ప్రభన్యూస్

అమెరికాలో గ్రీన్ కార్డ్ అప్లై చేసే భారతీయలకు ట్రంప్ మరో కొత్త షాక్.. 100,000 డాలర్లు కడితేనే..! |

ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, ఇప్పటికే క్లిష్టంగా, సుదీర్ఘంగా ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో మరో ఆర్థిక అడ్డంకి చేరినట్లవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రీన్ కార్డ్ బాండ్ ప్రతిపాదన ఏమిటి? అమెరికా విదేశాంగ శాఖ (State Department) పరిశీలిస్తున్న పైలట్ ప్రోగ్రామ్ ప్రకారం, అమెరికా కాన్సులేట్‌ల ద్వారా విదేశాల నుంచి ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసే కొందరు అభ్యర్థులు ముందుగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని బాండ్ రూపంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రెంట్ వీసా పొందిన…

Read Full News

PM Modi: పంట వేసే రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఈ మోదీ పథకంతో ఖాతాలోకి డబ్బులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. |

ఈ పథకం ప్రస్తుతం అన్ని వర్గాల రైతులకు స్వచ్ఛంద (Voluntary) విధానంలో అందుబాటులో ఉంది. భూమి యజమానులతో పాటు కౌలు రైతులు, పంట భాగస్వామ్య రైతులు (షేర్‌క్రాపర్లు) కూడా ఈ పథకంలో చేరే అవకాశం కల్పించారు. రైతులకు లభించే ప్రధాన ప్రయోజనాలు పంట విఫలమైతే రైతులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించి, బీమా సంస్థల ద్వారా పరిహారం అందేలా ఈ పథకం రూపొందించారు. రైతులు చెల్లించాల్సిన ప్రీమియం చాలా తక్కువగా ఉండగా, మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర…

Read Full News

Mojtaba Khamenei: తండ్రి రక్తాన్ని కళ్లచూసిన శత్రువులను వదిలిపెట్టం: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ |

Last Updated:Jul 11, 2026 6:25 PM IST Mojtaba Khamenei: తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం తమ దేశ ప్రజల ప్రధాన డిమాండ్ అని దీనిని తాము ఖచ్చితంగా నెరవేరుస్తామని ఇరాన్ ప్రస్తుత సుప్రీం లీడర్ అయాతొల్లా మొజ్తబా ఖమేనీ తీవ్ర ప్రతిజ్ఞ చేశారు. ఫైల్ ఫోటో శనివారం తన తండ్రి అంత్యక్రియల ముగింపు సందర్భంగా తన అధికారిక టెలిగ్రామ్ ఖాతా ద్వారా ఆయన…

Read Full News

Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదం.. బోటులో ఉన్న 32 మందిలో తెలుగు వాళ్లు వీరే |

“అధికారిక వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. కొద్ది గంటల క్రితం వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో మునిగిపోయిన పడవలో కింది పేర్కొన్న 32 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారు. జరిగిన ప్రాణనష్టానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేము సేకరిస్తున్నాము. త్వరలోనే అప్‌డేట్ చేస్తాము,” అని ఎంబసీ పేర్కొంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మృతి చెందారు. ఇందులో తెలుగు వాళ్లు ఇద్దరు ఉన్నట్లు సమాచారం. బోటులో ఉన్న 32 మంది భారతీయ పర్యాటకుల…

Read Full News

Tragic Boat Accident In Vietnam : భారతీయ పర్యాటకుల పడవ బోల్తా!

వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫూ క్వాక్ (Phu Quoc) ద్వీపం సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. పలువురు భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక పడవ సముద్రంలో అకస్మాత్తుగా బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆన్ థోయ్ తీర ప్రాంతంలో సముద్ర పరిస్థితులు చాలా అల్లకల్లోలంగా ఉన్నాయని, అలల ఉధృతి ఎక్కువగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధిత భారతీయుల…

Read Full News

సముద్ర తీరంలో ఘోర విషాదం.. పడవలు మునిగి 500 మందికిపైగా మృతి! |

గురువారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ రెండు సంస్థలు కీలక వివరాలను వెల్లడించాయి. జూన్ చివరి వారంలో మయన్మార్ పశ్చిమ ప్రాంతమైన రఖైన్ రాష్ట్రం నుంచి ఈ రెండు పడవలు బయలుదేరినట్లు పేర్కొన్నాయి. వాటిలో ప్రయాణించిన వారిలో అత్యధికులు రోహింగ్యా ముస్లిం శరణార్థులేనని తెలిపాయి. CNN కథనం ప్రకారం…  సుమారు 250 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఒక పడవ ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే సంబంధాలు కోల్పోయింది. మరోవైపు దాదాపు 280 మంది ఉన్న మరో పడవ…

Read Full News

Vietnam Boat Accident: వియత్నాం పడవ ప్రమాదంలో చనిపోయిన 15 మంది భారతీయులు వీరే.. మృతుల్లో తెలుగు వాళ్ల జాబితా ఇదే |

ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు మరణించగా, మిగిలిన 21 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ప్రాణాలతో బయటపడిన వారిలో 17 మంది పర్యాటకులు, నలుగురు బోట్ సిబ్బంది ఉన్నారు. బోటులో ఉన్న మొత్తం 36 మంది వివరాలు లభ్యమయ్యాయని, అయితే ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు ఈ ప్రమాదంలో మరణించిన 15 మందిలో అత్యధికంగా తమిళనాడుకు చెందిన వారు…

Read Full News

Strait of Hormuz: భారతీయులకు భారీ షాక్.. మళ్లీ హార్ముజ్ జలసంధిని మూసేసిన ఇరాన్

Strait of Hormuz: కరోనా వైరస్ వచ్చినప్పుడు.. దాన్ని కంట్రోల్ చెయ్యగలిగాం. కానీ.. ఇరాన్, అమెరికా సంక్షోభం మాత్రం ముగియట్లేదు. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. తాజాగా ఇరాన్ తీసుకున్న నిర్ణయం వల్ల మళ్లీ ఉద్రిక్తతలు పెరగవచ్చు. ఇది ఇండియాకి పెద్ద సమస్యే. Source link

Read Full News

Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి.. ఊపిరాడక 52 మందికి అస్వస్థత! |

Last Updated:Jul 16, 2026 2:38 PM IST ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. స్వామివారి రథం సాగే బడా దండా (గ్రాండ్ రోడ్) ప్రాంతంలో జనసంద్రం పోటెత్తడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ఊపిరాడక 52 మంది భక్తులు అస్వస్థతకు గురవగా, రెస్క్యూ బృందాలు వారిని సురక్షితంగా రక్షించాయి. News18 ఒడిశా పూరీ జగన్నాథ రథయాత్రలో భారీ రద్దీ కారణంగా అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి రథం సాగే…

Read Full News

Pahalgam Cloudburst: పహల్గామ్‌లో క్లౌడ్ బరస్ట్.. చిక్కుకున్న పర్యాటకులు.. ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్! |

ఆవూరా (Awoora), దేహ్‌వాథూ (Dehwathu) అటవీ ప్రాంతాల్లో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల మధ్య ఎడతెగని భారీ వర్షం కురిసింది. దీంతో స్థానిక వాగులు ఉద్ధృతంగా ప్రవహించి, బట్‌కూట్ దగ్గర లిద్దర్ నదిలో కలిశాయి. వరద నీరు కనీసం 6 హోటళ్లలోకి వెళ్లింది. పహల్గామ్ షోర్ వంటివి నీట మునిగాయి. హోటళ్లలో వాహనాలు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. స్థానిక నివాసుల ఇళ్లు, హట్స్ కూడా నీటి ముంపులో చిక్కుకున్నాయి. గోడలు కూలడం,…

Read Full News