ప్రభన్యూస్

Viral Video: జువెలరీ షాపులో డైమండ్ నెక్లెస్ మాయం.. సీసీ ఫుటేజ్‌కి చిక్కిన కంటికి కనిపించని దొంగ | ట్రెండింగ్

Last Updated:Aug 03, 2026 12:31 PM IST Viral Video: నగల దుకాణం మూసివేసిన తర్వాత ఈ చోరీ జరిగింది. అయితే జువెలరీ షాపు తలుపులు పగలగొట్టడం రెక్కీ నిర్వహించడం, సెక్యూరిటిపై దాడి చేయడం వంటివి ఏమి జరగలేదు. కనీసం నగల షాపు తలుపులు కూడా తెరవకుండానే వజ్రాల హారం అపహరణకు గురైంది. + VIRAL VIDEO Viral Video: బంగారు నగల దుకాణంలో దొంగలు పడితే అంతా ఊడ్చుకెళ్తారు. కాని విచిత్రం ఏమిటంటే కర్నాటకలో…

Read Full News

Mysore: మూడేళ్ల చిన్నారి ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్ |

Last Updated:Aug 03, 2026 6:53 AM IST Mysore: ఏడుస్తున్న పసిపాపను ఊరడించేందుకు బంధువు ఆప్యాయంగా కొనిచ్చిన ఒక రూపాయి చిప్స్ ప్యాకెట్ ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రతీకాత్మక చిత్రం చిప్స్ ప్యాకెట్ లోపల ఉచిత బహుమతిగా (Toy Prize) వచ్చిన ప్లాస్టిక్ బంతి ఒక మూడేళ్ల బాలుడి ప్రాణాలను బలిగొంది. ప్లాస్టిక్ బంతిని తినే పదార్థం అనుకుని నోట్లో వేసుకోవడంతో అది గొంతులో ఇరుక్కుపోయి ఊపిరి ఆడక పసికందు విలవిలలాడుతూ కన్నుమూసిన…

Read Full News

Shravan Monday Rudrabhishek Grandeur In Kashi | శ్రావణ సోమవారం.. కాశీలో రుద్రాభిషేక వైభవం

శ్రావణ తొలి సోమవారం సందర్భంగా వారణాసిలోని బ్రహ్మ నివాస్ ఆలయంలో మహా రుద్రాభిషేకం నిర్వహించగా, శ్రీ కాశీ విశ్వేశ్వరునికి మంగళహారతి వైభవంగా జరిగింది. Source link

Read Full News

Holy Dip In Sarayu On Monday | శ్రావణ తొలి సోమవారం.. అయోధ్య సరయూలో పవిత్రస్నానాలు

శ్రావణ మాస తొలి సోమవారం సందర్భంగా అయోధ్యలోని సరయూ నదిలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, శ్రీరాముడు, శివుడిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. Source link

Read Full News

PM Modi: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు 39 పతకాలు.. క్రీడాకారులను అభినందించిన ప్రధాని మోదీ.. |

Last Updated:Aug 03, 2026 10:09 AM IST కామన్వెల్త్ గేమ్స్ 2026లో సత్తాచాటిన భారత అథ్లెట్లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు PM Modi, ANI Image గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్ విజయవంతంగా ముగియగా, భారత క్రీడాకారుల ప్రదర్శనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ క్రీడల్లో భారత్ మొత్తం 39 పతకాలు సాధించగా, అందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. దేశానికి గౌరవం తీసుకొచ్చిన…

Read Full News

Mahakal Bhasma Aarti On Sawan Monday | శ్రావణ సోమవారం.. ఉజ్జయిని మహాకాళ్ళుడి దివ్య భస్మహారతి

శ్రావణ తొలి సోమవారం సందర్భంగా ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో భస్మహారతి ఘనంగా నిర్వహించగా, వేలాది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. Source link

Read Full News

Breaking News Live Updates: హైడ్రా తరహాలో TG SAFE.. తెలంగాణలో కొత్త నిఘా సంస్థ సిద్ధం!

AP and Telangana News Live Updates: తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన వార్తలు ఈ పేజీలో తెలుసుకుందాం… Source link

Read Full News

Pakistan Suicide Blast: పాకిస్థాన్‌‌లో దారుణం.. శాంతి ర్యాలీపై ఆత్మాహుతి దాడి.. 14 మంది మృతి! |

Last Updated:Aug 02, 2026 10:55 PM IST పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన శాంతి ర్యాలీ లక్ష్యంగా చేసుకుని ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘోర ఘటనలో ఐదుగురు పోలీసులతో సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. News18 పాకిస్థాన్‌‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఘోర ఉగ్రదాడి జరిగింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున చేపట్టిన శాంతి ర్యాలీనే లక్ష్యంగా చేసుకుని…

Read Full News

Crime News: రూ.44 లక్షల ఇన్సూరెన్స్ కోసం భార్యను దారుణంగా చంపిన భర్త |

Last Updated:Aug 02, 2026 10:22 PM IST ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్‌లో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బు రూ.44 లక్షలు కాజేసేందుకు అమర్ సింగ్ అనే వ్యక్తి తన భార్య రీటాను దారుణంగా హత్య చేశాడు. కారుతో తొక్కిచ్చి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. ai gen ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.44 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ సొమ్ము కాజేసేందుకు అమర్ సింగ్ అనే వ్యక్తి…

Read Full News

Residents Battle Massive Blazes : గ్రీస్ను ముంచెత్తుతున్న కార్చిచ్చు!

గ్రీస్ దేశాన్ని భయంకరమైన కార్చిచ్చు (Wildfires) వణికిస్తోంది. రాజధాని ఏథెన్స్ పరిసర ప్రాంతాలతో పాటు పలు గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో మంటలు తీవ్రస్థాయిలో చెలరేగుతున్నాయి. తీవ్రమైన ఎండలు, ఈదురు గాలుల కారణంగా మంటలు వేగంగా నివాస ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో వందలాది ఇళ్లు దహనమయ్యే ప్రమాదంలో పడ్డాయి. ప్రాణాలు దక్కించుకోవడానికి స్థానిక ప్రజలు, అగ్నిమాపక సిబ్బంది కలసి నీటి పైపులు, చెట్ల కొమ్మలతో మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. అధికారులు అనేక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. Source…

Read Full News