ప్రభన్యూస్

ఎర్ర సముద్రంలో భారతీయ నౌకపై దాడి.. తీవ్రంగా ఖండించిన కేంద్రం! |

Last Updated:Aug 04, 2026 10:58 PM IST యెమెన్ తీరానికి సమీపంలో ఎర్ర సముద్రంలో భారతీయ వాణిజ్య నౌకపై గుర్తుతెలియని దుండగులు పేలుడు పదార్థాలతో దాడి చేశారు. నౌక మునిగిపోగా, అందులోని 13 మంది భారతీయులను యెమెన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించింది. News18 యెమెన్ పశ్చిమ తీరంలో ఎర్ర సముద్రంలో (Red Sea) భారతీయ వాణిజ్య నౌక ఎంఎస్‌వీ ఫైజ్ నూరే ఒలియాపై జరిగిన దాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది. మంగళవారం పేలుడు పదార్థాలతో…

Read Full News

త్రిషపై తప్పుడు వ్యాఖ్యలు చేయలేదు.. సీఎం విజయ్ ఒక ‘డమ్మీ’: ఉదయనిధి స్టాలిన్ ఫైర్! |

Last Updated:Aug 04, 2026 10:22 PM IST నటి త్రిషపై అసభ్య వ్యాఖ్యల కేసులో తంజావూరు పోలీసుల విచారణ ఎదుర్కొన్న డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తన వాదన వినిపించారు. తాను కేవలం రైతుల సమస్యలపైనే మాట్లాడానని, సీఎం విజయ్ ఒక డమ్మీ అని తీవ్ర విమర్శలు చేశారు. News18 తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషపై తానెలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తంజావూరులోని సెంగిపట్టి పోలీస్ స్టేషన్‌లో దాదాపు…

Read Full News

Indian Railway: ట్రైన్‌లో ట్రాన్స్‌జెండర్ చేసిన పనికి అంతా షాక్.. ఇలాగైతే రైలులో ఎవరైనా జర్నీ చేస్తారా..? | ట్రెండింగ్

Last Updated:Aug 04, 2026 3:34 PM IST Indian Railway: సౌకర్యం, సమయం కలిసి రావడంతో పాటు ఖర్చు తక్కువతో జర్నీ పూర్తవుతుందనే ఆలోచనతోనే చాలా మంది రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే టికెట్ బుక్ చేసుకొని బెర్త్ కన్ఫామ్ అయిన తర్వాత రైలులో ఎక్కితే హాయిగా ప్రయాణం ముగుస్తుందనే సంతృప్తి చాలా మందికి ఉండదు. Transgender video viral Indian Railway: సౌకర్యం, సమయం కలిసి రావడంతో పాటు ఖర్చు తక్కువతో జర్నీ పూర్తవుతుందనే ఆలోచనతోనే…

Read Full News

Crime News: స్కూల్‌లో లేడీ టీచర్‌పై కత్తిపోట్లు.. 32 సెకన్లలో 34 సార్లు పొడిచాడు, ఎందుకో తెలిస్తే షాక్ |

Last Updated:Aug 04, 2026 1:36 PM IST Crime News: హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాలలో దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. తల, ముఖం, భుజాలను పూర్తిగా తెల్లని వస్త్రంతో కప్పుకుని వచ్చిన ఒక వ్యక్తి, పాఠశాలలోని 32 ఏళ్ల లేడీ టీచర్‌ సంధ్యబెన్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. Source link

Read Full News

Tamil Nadu: సభలో త్రిష పేరు.. ఉదయనిధి స్టాలిన్ తీరుపై విజయ్ పార్టీ ఫైర్.. |

Last Updated:Aug 04, 2026 10:41 AM IST కావేరి జల వివాదంపై జరిగిన సభలో త్రిష పేరును ప్రస్తావిస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయ దుమారానికి దారితీశా News18 తమిళనాడులో కావేరి నదీ జలాల వివాదంపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. సభలో నటి త్రిష పేరును ప్రస్తావిస్తూ ద్వంద్వార్థం వచ్చేలా వ్యాఖ్యానించారనే ఆరోపణల నేపథ్యంలో తమిళగ…

Read Full News

ఇరాన్‌కు ఇదే చివరి అవకాశం.. ఒప్పందం కుదరకపోతే తీవ్ర చర్యలు: ట్రంప్ హెచ్చరిక |

Last Updated:Aug 04, 2026 6:44 AM IST ట్రంప్ ఇరాన్‌కు అణు ఒప్పందంపై చివరి అవకాశం ఇచ్చారు. చర్చలు విఫలమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా నిరోధించడమే లక్ష్యం. TRUMP (ANI) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న అణు చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ డీసీలో ఆగస్టు 4 (స్థానిక కాలమానం ప్రకారం ఆగస్టు 3) ఓవల్ ఆఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఇరాన్‌కు అనుకూల…

Read Full News

Balochistan: ఆగస్టు 11ను స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించిన బలూచిస్థాన్, ప్రపంచ గుర్తింపును కోరుతోంది |

Last Updated:Aug 04, 2026 8:31 AM IST రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ఆగస్టు 11ను బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఏఐ చిత్రం… బలూచిస్తాన్ స్వతంత్ర దేశమనే తమ డిమాండ్‌ను మరోసారి ముందుకు తెస్తూ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ సోమవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రతి ఏడాది ఆగస్టు 11ను బలూచిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. అంతేకాకుండా, బలూచిస్తాన్‌ను స్వతంత్ర సార్వభౌమ దేశంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని…

Read Full News

Breaking News Live Updates: అర్థరాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం.. |

అర్థరాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం.. తెలంగాణలో సోమవారం రాత్రి ప్రారంభమైన భారీ వర్షం అర్ధరాత్రి వరకు కొనసాగి హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. హస్తినాపురం, ఉప్పల్, సరూర్‌నగర్, చార్మినార్, హయత్‌నగర్, గోల్కొండ, నాంపల్లి, బాలాపూర్‌తో పాటు చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయం సమీపంలో రహదారిపై…

Read Full News

Giant Banana: ఈ అరటి పండు ఒక్కటి తింటే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నట్లే.. దాని బరువు, ఎత్తు తెలిస్తే షాక్ అవుతారు |

సాధారణంగా మనం తినే అరటి పండ్లలాగా ఇవి విత్తనాలు లేనివి కావు. ఈ పండ్లలో పెద్ద పరిమాణంలో ఉండే నల్లటి విత్తనాలు ఉంటాయి. పండు పండినప్పుడు గుజ్జు మెత్తగా, కాస్త తీపిగా ఉన్నప్పటికీ, విత్తనాలు ఎక్కువ ఉండటం వల్ల వీటిని నేరుగా తినడం కంటే విత్తనాలు తీసి స్థానికులు తింటారు. ఇవి ఎక్కువగా దట్టమైన వర్షారణ్యాలలో, సముద్ర మట్టానికి 1,200 నుండి 2,000 మీటర్ల ఎత్తులో ఉండే పర్వత ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి. చల్లని, అధిక తేమ…

Read Full News

Kerala Floods: కేరళలో కుండపోత.. వరద బీభత్సానికి 15 మంది మృత్యువాత! |

Last Updated:Aug 03, 2026 3:25 PM IST కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా వణికిస్తున్నాయి. కుండపోత వానల కారణంగా ఇప్పటివరకు 15 మంది మృత్యువాత పడగా.. 11 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. AI Image కేరళలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వర్షాల ధాటికి నదులు ఉప్పొంగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వానల…

Read Full News