ప్రభన్యూస్

Mini UPS: అదిరే ఆఫర్. మినీ UPSపై 66 శాతం డిస్కౌంట్.. EMIలో 109కే పొందండి

Mini UPS for Home Wifi: మనం హోంవైఫై వాడుతూ.. ఏదో పనిలో బిజీగా ఉండగా.. కరెంటు పోతే, ఇంటర్నెట్ కూడా పోతుంది. దాంతో పని ఆగిపోతుంది. అప్పుడు మన దగ్గర ఈ మినీ యూపీఎస్ ఉంటే.. ఇక 4 గంటల పాటూ.. వైఫై వచ్చేస్తుంది. దాంతో 4 గంటలు కరెంటు లేకపోయినా ఇబ్బంది ఉండదు. పూర్తి వివరాలు చూద్దాం. Source link

Read Full News

Stocks To Watch: బ్రోకరేజ్ సంస్థల టాప్ పిక్స్ ఇవే.. ఇన్వెస్టర్లకు జాక్‌పాట్! | బిజినెస్

Last Updated:Aug 07, 2026 7:53 AM IST Stocks To Watch: గ్లోబల్ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు (CLSA, Jefferies, Nomura, Goldman Sachs, HSBC, BofA మొదలైనవి) భారతీయ స్టాక్ మార్కెట్లలోని పలు కీలక కంపెనీల Q1 ఫలితాలు, భవిష్యత్ టార్గెట్ ధరలు, రేటింగ్స్‌పై అందించిన నివేదికల వివరాలు. ఫైల్ ఫోటో 1. బ్రిటానియా (Britannia) మరింత చదవండి Source link

Read Full News

Petrol Price Today:పెట్రోల్ రేట్లలో మార్పు ఉందా? తెలుగు రాష్ట్రాల్లో నేటి ఇంధన ధరలు ఇవే | బిజినెస్

Last Updated:Aug 07, 2026 6:12 AM IST Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 7కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత…

Read Full News

RBI: లోన్స్ తీసుకున్న వారికి భారీ గుడ్ న్యూస్.. RBI కీలక ప్రకటన.. ఇక ఆ టెన్షన్ ఉండదు..

రుణం చెల్లించలేదని మీ మొబైల్, ల్యాప్‌టాప్‌ను బ్యాంకులు లాక్ చేయలేవు. వ్యక్తిగత, కారు, గృహ రుణాల విషయంలో ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. Source link

Read Full News

EV Scooter: లక్ష రూపాయలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్… 165 కిలోమీటర్ల రేంజ్… ఓలా, ఏథర్, టీవీఎస్ iQubeకి గట్టి పోటీ | బిజినెస్

Last Updated:Aug 06, 2026 8:45 PM IST EV Scooter | ఇండియాలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్ అయింది. రూ.1 లక్ష ప్రారంభ ధరతో వచ్చిన ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. EV Scooter: లక్ష రూపాయలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్… 165 కిలోమీటర్ల రేంజ్… ఓలా, ఏథర్, టీవీఎస్ iQubeకి గట్టి పోటీ (image: E3 Electric) బెంగళూరుకు చెందిన…

Read Full News

IT Notice: వాట్సప్‌లో ఐటీ నోటీస్ వచ్చిందా? వెంటనే ఈ సీఏ చెప్పినట్టు చేయండి | Got an Income Tax WhatsApp Message? Check First Before Sharing Details | బిజినెస్

Last Updated:Aug 06, 2026 7:36 PM IST IT Notice | ఆదాయపు పన్ను శాఖ పేరుతో వచ్చే వాట్సాప్ మెసేజ్‌లపై పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నకిలీ రిఫండ్ లింక్‌లు, ఫేక్ ట్యాక్స్ నోటీసులు, వ్యక్తిగత వివరాల దోపిడీ నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. IT Notice: వాట్సప్‌లో ఐటీ నోటీస్ వచ్చిందా? వెంటనే ఈ సీఏ చెప్పినట్టు చేయండి (ప్రతీకాత్మక చిత్రం) వాట్సప్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా అధికారిక సమాచారాన్ని…

Read Full News

SBI Fund: రూ.10 వేల సిప్‌తో రూ.15 లక్షల సంపద… ఈ ఎస్‌బీఐ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినవారికి కాసుల పంట

SBI Fund | పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే ఎంత మంచి ఫలితం రావచ్చో ఈ ఉదాహరణ చూపిస్తోంది. ఎస్‌బీఐ చిల్డ్రన్స్ ఫండ్ – ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో నెలకు రూ.10,000 చొప్పున ఎస్‌ఐపీ చేస్తే, కొన్నేళ్లలోనే పెట్టుబడి ఎలా పెరిగిందో ఈ వివరాలు చెబుతున్నాయి. Source link

Read Full News

తిరుపతి వెళ్లేవారికి శుభవార్త.. హైదరాబాద్ నుంచి నేరుగా రోజువారీ విమాన సర్వీస్.. మీ బడ్జెట్‌లో! | బిజినెస్

Last Updated:Aug 06, 2026 6:52 PM IST హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే భక్తులు, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 1, 2026 నుంచి రోజువారీ నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించడంతో పాటు హైదరాబాద్–చెన్నై నాన్‌స్టాప్ విమానాలను కూడా పునఃప్రారంభిస్తోంది. News18 Hyderabad Tirupati Flights: దక్షిణ భారతదేశంలో తన విమాన సర్వీసులను మరింత విస్తరించే దిశగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి…

Read Full News

హైదరాబాద్‌లో Microsoft బిగ్ అనౌన్స్‌మెంట్.. భారత్ AI రంగానికి భారీ బూస్ట్! | బిజినెస్

Last Updated:Aug 06, 2026 6:36 PM IST హైదరాబాద్‌కు Microsoft ఇచ్చిన ఈ భారీ బహుమతి వెనుక అసలు ప్లాన్ ఏంటి? AI రంగంలో భారత్‌కు ఎందుకు ఇది కీలక మలుపుగా మారింది? Microsoft (ANI Image) Microsoft Hyderabad Cloud Region: భారత్‌లో కృత్రిమ మేధ (AI) ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా మైక్రోసాఫ్ట్ కీలక ముందడుగు వేసింది. దేశంలో AI వినియోగాన్ని వేగవంతం చేయడంతో పాటు సంస్థల…

Read Full News

EV Charging Station: జస్ట్ 15 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్… హైదరాబాద్‌లో 3 రైల్వే స్టేషన్లలో ఈవీ ఛార్జింగ్ హబ్స్ |

తెలంగాణలో ఈవీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే దిశగా భారత్ ఛార్జ్ ప్రైవేట్ లిమిటెడ్ కీలక అడుగు వేస్తోంది. హైదరాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న మూడు ప్రధాన రైల్వే స్టేషన్లలో అల్ట్రా-ఫాస్ట్ ఈవీ ఛార్జింగ్ హబ్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ తొలి దశ ఆగస్టు చివరి నాటికి లేదా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు అవుతున్న నగరంలోని అతిపెద్ద పబ్లిక్ ఈవీ…

Read Full News