ప్రభన్యూస్

TTD job scam: టీటీడీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లతో కోట్ల కుచ్చుటోపీ..! ttd jobs fraud one arrested. |

Last Updated:Jul 11, 2026 6:51 AM IST టీటీడీలో ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం. కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లతో నిరుద్యోగులను మోసం చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. + News18 టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు కాజేసిన భారీ మోసం తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. టీటీడీ పేరును, అధికారిక లోగోను దుర్వినియోగం చేస్తూ నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లను సృష్టించి పలువురిని మోసం చేసిన ఘటన…

Read Full News

మీకు అవసరం లేనివి ఇక్కడ పెట్టండి.. కావాల్సినవి ఫ్రీగా తీసుకెళ్లండి.. పోలీసుల సూపర్ ఐడియా..! |

తుని పట్టణంలో సీఐ ఆధ్వర్యంలో, రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రారంభమైన ఈ దుకాణంలో బట్టలు, గృహోపకరణాలు, స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, చెప్పులు, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే అనేక వస్తువులను ఉచితంగా అందుబాటులో ఉంచారు. కొత్త దుకాణంలా అందంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఎవరైనా తమకు అవసరమైన వస్తువులను ఎలాంటి చార్జీ లేకుండా తీసుకెళ్లవచ్చు. అదే సమయంలో తమ ఇంట్లో ఉపయోగం లేకపోయినా, ఇతరులకు ఉపయోగపడే వస్తువులను ఇక్కడికి తీసుకొచ్చి అందజేయవచ్చు. Source link

Read Full News

AP News: అనంతపురం రాజకీయాల్లో కలకలం.. వైసీపీ నేత ఇంట్లో సీన్ చూసి పోలీసుల మైండ్ బ్లాంక్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 09, 2026 4:22 PM IST మాటల యుద్ధం కాస్తా మారణాయుధాల దాకా.. ఆ ఇద్దరు నేతల మధ్య అసలు ఏం జరుగుతోంది? + AP News: అనంతపురం రాజకీయాల్లో కలకలం.. వైసీపీ నేత ఇంట్లో సీన్ చూసి పోలీసుల మైండ్ బ్లాంక్! రాయలసీమ ముఖద్వారం అనంతపురంలో పెను ప్రమాదం తప్పింది. హింసాత్మక ఘటనలకు కుట్ర పన్నిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పన్నాగాలను పోలీసులు అత్యంత సమర్థవంతంగా భగ్నం చేశారు….

Read Full News

Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. జూలై 12 వరకు వర్షాలు, బలమైన గాలులు.. వాతావరణ శాఖ హెచ్చరిక..! Monsoon in Andhra Pradesh |

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించాయి. ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాలకు కూడా జూలై 9 నాటికి రుతుపవనాలు చేరుకున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథకుమార్ తెలిపారు. సాధారణంగా జూలై 8 నాటికి దేశమంతటా విస్తరించే నైరుతి రుతుపవనాలు ఈసారి ఒక రోజు ఆలస్యంగా దేశవ్యాప్తంగా విస్తరించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాంపై దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని చెప్పారు. Source…

Read Full News

ఇక ప్రయాణంలో మొబైల్ బ్యాటరీ టెన్షన్ లేదు.. పలమనేరులో సూపర్ సదుపాయం..! Solar Mobile Charging Station | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Jul 08, 2026 5:57 PM IST చిత్తూరు జిల్లా పలమనేరులో సోలార్ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం. యువ శాస్త్రవేత్త పవన్ కుమార్ రూపొందించిన ఈ స్టేషన్‌లో 9 ఫోన్‌లు ఛార్జ్ చేయవచ్చు. + News18 ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. బ్యాటరీ అయిపోతే చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా దూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో మొబైల్ ఛార్జింగ్ కోసం వెతకడం, దొరికినా డబ్బులు చెల్లించి ఛార్జ్ చేసుకోవాల్సిన…

Read Full News

AP and Telangana News Live: నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్.. తండ్రికి నివాళులు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read Full News

Chain Snatching: గొలుసు దొంగలుగా మారిన తల్లి, కొడుకు.. యూట్యూబ్ చూసి.. చైన్ స్నాచింగ్‌లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 07, 2026 5:13 AM IST Chain Snatching: కాలం ఎవ్వర్నీ వదలదు. ప్రతీ ఒక్కరికీ జీవితంలో పరీక్షలు పెడుతుంది. ఆ సమయంలో మనం ఆ పరీక్షల్ని ఏ మార్గంలో ఎదుర్కొన్నాం అనేది కీలకం. సరైన మార్గంలో ఎదుర్కొంటే.. సమాజం గౌరవిస్తుంది. తప్పుదారిలో వెళ్తే.. జైలు పలకరిస్తుంది. ఆ తల్లి, కొడుకు విషయంలో అదే జరిగింది. ప్రతీకాత్మక చిత్రం అది విశాఖపట్నంలోని.. పెందుర్తి. జూన్ 27వ తేదీ సాయంత్రం. సుజాతనగర్ నిర్మానుష్యంగా ఉంది. ఆ…

Read Full News

AP News: పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు.. హామీ ఇచ్చి మోసం చేశారంటూ సంచలన ఆరోపణలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 06, 2026 4:38 PM IST సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపిస్తూ ఆమె తల్లి పార్వతీదేవి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడం, ఎన్నికల హామీలు నెరవేరకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. News18 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సుగాలి ప్రీతి కేసు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని…

Read Full News

SIR Process: ‘సర్’ పత్రాలు మీకు రాలేదా? మీరు ఏం చెయ్యాలి? ఓటు కోసం సర్ ప్రక్రియ పూర్తి వివరాలు ఇవే! |

హైదరాబాద్, విజయవాడ, విశాఖ.. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి ఓటు భద్రంగా ఉందా? లేక.. సర్ ప్రక్రియ తర్వాత ఓటు కోల్పోతారా? ఇది కేవలం ప్రశ్న కాదు, 2026 ఎన్నికల ముందు ప్రతి ఓటర్ ఎదుర్కొంటున్న నిజమైన సవాలు. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) 2026 ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో లక్షల మంది ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. తమ ఓటు…

Read Full News

Fishermen Missing: ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. జోరుగా సెర్చ్ ఆపరేషన్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 05, 2026 11:03 AM IST Fishermen Missing: గంగ పుత్రులు సంద్రంలో చేపల వేటకు వెళ్లి.. తిరిగి రాకపోవడం అత్యంత విచారకరం.. వారి కోసం కోట్ల గుండెలు ఎదురుచూస్తున్నాయి. క్షేమంగా రావాలని కోరుకుంటన్నాయి. ప్రతీకాత్మక చిత్రం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి జులై 1న చేపల వేటకు వెళ్లిన ఏడుగురు ఉత్తరాంధ్ర మత్స్యకారులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం కోస్ట్…

Read Full News