Top 10 News:తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచం వరకు.. ఈరోజు 10 ముఖ్య వార్తలు ఒకే చోట
తెలుగు రాష్ట్రాల ప్రధాన వార్తలతోపాటు జాతీయ, అంతర్జాతీయ తాజా సమాచారాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం…. Source link
తెలుగు రాష్ట్రాల ప్రధాన వార్తలతోపాటు జాతీయ, అంతర్జాతీయ తాజా సమాచారాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం…. Source link
Last Updated:Jul 02, 2026 7:45 PM IST టీటీడీ విద్యుత్ పొదుపునకు కీలక నిర్ణయాలు తీసుకుంది. అనవసర వినియోగాన్ని నియంత్రించి, సహజ వనరులను పరిరక్షించాలని ఈవో ముద్దాడ రవిచంద్ర ఆదేశించారు. News18 విద్యుత్ పరిరక్షణ, సహజ వనరుల సద్వినియోగం, స్వయం సమృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. టీటీడీ పరిపాలనా భవనంతో పాటు అన్ని విభాగాల కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అనుబంధ సంస్థల్లో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించి,…
ప్రస్తుతం ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, గీజర్లు, ఎయిర్ కండీషనర్లు వంటి విద్యుత్ పరికరాల వినియోగం భారీగా పెరిగింది. దీంతో విద్యుత్ వినియోగం ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతోంది. ఇదే సమయంలో అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, పెద్ద భవనాల్లో అనేక విద్యుత్ మీటర్ల అవసరం కూడా పెరుగుతోంది. Source link
ఇప్పుడు కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కొత్తగా ప్రకటించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ స్కీమ్, 2026 ప్రకారం నెలకు రూ.15,000 వేతన పరిమితిని మించిన భాగంపై ఈపీఎఫ్ చందాలు చెల్లించడం స్వచ్ఛందంగా మారింది. ఇంతకుముందు అమల్లో ఉన్న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ స్కీమ్, 1952 ప్రకారం నెలకు రూ.15,000 వరకు సంపాదించే ఉద్యోగులు ఈపీఎఫ్లో తప్పనిసరిగా ఉండాల్సి వచ్చేది. రూ.15,000 కంటే ఎక్కువ వేతనం తీసుకునే ఉద్యోగులు ఇష్టపడి పథకంలో చేరవచ్చు. ఒకసారి చేరిన తర్వాత, ఉద్యోగి…
Last Updated:Jul 02, 2026 8:01 PM IST తళపతి విజయ్ చివరి చిత్రంగా భావిస్తున్న ‘జన నాయకన్’ విడుదలపై మరోసారి ఆసక్తికర వార్తలు వైరల్ అవుతున్నాయి. సెన్సార్ సమస్యలు త్వరలో పరిష్కారమైతే ఈ సినిమా జూలైలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. News18 తమిళ స్టార్ హీరో, తమిళనాడు రాజకీయ నాయకుడు తళపతి విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లే…
కామెర్లు (Jaundice) అంటే చర్మం, కళ్ళలోని తెల్లని భాగం పసుపు రంగులోకి మారడం. నల్లని లేదా గోధుమ రంగు చర్మం ఉన్నవారిలో ఈ పసుపు రంగు మార్పు అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. సాధారణంగా, పిత్తాశయ క్యాన్సర్ ముదిరిన దశకు చేరుకున్నప్పుడు కామెర్లు వస్తాయి. కామెర్లు (Jaundice) అనేది చర్మం, కళ్ళలోని తెల్లని భాగం పసుపు రంగులోకి మారడం, ముదురు రంగు మూత్రం, సాధారణం కంటే లేత రంగులో ఉండే మలం వంటి లక్షణాలతో కూడిన ఒక అనారోగ్య…
భారతీయ పౌరసత్వాన్ని నిరూపించడానికి అన్ని సందర్భాల్లో పుట్టిన ధ్రువీకరణ పత్రం ఒక్కటే సరిపోదు. కాలానుగుణంగా పౌరసత్వ చట్టాల్లో మార్పులు రావడంతో ప్రతి వ్యక్తికి ఒకే నిబంధన వర్తించదు. అందుకే కోర్టులు ఒకే పత్రంపై ఆధారపడకుండా, పుట్టిన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల పత్రాలు, పాత పాఠశాల రికార్డులు, భూమి రికార్డులు, స్థానిక సంస్థల నమోదులు, ఓటరు జాబితాలు, పాస్పోర్టులు, నివాస రికార్డులు, కుటుంబ వంశపారంపర్య పత్రాలు వంటి అనేక ఆధారాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాయి. Source link
Last Updated:Jul 02, 2026 8:36 PM IST ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. + News18 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ఆయన, శ్రీవారిని దర్శించుకుని తన మొక్కులను చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన…
Last Updated:Jul 02, 2026 8:50 PM IST హై వోల్టేజ్ బ్యాటరీ ప్రమాదాల నేపథ్యంలో తెలంగాణలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. పూర్తి భద్రతా ధ్రువీకరణ, సాంకేతిక నివేదికలు వచ్చిన తర్వాతే బస్సుల సేవలను పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. News18 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద రాష్ట్రంలో నడుస్తున్న…
Gold Buying | బంగారం ధరలు భారీగా తగ్గినా కూడా భారత వినియోగదారులు కొత్త కొనుగోళ్లకు ఎందుకు దూరంగా ఉన్నారు? ధరలు తగ్గితే కొనుగోలు పెరగాలి కదా అనే ఆశ ఉన్నా, మార్కెట్లో జరుగుతున్నది మాత్రం వేరేలా ఉంది. Source link