ప్రభన్యూస్

Gold Rate Today: పతనం అయిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే | బిజినెస్

Last Updated:Jul 23, 2026 9:14 AM IST Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా ఈరోజు బంగారం ధరలు కీలకంగా మారాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫైల్ ఫోటో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. బుధవారం భారీగా జంప్ అయిన బంగారం, వెండి…

Read Full News

Open AI Hacking: ఏఐ ఎంత పనిచేసింది.! ఏకంగా మరో కంపెనీ ఏఐని హ్యాక్ చేసింది.! |

టెక్ ప్రపంచానికి ఇది ఒక లెసన్ లాంటిది. ఇలా ఏఐలు, ఏజెంట్లు, మోడల్స్‌ని సృష్టిస్తున్న కంపెనీలు.. సెక్యూరిటీ, సేఫ్టీ గార్డ్స్ విషయంలో కచ్చితమైన స్టాండర్డ్స్ పాటించాలి. కంట్రోల్ తప్పితే, ఎలాంటి ప్రమాదమైనా జరగవచ్చు. ఈ ఏజెంట్లు బ్యాంకులను దోచుకోవచ్చు, అణ్వాయుధాలను ప్రయోగించవచ్చు, నౌకలను ముంచవచ్చు, రోడ్డు ప్రమాదాలు జరిగేలా చెయ్యవచ్చు.. వాటికి ఏదైనా సాధ్యమే. అలా చెయ్యకుండా ఆపే కచ్చితమైన కంట్రోల్ ఉండి తీరాలి. ప్రపంచానికి రిస్క్ లేకుండా చూడాలి. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read Full News

Petrol Price Today: భగ్గుమంటున్న క్రూడ్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే | బిజినెస్

Last Updated:Jul 23, 2026 6:13 AM IST Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో జూలై 23కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత…

Read Full News

Mobile Charging: రైల్వే స్టేషన్‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? ఈ ప్రమాదం గురించి తెలిస్తే.. ఇంకోసారి ఆ తప్పు చేయరు!

Juice Jacking: బ్యాటరీ అయిపోయిందని పబ్లిక్ USB పోర్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. ‘జ్యూస్ జాకింగ్’ అనే సైబర్ మోసం ద్వారా ఫోన్‌లోని డేటా చోరీ కావడం లేదా మాల్వేర్ ఇన్‌స్టాల్ అయ్యే ప్రమాదం ఉందని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. Source link

Read Full News

సాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్లు వచ్చేశాయి… గెలాక్సీ జెడ్ ఫోల్డ్8 అల్ట్రా, ఫోల్డ్8, ఫ్లిప్8 ఫీచర్లు ఇవే | Samsung Unveils Galaxy Z Series Foldables |

గెలాక్సీ జెడ్ ఫోల్డ్8 అల్ట్రా ఫోన్‌లో గెలాక్సీ కోసం స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. గెలాక్సీ జెడ్ ఫోల్డ్8 అల్ట్రా 16 జీబీ మెమరీతో 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో, 12 జీబీ మెమరీతో 512 జీబీ స్టోరేజ్, 12 జీబీ మెమరీతో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ డ్యూయల్ బ్యాటరీ ఉంది. 45వాట్ అడాప్టర్, 3ఏ యూఎస్‌బీ-సీ కేబుల్‌తో సుమారు…

Read Full News

B-Tech Course: సెమీకండక్టర్, సోలార్, ఈవీ బూమ్… బీటెక్‌లో ఈ కోర్సుకు మళ్లీ డిమాండ్ | EEE Revival: Semiconductor, Renewable Energy and EV Growth Open | బిజినెస్

తెలంగాణలో ఈ ఏడాది ఇంజనీరింగ్ అడ్మిషన్లలో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన బ్రాంచ్‌లకే ఇప్పటికీ ఎక్కువ మంది విద్యార్థులు వెళ్లినా, కోర్ బ్రాంచ్‌లకు కూడా డిమాండ్ పెరిగింది. గతేడాది ఈసీఈలో దాదాపు 90 శాతం సీట్లు, ఈఈఈలో సుమారు 75 శాతం సీట్లు భర్తీ కావడం విద్యార్థుల నమ్మకం పెరుగుతున్న సంకేతంగా కనిపిస్తోంది. ఈసారి ఈఈఈ సీట్ల సంఖ్య కూడా పెరిగింది. 2025లో తెలంగాణలో 4,301 ఈఈఈ సీట్లు ఉండగా, 2026లో అవి…

Read Full News

రష్యా నుంచి డిస్కౌంట్ ధరకే క్రూడ్ ఆయిల్ కొంటున్న ఇండియా.. పెట్రోల్ ధరలపై ప్రభావం ఉంటుందా? | India Boosts Russian Crude Oil Imports at Discounted Price |

తక్కువ ధరకు లభించే రష్యా ముడి చమురు దిగుమతులు పెరగడం వల్ల దేశీయ ఇంధన ధరలపై ఒత్తిడి కొంత తగ్గవచ్చు. అయితే దీని వల్ల పెట్రోల్ ధరలు తప్పనిసరిగా తగ్గుతాయని చెప్పలేం. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు కేవలం ముడి చమురు కొనుగోలు ధరలపై మాత్రమే ఆధారపడవు. అంతర్జాతీయ చమురు ధరలు, రిఫైనరీ ఖర్చులు, రవాణా వ్యయాలు, నిల్వ ఖర్చులు, ప్రభుత్వ పన్నులు వంటి అనేక అంశాలు వాటిపై ప్రభావం చూపుతాయి. తక్కువ ధరకు రష్యా చమురు…

Read Full News

Railways: దక్షిణ మధ్య రైల్వే తీపికబురు.. ఇకపై కొమురవెల్లికి ఈ ట్రైన్‌లో వెళ్లొచ్చు! | బిజినెస్

Last Updated:Jul 22, 2026 5:28 PM IST రైల్వే శాఖ బంపర్ ఆఫర్.. ఇకపై కొమురవెల్లి వెళ్లడం మరింత ఈజీ. పూర్తి వివరాలు తెలుసుకోండి. Railways: దక్షిణ మధ్య రైల్వే తీపికబురు.. ఇకపై కొమురవెల్లికి ఈ ట్రైన్‌లో వెళ్లొచ్చు! రైలు ప్రయాణం చేసే వారికి తీపికబురు. మరీముఖ్యంగా కొమురవెల్లి పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. సిద్దిపేట-సికింద్రాబాద్-సిద్దిపేట మార్గంలో ప్రయాణించే వారికి అదనపు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది….

Read Full News

Pension Hike: కనీస పెన్షన్ రూ.7500కి పెంచాలని డిమాండ్… ప్రభుత్వం ఏం చెప్పిందంటే | Minimum EPS Pension Hike: What the Centre Said About the Rs 7,500 |

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం, ఈపీఎస్ కింద కనీస పెన్షన్ పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పలు వర్గాల నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, పెన్షన్ పెంపు విషయంలో పెన్షన్ ఫండ్ ఆర్థిక స్థితి, దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. అంటే ఇప్పటికైతే కనీస పెన్షన్‌ను రూ.7,500కు పెంచే విషయంపై అధికారిక ప్రకటన గానీ, అమలు తేదీ గానీ ప్రకటించలేదు. (ప్రతీకాత్మక చిత్రం)…

Read Full News

Scholarship: కే.సీ. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి 92 మంది విద్యార్థులకు రూ.4.2 కోట్ల స్కాలర్‌షిప్ | KC Mahindra Scholarship to 92 students | బిజినెస్

Last Updated:Jul 22, 2026 6:40 PM IST కే.సీ. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ 92 మంది విద్యార్థులకు రూ.4.2 కోట్ల వడ్డీ లేని రుణ స్కాలర్‌షిప్‌లు అందించింది. దేశంలో, విదేశాల్లో ఉన్నత విద్యకు మద్దతు ఇస్తుంది. Scholarship: కే.సీ. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి 92 మంది విద్యార్థులకు రూ.4.2 కోట్ల స్కాలర్‌షిప్ (ప్రతీకాత్మక చిత్రం) దేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థికంగా తోడ్పాటు అందించే కే.సీ. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ (KCMET)…

Read Full News