ప్రభన్యూస్

E20 Petrol: పెట్రోల్ వాడేవారికి బిగ్ న్యూస్… ఈ20 ఇంధనంపై ప్రభుత్వం కీలక ప్రకటన | No Decision to Increase Ethanol Blending Beyond 20% Yet: Government |

మైలేజ్ లేదా ఇంధన సామర్థ్యంపై వాహనం నడిపే విధానం, రోడ్డు పరిస్థితులు, వాహన నిర్వహణ వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయని ప్రభుత్వ సంస్థలు, ఆటోమొబైల్ తయారీ సంస్థల అధ్యయనాలు వెల్లడించాయి. ఈ10 ఇంధనం కోసం డిజైన్ చేసిన కొన్ని వాహనాల్లో ఇంధన సామర్థ్యం తగ్గుదల సాధారణంగా 3 నుంచి 5 శాతం వరకు ఉండవచ్చని తెలిపింది. అయితే ఈ20 ఇంధనానికి ఎక్కువ ఆక్టేన్ రేటింగ్ ఉండటం వల్ల ఇంజిన్‌లో నాక్ తగ్గడం, మెరుగైన దహనం, సాఫీగా…

Read Full News

Gold Silver Buying: బంగారం, వెండి కొనడానికి ఇదే సరైన సమయమా? | Gold Silver and Oil Hit Record Highs Should Investors Add Commodities to Their Portfolio |

పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఫిజికల్ గోల్డ్, ఫిజికల్ సిల్వర్, గోల్డ్ ఈటీఎఫ్‌లు, సిల్వర్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్, డిజిటల్ సిల్వర్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్‌లు) వంటి ఎంపికలు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్‌లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు సాధారణంగా ఆయిల్ ఈటీఎఫ్‌లు, ఫ్యూచర్స్ కాంట్రాక్టులు లేదా ఎనర్జీ సెక్టార్ స్టాక్స్ ద్వారా పెట్టుబడి పెడతారు. అయితే ఏ ఎంపికను ఎంచుకోవాలో నిర్ణయించే ముందు తమ రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడి అనుభవాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె సూచించారు….

Read Full News

Brent Crude: మళ్లీ 100 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్… కుప్పకూలిన యూఎస్ మార్కెట్స్

Brent Crude | ముడి చమురు ధరలు మళ్లీ భారీగా పెరగడం ప్రపంచ మార్కెట్లతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల స్థాయిని దాటింది. Source link

Read Full News

Infosys CEO: ఇన్ఫోసిస్‌లో భారీ మార్పు… CEO పదవికి సలిల్ పరేఖ్ గుడ్ బై… కొత్త బాస్ ఎవరంటే? | బిజినెస్

Last Updated:Jul 23, 2026 5:40 PM IST ఇన్ఫోసిస్ సీఈఓ సలిల్ పరేఖ్ 2027 ఏప్రిల్ 1న పదవి నుంచి తప్పుకుంటారు. అశిస్ కుమార్ దాస్ సీఈఓ-డిజిగ్నేట్‌గా నియమితులయ్యారు. Infosys CEO: ఇన్ఫోసిస్‌లో భారీ మార్పు… సీఈఓ పదవి వీడనున్న సలిల్ పరేఖ్… కొత్త బాస్ ఎవరంటే? ఇన్ఫోసిస్‌లో కీలక నాయకత్వ మార్పు జరగబోతోంది. దాదాపు తొమ్మిదేళ్ల పాటు కంపెనీకి నాయకత్వం వహించిన సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సలిల్ పరేఖ్ తన పదవి నుంచి తప్పుకోనున్నారు….

Read Full News

Kia Syros EV: 526 కిలోమీటర్ల రేంజ్, లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ… BaaS ఆప్షన్‌తో ఈ కార్ ధర రూ.7.99 లక్షలే |

కియా సైరోస్ ఈవీ ఇంటీరియర్‌లో 30 అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 5 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లే కలిపి ఉంటాయి. ఇంకా కియా కనెక్ట్ 2.0తో 95కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, హార్మన్ కార్డన్ ఎనిమిది స్పీకర్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ముందు,…

Read Full News

Google Account: సెల్ఫీ వీడియోతో గూగుల్ అకౌంట్ లాగిన్… ఈ ఫీచర్ కోసం సెట్టింగ్స్ ఇలా మార్చండి | Google Account Gets New Selfie Video Sign-In Feature |

ప్రస్తుతం సెల్ఫీ వీడియో సైన్ ఇన్ ఫీచర్ గూగుల్ వర్క్‌స్పేస్ అకౌంట్లు, చైల్డ్ అకౌంట్లు, అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్‌లో ఉన్న గూగుల్ అకౌంట్లకు అందుబాటులో లేదు. అలాగే ఈ ఫీచర్‌ను గూగుల్ దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తోంది. అందుకే దేశం, అకౌంట్ రకాన్ని బట్టి ఈ ఫీచర్ అందుబాటులో ఉండే అవకాశం మారవచ్చు. మీరు వద్దనుకున్నప్పుడు సెల్ఫీ వీడియోను డిలీట్ చేయవచ్చు. మీ గూగుల్ అకౌంట్‌లోని సెల్ఫీ వీడియో పేజీకి వెళ్లి “డిలీట్” ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా ఎప్పుడైనా…

Read Full News

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో యస్ బ్యాంక్ భాగస్వామ్యం | YES BANK Partners with Indian Olympic Association | బిజినెస్

Last Updated:Jul 23, 2026 3:59 PM IST 2026 లో జరగబోయే నాలుగు ప్రధాన అంతర్జాతీయ క్రీడాటోర్నీలలో టీమ్ ఇండియాకు యస్ బ్యాంక్ మద్దతు అందిస్తుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) తో తమ దీర్ఘకాలిక సంబంధాన్ని మరింత బలపరుచుకుంటూ.. ఐచి-నాగోయాలో (Aichi-Nagoya) జరిగే ఆసియా క్రీడలకు ముందు భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేసేందుకు తోడ్పడుతుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో యస్ బ్యాంక్ భాగస్వామ్యం భారతదేశపు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అగ్రగామి అయిన యస్ బ్యాంక్,…

Read Full News

Crorepati: డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లనూ కోటీశ్వరులు చేసిన కంపెనీ ఇదే | ESOP Vision Made Infosys Drivers and Support Staff Millionaires |

అయితే కార్పొరేట్ ఇండియాను ఎక్కువగా ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, స్టాక్ ఆప్షన్లు పొందిన డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, సపోర్ట్ సిబ్బంది కూడా కోటీశ్వరులయ్యారు. నెల జీతాల ద్వారా కాకుండా, కంపెనీ షేర్లను దీర్ఘకాలం ఉంచుకోవడం ద్వారా సంపద సృష్టించుకోవచ్చనే ఆలోచన అప్పట్లో భారత మధ్యతరగతికి పూర్తిగా కొత్త విషయం. 2021లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టీవీ మోహన్‌దాస్ పై ఈఎస్ఓపీ పథకం కంపెనీలో డాలర్ మిలియనీర్లను సృష్టించిందని గుర్తుచేసుకున్నారు. డ్రైవర్లు కోటీశ్వరులైన కథ ఇన్ఫోసిస్ చరిత్రలో ప్రత్యేకమైన ఉదాహరణగా…

Read Full News

Petrol Price Today: పెట్రోల్, డీజిల్ రేట్లు తెలుసుకోవాలా? హైదరాబాద్, ఏపీ తాజా ధరలు ఇవే! | బిజినెస్

Last Updated:Jul 20, 2026 6:27 AM IST Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో జూలై 20కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత…

Read Full News

8th Pay Commission: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. గత పే కమిషన్‌లో జీతాలు ఎంత పెరిగాయి? ఇప్పుడు ఎంత పెరిగే ఛాన్స్ ఉందంటే?

8th Pay Commission: 8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో భారీ ఆసక్తి నెలకొంది. తుది సిఫార్సులు ఇంకా రాకపోయినా, గత 4వ నుంచి 7వ వేతన సంఘాల చరిత్రను పరిశీలిస్తే జీతాలు ఎలా పెరిగాయో, ఈసారి ఎలాంటి మార్పులు ఉండొచ్చో తెలుసుకోవచ్చు. Source link

Read Full News