ప్రభన్యూస్

సముద్రంపై షిప్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి 2 రోజుల ట్రిప్.. ఎంత ఖర్చవుతుందో తెలుసా?

సముద్రంపై ప్రయాణిస్తూ ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు, ప్రపంచ స్థాయి వంటకాలు, లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలని చాలా మంది కోరుకుంటారు. ఒకప్పుడు ఇలాంటి క్రూజ్ ప్రయాణాలు విదేశాలకు వెళ్లిన వారికే పరిమితమయ్యేవి. Source link

Read Full News

యూట్యూబర్ ప్రశ్న శ్రావణ్‌కు మరోసారి పోలీసుల నోటీసులు.. నక్కపల్లిలో హైటెన్షన్..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 04, 2026 3:18 PM IST ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ ప్రశ్న శ్రావణ్‌ను పోలీసులు అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. + News18 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో యూట్యూబర్ ప్రశ్న శ్రావణ్‌ను పోలీసులు అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు గడ్డం…

Read Full News

Monsoon Weather: జోరుగా నైరుతీ.. అరేబియాలో తుపాను ఛాన్స్.. ఏపీ, తెలంగాణలో అల్లకల్లోలమే!

Monsoon Weather: ఇండియాలో వాతావరణం మారింది. ఇది ఎల్ నినోతో పోరాడి గెలిచిందని అనుకోవచ్చు. నైరుతీ రుతుపవనాలు దేశమంతా విస్తరించడం మంచి విషయం. అయినప్పటికీ.. ఒక కొత్త గండం ముంచుకొచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఏం జరగబోతోందో తెలుసుకుందాం. Source link

Read Full News

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి భారీ వర్షాలు

ఏపీలో మరో మూడు రోజులు ఈ జిల్లాకు భారీ వర్షాలు కురుస్తాయని.. విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ : పి.ఎల్.ఏఎన్ మూర్తి. అల్పపీడనం మరింత ఉద్రిక్త పరిస్థితికి వెళ్తుంది. ఉత్తరకొస్తా జిల్లాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అల్లూరి జిల్లా , తూర్పుగోదావరి ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందన్నారు.#weatherupdate #aprains #heavyrains Source link

Read Full News

Sai Krishna Lockup Death Case: సాయికృష్ణ డెత్ కేసులో ట్విస్ట్.. కోర్టుకు సీఐ నాగరాజు సంచలన లేఖ.. ఏం జరుగుతోంది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 03, 2026 10:59 AM IST Sai Krishna Lockup Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో అన్నింటికీ కారణం సీఐ నాగరాజే అని ఆరోపణలు వస్తున్న వేళ.. ఆయన్ని సిట్ ప్రశ్నించేందుకు రెడీ అవుతున్న సమయంలో.. ఆయన సంచలన లేఖ రాశారు. అసలు ఈ కేసులో తనను బలి చేస్తున్నారని అనడం కలకలం రేపుతోంది. సాయికృష్ణ డెత్ కేసులో ట్విస్ట్.. కోర్టుకు సీఐ నాగరాజు సంచలన లేఖ.. ఏం జరుగుతోంది? విజయవాడలోని…

Read Full News

రాళ్ల సీమ కాదు.. రతనాల సీమ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 03, 2026 3:01 PM IST రాయలసీమ ఉక్కు కల సాకారమయ్యే దిశగా కడప జిల్లా జమ్మలమడుగులో జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. 2028 జూలై 3న రెండో దశ ప్రారంభిస్తానని ప్రకటించిన ఆయన, రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. News18 రాయలసీమ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఉక్కు పరిశ్రమ కల సాకారమయ్యే దిశగా కీలక అడుగు పడింది. కడప…

Read Full News

Free Prasadam Meals For Satyadeva Students| సత్యదేవ కళాశాల విద్యార్థులకు ఉచిత ప్రసాద భోజనం

అన్నవరం దేవస్థానం సత్యదేవ డిగ్రీ, జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రతిరోజు స్వామివారి ప్రసాదం, అరిటాకు భోజనం ఉచితంగా అందిస్తూ ఆధ్యాత్మిక సేవకు శ్రీకారం చుట్టింది. Source link

Read Full News

జ్ఞానేశ్వరిని వాళ్లే కిడ్నాప్ చేసి ఉంటారా? చిన్నారి తండ్రి షాకింగ్ పని!

కన్నీళ్లు పెట్టిస్తున్న తండ్రి ఆవేదన.. దట్టమైన అడవుల్లో ఆ పసిబిడ్డ కోసం ఏం చేస్తున్నాడో చూస్తే గుండె తరుక్కుపోతుంది! వాళ్లే కిడ్నాప్ చేసి ఉంటారా? Source link

Read Full News

Kadapa Steel Plant: నేడు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభం.. రాయలసీమకు ఉపాధి విప్లవం, 30 లక్షల టన్నుల ఉత్పత్తి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

కడప స్టీల్ ప్లాంట్ ప్రత్యేకతలు ఏమిటి?: ఈ ప్లాంట్ సున్నపురాళ్లపల్లె, పెద్దండ్లూరు గ్రామాల మధ్య సుమారు 3,500 ఎకరాలలో ఏర్పాటవుతోంది. ఇది గ్రీన్ స్టీల్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాంట్.. ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ (EAF) ఉపయోగించి.. కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణ స్నేహపూర్వకంగా ఉత్పత్తి చేస్తుంది. – సంవత్సరానికి మొత్తం 3 మిలియన్ టన్నుల (MTPA) స్టీల్ ఉత్పత్తి చేస్తుంది. – ఫేజ్-1: 1 MTPA. ఇది ప్రారంభ దశ. సుమారు రూ.4,500 కోట్లు…

Read Full News

Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రులు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతాప్ రావు జాదవ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రులకు ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.#PralhadJoshi #PratapraoJadhav #TirumalaTemple Source link

Read Full News