ప్రభన్యూస్

Tirumala Temple: వేదఘోషల నడుమ జ్యేష్ఠాభిషేకం.. వజ్ర కవచంలో వెలుగొందిన శ్రీవారు..!

తిరుమలలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ప్రారంభం, శ్రీ మలయప్పస్వామికి వజ్రకవచంతో ఊరేగింపు, శని ముత్యపు కవచం, ఆది స్వర్ణకవచ దర్శనం, వేలాది భక్తులు పాల్గొన్నారు Source link

Read Full News

Nellore Rottela Panduga Starts Grandly | నెల్లూరులో ఘనంగా రొట్టెల పండగ ..!

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షాహీద్ దర్గా రొట్టెల పండగ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. తమ కోర్కెలు నెరవేరాలని దేశం నలుమూలల నుంచి భక్తులు స్వర్ణాల చెరువు వద్దకు భారీగా తరలివస్తున్నారు. జూన్ 26 నుంచి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ రొట్టెల పండుగ విశేషాలు, భక్తుల సందడి ఈ వీడియోలో చూడండి. Source link

Read Full News

CM Chandrababu Naidu tour: నేడు సీఎం చంద్రబాబు దోర్నాల పర్యటన.. 4 జిల్లాలకు దాహార్తిని తీర్చడంపై ఫోకస్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం చంద్రబాబు పర్యటన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం: మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు దాహార్తిని తీర్చే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 4 జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అయితే, ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులు, నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం…

Read Full News

Cheating Bride: ఐదుగురిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు.. ఎలా దొరికిపోయిందో తెలుసా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 27, 2026 8:20 AM IST Cheating Bride: చాలా మందికి ఒక పెళ్లి అవ్వడమే కష్టంగా ఉన్న రోజులు ఇవి. అలాంటిది ఆమె ఐదు పెళ్లిళ్లు చేసుకోవడమే కాదు.. ఎదురుకట్నం తీసుకునేది. అంతలా ఆమెకు భారీగా డబ్బు సమర్పించుకొని మోసపోయారు ఐదుగురు. అసలు ఈ తంతు ఎలా జరిగిందో తెలుసుకుందాం. Cheating Bride: చాలా మందికి ఒక పెళ్లి అవ్వడమే కష్టంగా ఉన్న రోజులు ఇవి. అలాంటిది ఆమె ఐదు పెళ్లిళ్లు చేసుకోవడమే…

Read Full News

నెల్లూరులో ఘనంగా రొట్టెల పండగ

నెల్లూరులో ఘనంగా రొట్టెల పండగ ప్రారంభం అయ్యింది. వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్గాను దర్శించుకుంటున్నారు. #Nellore #Rotifestival #apnews Source link

Read Full News

TTD: పిల్లల విద్యారంభం ఇక శ్రీవారి ఆశీస్సులతో.. జూలై 3 నుంచి టీటీడీ ఆధ్వర్యంలో అక్షర గోవిందం సేవలు ప్రారంభం..! Akshara Govindam TTD program. |

Last Updated:Jun 27, 2026 10:26 AM IST టీటీడీ జూలై 3 నుంచి తిరుపతి శ్రీ వకుళామాత ఆలయంలో అక్షర గోవిందం సేవ ప్రారంభం, 3-5 ఏళ్ల చిన్నారులకు విద్యారంభం, వేదోక్త అన్నప్రాశనం, ఉచిత కిట్, రోజుకు 50 మందికి అవకాశం News18 చిన్నారుల జీవితంలో విద్యారంభం, అన్నప్రాశనం వంటి పవిత్ర ఘట్టాలను మరింత ఆధ్యాత్మికంగా, శాస్త్రోక్తంగా నిర్వహించేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో విశిష్ట సేవకు శ్రీకారం చుడుతోంది. పిల్లల్లో చిన్నప్పటి నుంచే…

Read Full News

Tirumala: తిరుమలలో కిక్కిరిసిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్.. సర్వదర్శనానికి 18–24 గంటల వెయిటింగ్..! Tirumala temple crowd. |

Last Updated:Jun 27, 2026 11:59 AM IST తిరుమలలో భక్తుల భారీ రద్దీ కొనసాగుతోంది, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లు నిండగా సర్వదర్శనానికి 18-24 గంటలు, టీటీడీ అన్నప్రసాదం, భద్రత, వైద్య సేవలను పెంచింది + News18 తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ శనివారం కూడా భారీగా కొనసాగుతోంది. వారాంతం కావడంతో దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. దీంతో ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం…

Read Full News

Indian Cricketer: పుట్టుకతోనే చెవిటి, మూగ.. కట్ చేస్తే, టీమిండియాలో చోటు దక్కించుకున్న తెలుగు బిడ్డ.. అసలు ఎవరీ జ్యోత్స్న..! |

Last Updated:Jun 29, 2026 11:24 AM IST మనిషిని శారీరక లోపాలు కాదు.. ఆత్మవిశ్వాసం, పట్టుదలే ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. కొందరు చిన్న చిన్న సమస్యలకే జీవితంపై ఆశలు వదులుకుంటారు. కానీ మరికొందరు మాత్రం తమ జీవితంలో ఎదురైన ప్రతి సవాలునూ విజయానికి మెట్టుగా మార్చుకుంటారు. News18 మనిషిని శారీరక లోపాలు కాదు.. ఆత్మవిశ్వాసం, పట్టుదలే ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. కొందరు చిన్న చిన్న సమస్యలకే జీవితంపై ఆశలు వదులుకుంటారు. కానీ మరికొందరు మాత్రం తమ…

Read Full News

Sapta Nadi Abhishekam Held At Antarvedi |అంతర్వేదిలో వైభవంగా సప్తనదీ జలాభిషేకం నిర్వహణ

అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామికి సప్తనదీ జలాలతో మహాభిషేకం వైభవంగా నిర్వహించగా, భారీ వర్షాల మధ్య కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. Source link

Read Full News

నెల్లూరు నుంచి కుప్పం వరకు సీఎం చంద్రబాబు పర్యటన.. సంక్షేమం, పెట్టుబడులు, స్టీల్ ప్లాంట్‌పై ఫోకస్..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 29, 2026 9:45 AM IST ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1 నుంచి 5వ తేదీ వరకు వరుసగా ఐదు రోజుల పాటు నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. News18 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 1 నుంచి 5వ తేదీ వరకు వరుసగా ఐదు రోజుల పాటు నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సంక్షేమ…

Read Full News