ప్రభన్యూస్

Andy Burnham: బ్రిటన్ కొత్త ప్రధానిగా యాండీ బర్న్‌హామ్.. 10 ఏళ్లలో 7వ ప్రధాని.. ఎందుకిలా? |

Last Updated:Jul 21, 2026 8:57 AM IST Andy Burnham: ఇండియాలో 12 ఏళ్లుగా ఒకరే ప్రధాని. ప్రజలు మళ్లీ మళ్లీ మోదీనే ఎన్నుకుంటున్నారు. స్థిరమైన పాలన ఉంది. మరి బ్రిటన్‌లో ఎందుకిలా? 10 ఏళ్లలో ఏడుగురు ప్రధానులు ఎందుకు మారారు? బ్రిటన్ కొత్త ప్రధాని యాండీ బర్న్‌హామ్ (Photo: Temilade Adelaja/Reuters) బ్రిటన్ రాజకీయాల్లో మరోసారి పెను మార్పులు జరిగాయి. యునైటెడ్ కింగ్‌డమ్ (UK) 59వ ప్రధానమంత్రిగా లేబర్ పార్టీకి చెందిన సీనియర్ నేత…

Read Full News

నీట్ పేపర్ లీక్ ఉద్యమంలో కీలక మలుపు.. జేపీ నడ్డాతో చర్చల తర్వాత దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్.. |

ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలింపు దీక్ష కొనసాగుతున్న సమయంలో సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించింది. జూలై 18న ఆయనను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. డీహైడ్రేషన్, శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గిపోవడం, కీటోన్ స్థాయిలు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. ఆదివారం కీలక షరతులు పెట్టిన వాంగ్‌చుక్ దీక్ష విరమించే ముందు ఆదివారం సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన చేశారు. విద్యా వ్యవస్థలో జరిగిన వైఫల్యాలకు, ముఖ్యంగా పరీక్షల…

Read Full News

Cyber Crime: కొంపముంచిన వాట్సాప్ మెసేజ్.. బ్యాంక్ అకౌంట్‌లో రూ.10 లక్షలు మాయం |

ఈ నేరం ఎలా జరిగింది?: సైబర్ నేరస్తులు వాట్సాప్‌లో (లేదా గ్రూపుల్లో) ఆకర్షణీయమైన వివాహ ఆహ్వానాలు, ఈవెంట్ నోటిఫికేషన్లు పంపుతారు. వాటితో పాటు APK ఫైల్ (Android Package Kit) లింకు ఉంటుంది. “వివాహ ఆహ్వానం చూడండి” అని ఆకర్షణీయంగా రాసి పంపుతారు. ఆ లింకును క్లిక్ చెయ్యగానే.. అది ఫైల్‌ లాగా డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ అవుతుంది. ఐతే.. దాంతోపాటూ రహస్యంగా.. మాల్వేర్ కూడా ఫోన్‌లోకి ప్రవేశిస్తుంది. ఇది ఫోన్‌ను పూర్తిగా తన కంట్రోల్ లోకి తెచ్చుకుంటుంది….

Read Full News

Viral News: ఇదెక్కడి గొడవ రా నాయనా.. పులుసు కూర వండిందని భార్యపై కేసు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న భర్త కష్టాలు! |

Last Updated:Jul 20, 2026 8:26 PM IST భార్య రోజూ పల్చటి కూరే వండుతుందని భర్త అర్ధరాత్రి 112కు కాల్ చేసి పోలీసులను ఇంటికి రప్పించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వైరల్‌గా మారింది. సాధారణ కుటుంబ గొడవ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. News18 భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగడం సహజమే. కొన్నిసార్లు ఆ గొడవలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను నవ్విస్తుంటాయి. ఇప్పటివరకు…

Read Full News

జంతర్ మంతర్ హింసపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. పాక్ సోషల్ మీడియా ఖాతాలపై నిఘా |

Last Updated:Jul 20, 2026 8:31 PM IST జంతర్ మంతర్ హింసాత్మక ఘటనలపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 70 మందికిపైగా అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు పాక్ సోషల్ మీడియా ఖాతాలు, తప్పుడు ప్రచారం, డిజిటల్ ఆధారాలు, హింస వెనుక కుట్ర కోణంపై విచారణ కొనసాగిస్తున్నారు. News18 జంతర్ మంతర్ వద్ద జరిగిన హింసాత్మక ఘటనలపై దిల్లీ పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నిరసనల సమయంలో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో…

Read Full News

Ukraine War: నౌకపై క్షిపణి దాడి.. నలుగురు భారతీయులు దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం |

Last Updated:Jul 21, 2026 6:07 AM IST Ukraine War: దాడి జరిగిన సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 5 గురు భారతీయులు కాగా, మిగతా వారు సిరియాకు చెందిన వారని ‘ఉక్రెయిన్ నావికాదళం’ తమ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రతీకాత్మక చిత్రం ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టు నుంచి జులై 19 (ఆదివారం) సాయంత్రం ధాన్యం లోడుతో బయలుదేరిన వాణిజ్య నౌకపై ఘోరమైన క్షిపణి దాడి జరిగింది. రాయిటర్స్ రిపోర్టు…

Read Full News

E20 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టత.. పాత, కొత్త వాహనాలకు ఎలాంటి నష్టం లేదన్న ప్రభుత్వం |

Last Updated:Jul 20, 2026 10:09 PM IST E20 పెట్రోల్ వల్ల వాహనాలకు నష్టం లేదని కేంద్రం స్పష్టం చేసింది. పరిశోధనల తర్వాతే అమలు చేశామని, లక్ష్యాన్ని ఐదేళ్ల ముందే సాధించామని తెలిపింది. News18 దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న 20 శాతం ఎథనాల్ మిశ్రమం కలిగిన E20 పెట్రోల్ వల్ల పాత వాహనాలకు కానీ, కొత్త వాహనాలకు కానీ ఎలాంటి నష్టం జరగలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. ఈ ఇంధనం కారణంగా ఇంజిన్ దెబ్బతినడం,…

Read Full News

యువత రాకెట్‌లా దూసుకెళ్తోంది.. ’56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు’ అంటూ రాహుల్‌పై మోదీ సెటైర్ |

యువత ప్రతిభకు మోదీ ప్రశంసలు భారత్ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సాధిస్తున్న విజయాలను ప్రస్తావిస్తూ స్కైరూట్ ఏరోస్పేస్ విజయవంతంగా ప్రయోగించిన విక్రమ్-1 రాకెట్‌ను ప్రధాని అభినందించారు. ఈ విజయం భారత యువత సామర్థ్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. స్కైరూట్ సంస్థలో పనిచేస్తున్న బృందం సగటు వయస్సు కేవలం 28 సంవత్సరాలు మాత్రమేనని పేర్కొంటూ, ఇలాంటి యువ శాస్త్రవేత్తలు దేశానికి గర్వకారణమని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పరోక్షంగా ఉద్దేశించినట్లు భావిస్తున్న వ్యాఖ్యలు కూడా…

Read Full News

Restaurant Service Charge: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తున్నారా?.. ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలుసా? | ట్రెండింగ్

Last Updated:Jul 20, 2026 10:50 AM IST Restaurant Service Charge Rules: హోటళ్లు, రెస్టారెంట్లలో బిల్లుతో పాటు సర్వీస్ ఛార్జీని కూడా చాలాచోట్ల వసూలు చేస్తున్నారు. అయితే ఈ ఛార్జీ చెల్లించడం పూర్తిగా స్వచ్ఛందం. ఒకవేళ బిల్లులో బలవంతంగా సర్వీస్ ఛార్జీ జతచేస్తే, దాన్ని తొలగించమని అడిగే హక్కు వినియోగదారులకు ఉంది. News18 హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేసిన తర్వాత బిల్లు చూసే సమయంలో చాలామందికి ఒక విషయం గమనించే ఉంటారు. ఆహార ధరలు,…

Read Full News

Vande Mataram Bill: ‘వందేమాతరం’ను అవమానిస్తే 3 ఏళ్లు జైలు శిక్ష.. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం! |

Last Updated:Jul 19, 2026 7:49 PM IST Vande Mataram Bill: భారత జాతీయ గీతం ‘జనగణమన’, జాతీయ జెండాల తరహాలోనే.. జాతీయ గేయం ‘వందేమాతరం’ (National Song) గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాజ్య సభ వందేమాతరం గేయాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించినా లేదా దానిని ఆలపిస్తున్నప్పుడు అడ్డుకున్నా నేరంగా పరిగణించేలా ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ బిల్లు, 2026’ ను సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది….

Read Full News