ప్రభన్యూస్

బురదలో కూరుకుపోయిన ఇళ్లు.. భర్త అంత్యక్రియల కోసం ఎదురుచూస్తున్న భార్య.. దేవుడిలా వచ్చిన ఈ మహిళ ఏం చేసిందంటే? |

Last Updated:Aug 06, 2026 8:19 AM IST మగాళ్లే భయపడే విపత్తులోకి.. ఆరేళ్ల పిల్లాడిని వదిలి ఎక్స్‌కవేటర్‌తో దూసుకెళ్లిన మహిళ.. అసలు కారణం తెలిస్తే సెల్యూట్ చేస్తారు! బురదలో కూరుకుపోయిన ఇళ్లు.. భర్త అంత్యక్రియల కోసం ఎదురుచూస్తున్న భార్య.. దేవుడిలా వచ్చిన ఈ మహిళ ఏం చేసిందంటే? భారీ వరదలతో అస్సాం అతలాకుతలమైంది. శివసాగర్, చరైడియో జిల్లాల్లోని గ్రామాలు బురదలో కూరుకుపోయాయి. రోడ్లు కనిపించకుండా పోవడంతో సహాయక బృందాలు సైతం అరటి బోదెల తెప్పలపై, మోకాలి…

Read Full News

Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా మంటలు.. భగ్గుమన్న అక్కడి ప్రభుత్వం, క్రికెటర్ ఇంటికి నిప్పు |

Last Updated:Aug 06, 2026 6:48 AM IST Sheikh Hasina: అందరూ అనుకున్నదే జరిగింది. షేక్ హసీనా.. ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలకు.. ఇప్పుడు బంగ్లాదేశ్ భగ్గుమంటోంది. అక్కడి ప్రభుత్వం నిప్పులు చెరుగుతోంది. మరి ఆమె డిసెంబర్‌లో ఆ దేశానికి వెళ్తే ఏమవుతుంది? అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా మంటలు (Image – ANI) బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా న్యూఢిల్లీలో నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశం తర్వాత…

Read Full News

Chandipura Virus: 22 మంది ప్రాణాలు తీసిన చండీపుర వైరస్.. హెల్త్ డిపార్ట్‌మెంట్ అలర్ట్, లక్షణాలు, నివారణ చర్యలు |

22 మంది మృతి.. గుజరాత్ రాష్ట్రాన్ని చండీపూర వైరస్ కేసులు భయపెడుతున్నాయి. మొత్తం 184 అనుమానిత కేసుల్లో 35 మందికి చండీపుర వైరస్ ఉన్నట్లుగా వైద్యాశాఖ తేల్చింది. ఇక ఈ వైరస్ బారినపడి 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 నమూనాల పరీక్షా ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. పాజిటివ్‌గా తేలిన ఏడుగురు రోగులు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సివిల్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఆరుగురు పేషెంట్స్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. #WATCH…

Read Full News

Japan second capital: జపాన్‌లో రెండో రాజధాని డిమాండ్.. ఎందుకు? ఇండియాలో హైదరాబాద్‌పై చర్చ! |

జపాన్ పరిస్థితి ఇలా ఉంటే, భారతదేశంలో కూడా రెండవ రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తూనే ఉంది. విస్తీర్ణంలో, జనాభాలో చాలా పెద్దదైన భారతదేశంలో ఢిల్లీ రాజధానిగా ఉన్నప్పటికీ, దక్షిణ భారతదేశంలో మరో రాజధాని ఉండాలనే వాదన ఎప్పటినుంచో బలంగా ఉంది. ముఖ్యంగా పాలనాపరమైన సౌలభ్యం, భౌగోళిక దూరం, భద్రతా కారణాల దృష్ట్యా భారతదేశానికి రెండో రాజధాని అవసరం అనే అభిప్రాయం కొందరు మేధావులు, రాజకీయ నాయకుల నుంచి వ్యక్తం అవుతోంది. ఈ రేసులో హైదరాబాద్,…

Read Full News

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచం వరకు.. ఈరోజు టాప్ 10 హైలైట్స్ |

క్షమాపణ చెప్పిన మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్.. మెటా సోషల్ మీడియా వేదికలపైబాలల లైంగిక దుర్వినియోగ కంటెంట్, డీప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు. కేంద్ర ఐటీ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన కీలక సమావేశంలో ప్లాట్‌ఫారమ్ నిర్వహణ లోపాలపై తీవ్ర చర్చ జరిగింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐటీ చట్టం ద్వారా లభించే ‘సేఫ్ హార్బర్’ చట్టపరమైన రక్షణను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా హెచ్చరించింది. రూ.299 ప్లాన్‌కు ఎయిర్‌టెల్‌…

Read Full News

ఎన్‌డీఏ ‘మంగళ్ మిలన్’ సమావేశం.. ప్రధాని మోదీతో కలిసి కీలక నేతల హాజరు, పలు అంశాలపై చర్చ |

ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కూడా పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల మధ్యలో కూటమి పార్టీల మధ్య సమన్వయం, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా ప్రయోజన అంశాలపై చర్చించేందుకు ఎన్‌డీఏ ప్రతి వారం ‘మంగళ్ మిలన్’ సమావేశాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా, నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ) ఎంపీ సుదీప్ బంద్యోపాధ్యాయ్ కూడా ఈసారి సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ లైబ్రరీ భవనానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ…

Read Full News

వాళ్లు నన్ను చంపినా భయపడను.. దేశ ప్రజల కోసం తిరిగి వెళ్తా: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా |

Last Updated:Aug 05, 2026 8:39 PM IST భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు. అరెస్టు, జైలు శిక్ష, ప్రాణహాని ఎదురైనా డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించారు. Former Bangladesh Prime Minister Sheikh Hasina (File Photo/Reuters) బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు. అరెస్టు, జైలు శిక్ష లేదా ప్రాణహాని ఎదురైనా తన మాతృదేశానికి తప్పకుండా తిరిగి వస్తానని స్పష్టం…

Read Full News

Udayanidhi Stalin: త్రిష వివాదం.. టీవీకేపై ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు! |

Last Updated:Aug 04, 2026 2:47 PM IST నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ను ఖండించిన ఆయన, అధికార టీవీకే నేతలను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. News18 తమిళనాడు రాజకీయం తీవ్ర దుమారం రేపుతోంది. కావేరీ జలాల వివాదంపై తంజావూరులో జరిగిన నిరసన ప్రదర్శనలో నటి త్రిషను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో…

Read Full News

Hiroshima Day: అమెరికా ఎందుకు అణు బాంబు వేసింది? దాని వెనక దాగివున్న చరిత్రేంటి? |

మరి ఇన్ని ఆంక్షల మధ్య, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎన్ని అణు బాంబులు ఉన్నాయో లెక్కలు చూస్తే ఆ సంఖ్య ఎవరికైనా తీవ్రమైన భయభ్రాంతులు కలిగిస్తుంది. అంతర్జాతీయ ఆయుధాల విశ్లేషణలో అత్యంత విశ్వసనీయమైన స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) విడుదల చేసిన 2026 నాటి రిపోర్టు ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,187 అణు వార్‌హెడ్‌లు (Nuclear Warheads) ఉన్నాయి. అధికారిక సమాచారం ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలో కేవలం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్,…

Read Full News

జమ్మూ కాశ్మీర్‌లో వాన బీభత్సం.. ఏడాదిలో 35 సార్లు క్లౌడ్ బరస్ట్.. 31 మంది మృతి!

జమ్మూ కాశ్మీర్‌ను విపరీతమైన వాతావరణ పరిస్థితులు వణికిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 35కు పైగా మేఘవిస్ఫోటనాలు సంభవించాయి. ఈ ఘటనల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, రోడ్లు, వంతెనలు ధ్వంసమై అపార నష్టం వాటిల్లింది. Source link

Read Full News