ప్రభన్యూస్

PhonePe: ఫోన్‌పే ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్.. మీ డబ్బులకు వడ్డీ.. నెలకు ఎంత అంటే?

ఫోన్‌పే వినియోగదారులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ PhonePe ఇప్పుడు కొత్త సేవలను ప్రారంభించింది. దీంతో మీ డబ్బులకు వడ్డీ వస్తుంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో… Source link

Read Full News

ATM: ఏటీఎం నుంచి డ్రా చేస్తే డబ్బులు రాలేదు… నాలుగేళ్ల తర్వాత ఊహించని ట్విస్ట్ | Customer Wins Rs 15,000 After ATM Failure |

ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ కస్టమర్‌కు నగదు రాకపోయినా, అతని ఖాతా నుంచి రూ.10,000 డెబిట్ అయ్యాయి. ఈ ఘటనలో బ్యాంకు సేవల్లో లోపం ఉందని తేల్చిన కేరళ వినియోగదారుల ఫోరం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కస్టమర్‌కు రూ.10,000 తిరిగి చెల్లించాలని, అదనంగా రూ.5,000 పరిహారం ఇవ్వాలని ఆదేశించిందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి వివరాల ప్రకారం, ఏటీఎం నుంచి ఎలాంటి నగదు రాలేదు. కానీ అతని ఖాతా నుంచి రూ.10,000…

Read Full News

UPI Charges: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు… బిల్లుకు లోక్‌సభ ఆమోదం | UPI Transactions Could Soon Attract Charges After Payment Laws Amendment Clears Lo |

డిజిటల్ పేమెంట్ సేవలకు వినియోగదారులు, చిన్న వ్యాపారులపై తక్కువ మొత్తంలో ఛార్జీలు విధించడం ద్వారా బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు (పీఎస్‌పీలు), డిజిటల్ పేమెంట్ మౌలిక సదుపాయాల సంస్థలకు స్థిరమైన ఆదాయ మార్గం కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను నడిపించే సంస్థలకు ఇది సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. “పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సెక్షన్ 10ఏలో ఉన్న ‘ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్, 1961లోని సెక్షన్ 269ఎస్‌యూ కింద సూచించిన ఎలక్ట్రానిక్…

Read Full News

Property Rights: పెళ్లైన మహిళ మరణిస్తే, ఆమెకు పుట్టింటి నుండి వచ్చిన ఆస్తి ఎవరికి? భర్తకా లేక పుట్టింటి వారికా? |

ఆస్తిపై హక్కు నిరూపించేందుకు పుట్టింటి వారు కొన్ని కీలక పత్రాలను సమర్పించాలి. వాటిలో ఆస్తి పత్రాలు, గిఫ్ట్ డీడ్, విల్ లేదా వారసత్వ పత్రాలు, మహిళ మరణ ధృవీకరణ పత్రం, లీగల్ హెయిర్ సర్టిఫికేట్, ఆస్తి పుట్టింటి నుంచే వచ్చినట్లు నిరూపించే రెవెన్యూ రికార్డులు, పట్టాదార్ పాస్‌బుక్, 1B వంటి లింక్ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. అలాగే స్త్రీధనానికి సంబంధించిన బంగారం కొనుగోలు రసీదులు, వివాహ ఫోటోలు, వీడియోలు లేదా లాంఛనాల జాబితా కూడా కీలక సాక్ష్యాలుగా…

Read Full News

Alcohol Ban: మన దగ్గర దొరికే ఈ బ్రాండ్ మద్యం తాగుతున్నారా.. అందులో ఏం కలుపుతున్నారో తెలుసా..? |

Last Updated:Aug 06, 2026 3:33 PM IST Old Monk Ban:ఇండియాలో ఇకపై కొన్ని బ్రాండ్స్ మద్యం అమ్మకాలు, వాడకంపై నిషేధం విధించింది భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ. మార్కెట్లో లభించే ప్రముఖ మద్యం బ్రాండ్లకు చెందిన కొన్ని నిర్దిష్ట వేరియంట్లపై మాత్రే ఈ బ్యాన్ కొనసాగుతుందని (FSSAI)స్పష్టం చేసింది. అవేంటివి.. వాటిని ఏ కారణంతో నిషేధం విధించారనే విషయాన్ని ఫస్ట్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచూరించింది. Source link

Read Full News

Redmi Note 17: రెడ్‌మీ నోట్ 17 వచ్చేసింది… అమొలెడ్ డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా | Redmi Note 17 5G Arrives in India With Massive battery | బిజినెస్

Last Updated:Aug 06, 2026 3:19 PM IST Redmi Note 17 | భారీ బ్యాటరీ, అమొలెడ్ డిస్‌ప్లే, బిగ్ కెమెరాతో రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. రెడ్‌మీ నోట్ 17 5జీ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇప్పుడు తెలుసుకుందాం. Redmi Note 17: రెడ్‌మీ నోట్ 17 వచ్చేసింది… అమొలెడ్ డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా (image: Xiaomi India) రెడ్‌మీ నోట్ 17 5జీని భారత్‌లో విడుదల చేశారు….

Read Full News

Train Tickets: రైల్వే ప్రయాణికులకు నో టెన్షన్… నిమిషానికి లక్షన్నర టికెట్ల బుకింగ్… ఇండియన్ రైల్వేస్ బిగ్ ప్లాన్ |

ప్రయాణికుల సౌకర్యాల కోసం IRCTC వెబ్‌సైట్‌ను కొత్త రూపంలో అభివృద్ధి చేస్తున్నారు. 2026 జూలైలో విడుదల చేసిన బీటా వెర్షన్‌లో సులభమైన ఇంటర్‌ఫేస్, తక్కువ బుకింగ్ దశలు, అన్ని తరగతుల సీట్ల లభ్యత వంటి సదుపాయాలు ఉన్నాయి. కొత్త పోర్టల్‌ను కొత్త తరం PRS వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. దీని వల్ల టికెట్ బుకింగ్ అనుభవం మరింత సులభంగా మారుతుంది. రైల్వే టికెట్లకు మాత్రమే కాకుండా, IRCTC తన టూరిజం ప్లాట్‌ఫామ్ ద్వారా ఇతర ప్రయాణ సేవలను…

Read Full News

IRCTC Tour: హైదరాబాద్ నుంచి అదిరిపోయే ప్యాకేజీ… కొల్హాపూర్, మహాబలేశ్వర్, భీమాశంకర్ జ్యోతిర్లింగ దర్శనం | IRCTC Mahabaleshwar Bhimashankar tour |

మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత ప్రాంతాలు ఆధ్యాత్మికత, చరిత్ర, ప్రకృతి అందాలు, సంస్కృతికి ప్రసిద్ధి. ఈ ప్రాంతంలోని ముఖ్యమైన ప్రదేశాలను సౌకర్యంగా సందర్శించే అవకాశం కల్పించేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి “షవర్స్ ఆఫ్ సహ్యాద్రి” ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీలో కొల్హాపూర్, మహాబలేశ్వర్, పంచగని, పుణే, భీమాశంకర్ జ్యోతిర్లింగ ఆలయం వంటి ప్రముఖ ప్రదేశాలను 6 రోజుల్లో సందర్శించవచ్చు. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఇందులో విమాన ప్రయాణం, వసతి,…

Read Full News

Scorpio-N: 3.8 లక్షల మంది నమ్మిన స్కార్పియో-ఎన్‌.. ఈ కొత్త ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు | Mahindra Elevates Scorpio-N Experience with Advanced Features |

Z2 వేరియంట్‌లో డ్యూయల్ బ్యారెల్ ఎంఎఫ్‌ఆర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్ (ఓఆర్‌వీఎం), R17 స్టీల్ వీల్స్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.66 సెం.మీ మోనోక్రోమ్ క్లస్టర్, 4 స్పీకర్లు, ఈఎస్‌పీ, హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్, 3-పాయింట్ సీట్ బెల్ట్ విత్ రిమైండర్, ముందు, వెనుక వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్, రెండో వరుసలో 15W యూఎస్‌బీ సీ చార్జింగ్ పోర్ట్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్, రెండో వరుస ఏసీ వెంట్స్ వంటి ఫీచర్లు…

Read Full News

Smartphone Bug: స్మార్ట్‌ఫోన్‌లో బగ్ కనిపెడితే కోట్లు గెలుచుకునే ఛాన్స్ | Ai+ Announces Rs 100 Crore Bug Bounty Initiative Over Five Years | బిజినెస్

Last Updated:Aug 06, 2026 12:34 PM IST ఏఐ+ రూ.100 కోట్లతో బగ్ బౌంటీ ప్రోగ్రామ్ ప్రారంభించింది. వినియోగదారులకు సురక్షితమైన అనుభవం అందించడమే లక్ష్యం. Smartphone Bug: స్మార్ట్‌ఫోన్‌లో బగ్ కనిపెడితే కోట్లు గెలుచుకునే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం) భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఏఐ+ తన డివైజ్‌ల భద్రతను మరింత బలోపేతం చేయడానికి భారీ అడుగు వేసింది. వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.100 కోట్లతో బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. దీంతో…

Read Full News