ప్రభన్యూస్

YS Jagan | సాయికృష్ణ లాకప్ డెత్.. నిప్పులు చెరిగిన జగన్

తాడేపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని, బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని మండిపడ్డారు.#ysjagan #chandrababu #apnews Source link

Read Full News

రాష్ట్రపతి చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్.. విద్యార్థులకు జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Jun 30, 2026 10:45 PM IST విశాఖపట్నంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ద్రౌపది ముర్ము గోల్డ్ మెడల్స్ అందజేశారు, నారా లోకేష్ నాణ్యమైన విద్య, గిరిజన సాధికారత ప్రాముఖ్యతను హైలైట్ చేశారు + News18 విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా బంగారు పతకాలను అందజేశారు. దేశ అత్యున్నత రాజ్యాంగ…

Read Full News

Insect Attack: చిత్తూరులో వింత పురుగు కలకలం.. చెట్టు కింద ఆడుకున్న 20 మంది విద్యార్థులకు అస్వస్థత..! Chittoor school insect attack. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Jun 30, 2026 10:53 PM IST చిత్తూరు జిల్లా డి.ఎం.పురం ప్రభుత్వ హైస్కూల్‌లో మామిడి చెట్టు నుంచి పడిన పురుగులతో 20 మంది విద్యార్థులకు దురద, మంటలు, ఆస్పత్రిలో చికిత్స, ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు + News18 చిత్తూరు జిల్లాలో ఓ వింత పురుగు దాడి కలకలం రేపింది. పాఠశాల విరామ సమయంలో మామిడి చెట్టు కింద ఆడుకుంటున్న విద్యార్థులపై చెట్టు నుంచి ఒక్కసారిగా పడిన పురుగుల కారణంగా దాదాపు 20…

Read Full News

Railway Station: టికెట్ కౌంటర్ దగ్గర, వాటర్ కూలర్ వెనుక.. పార్సెల్ విభాగంలో.. ఆ రైల్వే స్టేషన్‌లో ఎక్కడ చూసినా పాములే..! |

Last Updated:Jun 30, 2026 9:16 PM IST కాకినాడ తుని అత్యాధునిక రైల్వే స్టేషన్‌లో తరచూ పాములు కనిపించడంతో ప్రయాణికులు భయాందోళన, వీడియోలు వైరల్, భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ + News18 పేరుకే కాదు.. రూపురేఖల పరంగా కూడా ఎయిర్‌పోర్ట్‌ను తలపించేలా అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఓ రైల్వే స్టేషన్ ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచింది. కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్‌లో ఎక్కడ చూసినా పాములు కనిపిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర…

Read Full News

AP and Telangana News Live: నేడు విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read Full News

Train: పట్టాలపై పడుకున్న యువకుడు.. క్షణంలో జరిగిన అద్భుతం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 29, 2026 7:15 PM IST కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు రైలు పట్టాలపై అడ్డంగా పడుకోవడంతో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. + News18 కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు రైలు పట్టాలపై అడ్డంగా పడుకోవడంతో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికే వేగంగా…

Read Full News

Tirumala: వజ్ర కవచంలో దివ్య మంగళరూపం.. కన్నుల పండువగా శ్రీవారి దర్శనం..! Tirumala Jyestabhishekam festival. |

Last Updated:Jun 26, 2026 10:29 PM IST తిరుమలలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి, రెండో రోజు వజ్రకవచంతో శ్రీ మలయప్పస్వామి దర్శనం, సహస్రదీపాలంకార సేవ, భారీగా భక్తుల రద్దీ + News18 తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న వార్షిక జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో రెండో రోజు సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు అత్యంత విలువైన వజ్రకవచాన్ని ధరించి భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. వేద మంత్రోచ్చారణల…

Read Full News

Fifty Fall Sick After Eating Pakoras | ఏపీలో పకోడీలు తిన్న యాభై మందికి అస్వస్థత

కాకినాడ జిల్లా దుగ్గుదూర్రు గ్రామంలో పకోడీలు తిన్న అనంతరం 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించగా, వైద్యులు వారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. Source link

Read Full News

Pension Scheme: పింఛన్లపై ప్రభుత్వం భారీ శుభవార్త.. జూలై 1వ తేదీ నుంచే డబ్బులు.. వీరికి కూడా…

ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్ధిదారులకు శుభవార్త తెలిపింది. కొత్తగా స్పౌజ్ కేటగిరి కింద 7,792 మందికి పింఛన్లు మంజూరు చేయగా, జూలై 1 నుంచే పంపిణీ ప్రారంభం కానుంది. ఇందుకోసం రూ.2,711 కోట్ల నిధులు విడుదల చేయగా, రాష్ట్రవ్యాప్తంగా 62.19 లక్షల మందికి పింఛన్లు అందనున్నాయి. Source link

Read Full News

అన్నవరం దర్శనానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు..!

అనకాపల్లి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దైవ దర్శనం కోసం ఎంతో భక్తిశ్రద్ధలతో బయలుదేరిన ఓ దంపతుల ప్రయాణం మధ్యలోనే విషాదంగా ముగిసింది. Source link

Read Full News