ప్రభన్యూస్

Heavy Rains In Assam | అస్సాంలో వర్ష బీభత్సం.. రోడ్లన్నీజలమయం !

అస్సాంలోని గువాహటి నగరంలో భారీ వర్షాలు కురవడంతో పంజాబారి ప్రాంతం జలమయమైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా రహదారులపై భారీగా నీరు నిలిచి, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. Source link

Read Full News

Top 10 News Today: నేటి టాప్ 10 వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేటి టాప్ పది వార్తలు మీకోసం. కేవలం రెండు నిమిషాల్లో చదివేయండి. Source link

Read Full News

Shocking Video: పట్టపగలే దారుణం.. టీచర్‌ను 20 సార్లు కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు! |

Last Updated:Aug 03, 2026 10:10 PM IST హర్యానాలోని ఫరీదాబాద్‌లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌ను ముసుగు వేసుకున్న గుర్తుతెలియని దుండగుడు పట్టపగలే కత్తితో పొడిచి చంపాడు. పోలీస్ ఔట్‌పోస్టుకు కూతవేటు దూరంలోనే ఈ దారుణం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. News18 హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని సిక్రోనా గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సంధ్య అనే మహిళా ఉపాధ్యాయురాలిని…

Read Full News

Cauvery Water Dispute: కావేరీ జలాల వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయ్ సర్కార్ |

Last Updated:Aug 03, 2026 10:22 PM IST కావేరీ నదీ జలాల పంపకాల వివాదం మరోసారి ముదురుతోంది. కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) ఆదేశాలను కర్ణాటక బేఖాతరు చేస్తోందని, తమకు దక్కాల్సిన వాటాను విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆదేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేసింది. News18 కర్ణాటకతో కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు…

Read Full News

ఇరాన్‌పై ట్రంప్ ఫైర్.. అణుబాంబు కలను మర్చిపోవాల్సిందే అంటూ వార్నింగ్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చర్చలకు బతిమాలుతూనే బయట మాత్రం ఎలాంటి చర్చలు జరగడం లేదని ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఇరాన్ ఎప్పటికీ అణుబాంబు తయారు చేయలేదని తేల్చి చెప్పారు. Source link

Read Full News

Petrol Diesel Exports: పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! | బిజినెస్

Last Updated:Aug 03, 2026 8:54 PM IST పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా ఇంధన కొరత రాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై పన్నులను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. News18 కేంద్ర ప్రభుత్వం ఇంధన ఎగుమతులపై పన్నుల విధింపును కొనసాగిస్తూ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా-ఇరాన్ వివాదం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో…

Read Full News

Prashant Kishor: వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా.. ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం! |

Last Updated:Aug 03, 2026 7:05 PM IST బీహార్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. రాజకీయ వ్యూహకర్తగా రాణించి ‘జన్ సూరజ్’ పార్టీ స్థాపించిన ప్రశాంత్ కిషోర్.. తన తొలి ఎన్నికల్లోనే ఘనవిజయం సాధించారు. గత మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్ స్థానంలో ఏకంగా 18 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ప్రశాంత్ కిశోర్ బీహార్ ఉపఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమికి భారీ షాక్ తగిలింది. పట్నాలోని ప్రతిష్ఠాత్మక బంకీపూర్ అసెంబ్లీ…

Read Full News

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా.. మంత్రుల ప్రమాణ స్వీకారానికి సిద్ధరామయ్య దూరం! |

Last Updated:Aug 03, 2026 5:31 PM IST కర్ణాటక మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. కొత్తగా 19 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. పదవులు దక్కని ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశమైంది. News18 కర్ణాటక మంత్రివర్గ విస్తరణ అధికార కాంగ్రెస్ పార్టీలో ఊహించని స్థాయిలో అగ్గి రాజేసింది. రాష్ట్రంలో కొత్తగా 19 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ…

Read Full News

Viagra Benefits: వయాగ్రాతో మరో బెనిఫిట్..! ఆశలు రేకెత్తిస్తున్న కొత్త పరిశోధన |

Last Updated:Aug 03, 2026 4:11 PM IST Viagra Benefits: మానవ శరీరాన్ని కుంగదీసే ప్రాణాంతక రోగాలు చాలానే ఉన్నాయి. వాటి నుండి బయటపడేందుకు అనేక రకాల మందులు, టెస్టులు, థెరపీలు ఉన్నప్పటికి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే దీనికి సంబంధించి క్యాన్సర్ కణాల్ని నిర్జీవం చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు అనేక రకాల పరిశోధనలు, అధ్యాయనాలు జరుపుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు…

Read Full News

97 మంది పాకిస్థాన్ సైనికులు హతమార్చాం.. BLF సంచలన ప్రకటన..

బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) జూలైలో 23 ప్రాంతాల్లో 48 ఆపరేషన్లు నిర్వహించి 97 మంది పాకిస్థాన్ సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది. Source link

Read Full News