Category: ఆంధ్రప్రదేశ్
YouTuber Prashna Ravan: యూట్యూబర్ ప్రశ్న రావణ్ మళ్లీ అరెస్ట్.. బెయిల్ తర్వాత మరో కేసు.. ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Jul 03, 2026 7:44 AM IST YouTuber Prashna Ravan: ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. యూట్యూబర్ ప్రశ్న రావణ్ను మళ్లీ అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఫైర్ అయ్యారు. ఏమన్నారో తెలుసుకుందాం. యూట్యూబర్ ప్రశ్న రావణ్ మళ్లీ అరెస్ట్ (Image credit – youtuber – ప్రశ్న (PRASHNA) కాకినాడ: ప్రముఖ యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ను మరో కేసులో పోలీసులు అరెస్టు చేశారు….
Fake Currency: నకిలీ నోట్ల ముద్రణ.. చెలామణీ.. ఇద్దరు అరెస్టు.. తెరవెనక పెద్ద గ్యాంగ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Jul 03, 2026 5:01 AM IST Fake Currency: ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తారు కొంతమంది. అలాంటి ఇద్దరు కలిసి వేసిన ప్లాన్ ఇది. వారు ఏం చేస్తున్నారో చూడండి. ప్రతీకాత్మక చిత్రం రాజు, సురేష్.. ఈ ఇద్దరూ పని పాటా లేకుండా ఖాళీగా తిరిగేవారు. కష్టపడి పనిచెయ్యడం ఇష్టం ఉండదు. ఈజీగా మనీ వచ్చేయాలి అనుకునే రకం. అందుకోసం ఉన్న అడ్డదారుల్ని పరిశీలించారు. నకిలీ కరెన్సీ నోట్లను ముద్రిస్తే.. ఈజీగా పనైపోతుంది…
చిన్నారి జ్ఞానేశ్వరి తల్లి సంచలన వీడియో.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Jul 02, 2026 4:54 PM IST చిన్న క్లూ కూడా లేదు.. గోదావరి జిల్లాను వణికిస్తున్న రెండేళ్ల పాప అదృశ్యం వెనుక ఉన్నదెవరు? తల్లి సంచలన వీడియో. + News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి జిల్లాలో సంచలనంగా మారిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాప కన్పించకుండా పోయి 27 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి ఆచూకీ దొరకకపోవడంతో కన్నతల్లి తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె…
AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాల హెచ్చరిక..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Jul 02, 2026 7:27 PM IST ఆంధ్రప్రదేశ్లో 3 రోజులు వర్షాలు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. + News18 ఆంధ్రప్రదేశ్లో మరోసారి వర్షాలు జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ…
TTD Electricity Saving: టిటిడిలో విద్యుత్ పొదుపుకు కఠిన నిబంధనలు.. ఉద్యోగులకు ఈవో వార్నింగ్..! TTD energy conservation. |
Last Updated:Jul 02, 2026 7:45 PM IST టీటీడీ విద్యుత్ పొదుపునకు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనవసర వినియోగాన్ని నియంత్రించి, సహజ వనరులను పరిరక్షించాలని ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశించారు. News18 విద్యుత్ పరిరక్షణ, సహజ వనరుల సద్వినియోగం, స్వయం సమృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. టీటీడీ పరిపాలనా భవనంతో పాటు అన్ని విభాగాల కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అనుబంధ సంస్థల్లో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించి,…
Pawan Kalyan: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. భారీగా తరలివచ్చిన అభిమానులు..! |
Last Updated:Jul 02, 2026 8:36 PM IST ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. + News18 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ఆయన, శ్రీవారిని దర్శించుకుని తన మొక్కులను చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన…
అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు.. పుష్కరాల ముందే పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Jul 02, 2026 2:53 PM IST తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో వీబీ-జీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. News18 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో నిర్వహించిన ‘వీబీ-జీ రామ్జీ’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన…
Jnaneshwari: జ్ఞానేశ్వరి కోసం పోలీసుల కొత్త ప్లాన్.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష బహుమానం..! |
Last Updated:Jul 01, 2026 7:58 PM IST ఉమ్మడి గోదావరి జిల్లాలో రెండేళ్ల జ్ఞానేశ్వరి 26 రోజులుగా అదృశ్యం, పోలీసులు ఏజెన్సీ ప్రాంతాల్లో గాలింపు, సమాచారం ఇచ్చేవారికి ఒక లక్ష బహుమతి, కుటుంబం ఆందోళనలో Source link
Railway: ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు పండగే.. రైల్వే శాఖ అదిరిపోయే గుడ్ న్యూస్! |
ఆ తర్వాత ఏపీ, తమిళనాడు పరిధిలోని పలు కీలక స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగుతుంది. రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. అక్కడి నుంచి కాట్పాడి, వేలూరు కంటోన్మెంట్, తిరువణ్ణామలై, విల్లుపురం, తిరుప్పాదిరిపులియూర్, చిదంబరం, మైలాడుతురై, తిరునల్లారు, కారైకల్, నాగూర్, నాగపట్నం స్టేషన్లలో ఆగుతూ వేళంకణ్ణికి సురక్షితంగా చేరుకుంటుంది. Source link
