ప్రభన్యూస్

Obsession: నెట్‌ఫ్లిక్స్‌లో ‘అబ్సెషన్’ హంగామా.. సెన్సార్ కట్ సీన్స్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టిన హారర్ మూవీ!

కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసింది. థియేటర్లలో రికార్డు వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది. Source link

Read Full News

Stone Breaker Plant: కిడ్నీలో రాళ్లు కరిగించడంలో ఈ మొక్క సూపర్.. ఇంట్లో పెంచుకుంటే ఎన్నో లాభాలు..!

రాణపాల మొక్క కిడ్నీ రాళ్లు, కీళ్ల నొప్పులు, చర్మ సమస్యలు, పైల్స్‌కు ఆయుర్వేద ఔషధం. వైద్యుల సలహా మేరకు వాడాలి. Source link

Read Full News

Ketan Agarwal Murder Case: కేతన్ మర్డర్ కేసులో సియాను సీక్రెట్‌గా అక్కడికి తీసుకెళ్లిన పోలీసులు.. ఆ టెస్ట్ చేయాలని కోర్టుకు అప్పీల్ |

Last Updated:Jul 02, 2026 3:40 PM IST Ketan Agarwal Murder Case: పూణెలోని కేతన్ అగర్వాల్ హత్య కేసులో ‘పంచనామా’ (ఘటనా స్థల పరిశీలన, సాక్ష్యాధారాల నమోదు) నిర్వహించేందుకు సియాను ఆమె ఇంటికి తీసుకురావడం ద్వారా పోలీసులు ఒక కీలక అడుగు వేశారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా వారు జాగ్రత్త వహించారు. Pune Ketan Agarwal Case Ketan Agrawal Murder Case: పూణెలోని కేతన్ అగర్వాల్ హత్య కేసులో ‘పంచనామా’ (ఘటనా…

Read Full News

అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు.. పుష్కరాల ముందే పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 02, 2026 2:53 PM IST తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో వీబీ-జీ రామ్‌జీ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. News18 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో నిర్వహించిన ‘వీబీ-జీ రామ్‌జీ’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన…

Read Full News

AP and Telangana News Live: అమర వీరుల స్థూపం దగ్గర టెన్షన్ టెన్షన్.. అప్పులపై ప్రభుత్వం, ప్రతిపక్షం చర్చ | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read Full News

Stocks to Watch Today: ఈ రోజు ఈ స్టాక్స్‌పై ఒక కన్నేసి ఉంచండి.. బ్రోకరేజ్ కంపెనీలు భారీ టార్గెట్ ధర ఇచ్చాయి! | బిజినెస్

రేటింగ్: హై కాన్విక్షన్‌తో ‘అవుట్‌పర్‌ఫార్మ్’ టార్గెట్ ధర: ₹117 (ప్రతి షేరుకు) పెరిగిన ఈక్విటీ: ఆర్థిక సంవత్సరం 2026 (FY26) లో కంపెనీకి చెందిన రెండు అతిపెద్ద ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. దీనివల్ల కంపెనీ ‘రెగ్యులేటెడ్ ఈక్విటీ’ ఏడాది ప్రాతిపదికన (YoY) 25% పెరిగింది. లాభాల్లో తగ్గుదల: పార్బతి 2 (P2) టారిఫ్ ఆలస్యం కావడం, తీస్తా ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల కారణంగా కంపెనీ నికర లాభం (PAT) 20% మేర తగ్గింది. యాజమాన్యం వివరణ: నికర లాభాల…

Read Full News

Telugu Heroine: కుర్రాళ్లకు ఆగమాగం చేసిన ఆరుగురు పతివ్రతలు ఆంటీ గుర్తుందా? ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తోందంటే..

వెండితెరపై అలరించి, కవ్వించి, కుర్రాళ్లను ఉర్రూతలూగించిన భామలను ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోరు. ఆ లిస్టులోనే ఉంటుంది ఆరుగురు పతివ్రతలు బ్యూటీ అమృత. ఇప్పుడీ సినిమా రీ- రిలీజ్ కానుందని తెలుస్తుండటంతో అంతా ఆమె వేట మొదలు పెట్టారు. Source link

Read Full News

Skin Care: వర్షాకాలంలో మెరిసే చర్మం కావాలా?.. అయితే ఈ అద్భుతమైన చిట్కా ట్రై చేయండి! |

చర్మంలోని మలినాలను తొలగించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం వల్ల ముఖం మరింత కాంతివంతంగా, మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. అయితే ముఖానికి ఆవిరి పట్టేటప్పుడు జాగ్రత్తలు కూడా అవసరం. అధిక వేడి ఆవిరిని ఎక్కువసేపు తీసుకోవడం వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే, 5 నుంచి 10 నిమిషాల పాటు ఆవిరి పట్టడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవాలంటే ఈ సులభమైన చిట్కాను మీ…

Read Full News

PM Modi: మోదీ–జపాన్ ప్రధాని భేటీ.. 10 ట్రిలియన్ యెన్ పెట్టుబడులు, కొత్త భాగస్వామ్యాలకు శ్రీకారం |

విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తెలిపిన వివరాల ప్రకారం, ఈ శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న అన్ని రంగాల సహకారాన్ని సమీక్షించడంతో పాటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై పరస్పర అభిప్రాయాలను పంచుకోనున్నారు. అలాగే భవిష్యత్‌లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే కొత్త మార్గాలపై కూడా చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో జపాన్ ప్రధాని సనాయే తకైచి భారత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇరు నాయకులు ఇంధనం, పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి,…

Read Full News

Jnaneshwari: జ్ఞానేశ్వరి కోసం పోలీసుల కొత్త ప్లాన్.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష బహుమానం..! |

Last Updated:Jul 01, 2026 7:58 PM IST ఉమ్మడి గోదావరి జిల్లాలో రెండేళ్ల జ్ఞానేశ్వరి 26 రోజులుగా అదృశ్యం, పోలీసులు ఏజెన్సీ ప్రాంతాల్లో గాలింపు, సమాచారం ఇచ్చేవారికి ఒక లక్ష బహుమతి, కుటుంబం ఆందోళనలో Source link

Read Full News