమలులో సమన్వయమే విజయానికి మార్గం అధికారులు–ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని ఎంపీ సురేష్ షెట్కర్ పిలుపు ప్రభ న్యూస్ | కామారెడ్డి | జూలై 17:ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందడంతో పాటు జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, జిల్లా దిశా కమిటీ చైర్మన్ సురేష్ షెట్కర్ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి…

Read Full News

Terrorists Arrested: ఉగ్ర కుట్ర భగ్నం.. గుజరాత్‌లో భారీ ఆపరేషన్.. 8 మంది ఉగ్రవాదుల అరెస్ట్ |

Last Updated:Jul 17, 2026 1:26 PM IST Terrorists Arrested: దేశంలో భారీ వినాశనానికి వ్యూహం రచించిన ఉగ్రవాదుల కుట్రను గుజరాత్ ఉగ్రవాద నిరోధక దస్తా (ATS) భగ్నం చేసింది. జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులు నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘జైష్-ఎ-మహ్మద్’ (JeM) కు చెందిన 8 మంది ఉగ్రవాదులను ఏటీఎస్ బృందం విజయవంతంగా అదుపులోకి తీసుకుంది. జైష్ ఉగ్రవాదుల కదలికలపై అందిన పక్కా నిఘా సమాచారంతో రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు మెరుపు దాడి…

Read Full News

Trump Media Truth API: డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడుతున్నారా? ఏం జరుగుతోంది? |

Last Updated:Jul 18, 2026 10:56 AM IST Trump Media Truth API: ట్రంప్ ఏం చేసినా ఏదో ఒక కలకలం తప్పదు. ఇప్పుడు మరో పెద్ద దుమారం రేగుతోంది. అది ఏకంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు దారితీసింది. అది నిజమైతే పెను కల్లోలం తప్పదు. డొనాల్డ్ ట్రంప్‌ (Image credit – reuters) ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (TMTG) జూలై 16న ట్రూత్ API అనే కొత్త సర్వీసును ప్రకటించింది. ఈ…

Read Full News

Top 10 News: టూడే టాప్ 10 న్యూస్.. నాలుగు రీల్స్ చూసే టైంలో అన్ని వార్తలు తెలుసుకోవచ్చు..

ఈరోజు జరిగిన టాప్ 10 ప్రధాన వార్తలను ఒక్కచోట మీ కోసం అందిస్తున్నాం. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, వినోదం, న్యాయ, అంతర్జాతీయ పరిణామాలు సహా అన్ని కీలక అప్డేట్స్‌ను కేవలం 5 నిమిషాల్లో తెలుసుకోండి. Source link

Read Full News

షాప్ చోరీ కేసు ఛేదించిన బిచ్కుంద పోలీసులు.. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు.10 వేల విలువైన వివో మొబైల్‌తో పాటు మరో మూడు స్మార్ట్‌ఫోన్లు, హోండా షైన్ బైక్ స్వాధీనం.

షాప్ చోరీ కేసు ఛేదించిన బిచ్కుంద పోలీసులు.. ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు. 10 వేల విలువైన వివో మొబైల్‌తో పాటు మరో మూడు స్మార్ట్‌ఫోన్లు, హోండా షైన్ బైక్ స్వాధీనం. ప్రభ న్యూస్ | బిచ్కుంద | జూలై 17: బిచ్కుందలో జరిగిన షాప్ చోరీ కేసును పోలీసులు ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి బాధితుడికి చెందిన వివో మొబైల్‌తో పాటు మరో మూడు స్మార్ట్‌ఫోన్లు, దొంగతనాలకు వినియోగించిన…

Read Full News

Massive Devotee Turnout At Rath Yatra | పూరీలో జనసంద్రం.. లక్షలాది భక్తులతో జగన్నాథ రథయాత్ర

ఒడిశాలోని పూరీలో జరిగిన జగన్నాథ రథయాత్రలో వేలాది భక్తులు శ్రీ జగన్నాథుడు, శ్రీ బలభద్రుడు, శ్రీ సుభద్రాదేవిని రథాలపై దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. Source link

Read Full News