ప్రభన్యూస్

Donald Trump: చమురు రవాణాపై ట్రంప్ కొత్త ప్లాన్.. హోర్ముజ్ గుండా వెళ్లే కార్గోపై 20% వసూలు! |

Last Updated:Jul 13, 2026 10:22 PM IST హోర్ముజ్ జలసంధికి అమెరికా ఇకపై ‘గార్డియన్’గా వ్యవహరిస్తుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భద్రతా ఖర్చుల పేరుతో హోర్ముజ్ గుండా వెళ్లే ప్రతి కార్గోపై 20 శాతం చార్జీ వసూలు చేయాలని ప్రతిపాదించగా, ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ పరిణామం ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముంది. (IMAGE: AFP) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz)పై చేసిన తాజా…

Read Full News

Banner Collapse On Bridge Triggers Panic | థాణే వంతెనపై కూలిన బ్యానర్.. తృటిలో తప్పిన ప్రమాదం

ఠాణేలో పాదచారుల వంతెనపై ఏర్పాటు చేసిన బ్యానర్ అకస్మాత్తుగా కూలి ద్విచక్రవాహనదారుడిపై పడటంతో భయాందోళనలు నెలకొన్నప్పటికీ పెద్ద ప్రమాదం తప్పింది. Source link

Read Full News

Expressway: నేడు లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవం.. 35 నిమిషాల్లో ప్రయాణం, పూర్తి వివరాలు |

ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి సంబంధించిన పూర్తి వివరాలు, నిర్మాణం, ప్రయోజనాలు చూద్దాం. भाजपा द्वारा रोज़ देश को एक नया इंफ्रा देने के क्रम में नया अध्याय जुड़ने जा रहा है। रक्षा मंत्री राजनाथ सिंह जी, परिवहन मंत्री नितिन गडकरी जी और मुख्यमंत्री योगी आदित्यनाथ जी आज राष्ट्र को लखनऊ – कानपुर एक्सप्रेसवे समर्पित करेंगे। pic.twitter.com/BIFdnXcAfU — Arvind…

Read Full News

Chandipura Virus: ఇండియాలో చండీపుర వైరస్ విజృంభణ.. మహమ్మారి సోకి చిన్నారి మృతి, లక్షణాలు ఇవే జాగ్రత్త |

Last Updated:Jul 13, 2026 9:54 AM IST Chandipura Virus: గోధ్రాకు చెందిన 4 ఏళ్ల చిన్నారి ‘చండీపుర వైరస్’ లక్షణాలతో వడోదరలోని సయాజీ ఆసుపత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా మరణించింది. చండీపుర వైరస్ లక్షణాలు, నివారణ చర్యల గురించి తెలుసుకోండి. Chandipura Virus Chandipura Virus: గుజరాత్‌లో చండీపుర వైరస్ పట్ల ఆందోళనలు నెలకొన్న తరుణంలో చికిత్స కోసం వడోదరలోని సయాజీ ఆసుపత్రికి తరలిస్తుండగా మరో చిన్నారి మరణించింది. పంచమహల్ జిల్లాలోని గోధ్రాకు చెందిన…

Read Full News

China: ‘బావి’ తుపాను ధాటికి చైనా అతలాకుతలం.. 20 లక్షల మంది తరలింపు |

Last Updated:Jul 12, 2026 7:03 PM IST China: చైనాను వారం రోజుల వ్యవధిలోనే వరుసగా రెండో తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. అత్యంత శక్తివంతమైన ‘బావి’ తుఫాన్ తూర్పు చైనాలో రెండు వేర్వేరు చోట్ల తీరాన్ని దాటడంతో అక్కడి ప్రభుత్వం దాదాపు 20 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపానుకు దెబ్బతిన్న భవనాలు సుమారు 1,000 కిలోమీటర్ల (620 మైళ్లు) వెడల్పుతో – దాదాపు ఫ్రాన్స్ దేశమంత వైశాల్యంతో వ్యాపించిన ఈ భారీ…

Read Full News

Flipkart Delivery Boy: ఆర్డర్ డెలివరీ కోసం వచ్చాడు.. వెంటనే బాత్రూంలోకి.. తర్వాత అతడు చేసిన పనికి.. |

‘మర్యాదపూర్వకంగానే వద్దని చెప్పాను’ మహిళ తెలిపిన వివరాల ప్రకారం, పార్శిల్ డెలివరీ చేయడానికి వచ్చిన నిందితుడు వాష్‌రూమ్ వాడుకుంటానని అడిగాడు. దానికి ఆమె నిరాకరిస్తూ, అపరిచితులను తన ఫ్లాట్‌లోకి అనుమతించనని స్పష్టం చేసింది. “నేను మర్యాదపూర్వకంగానే చాలాసార్లు వద్దని చెప్పాను. అపరిచితులను నా ఫ్లాట్‌లోకి రానివ్వనని స్పష్టంగా చెప్పాను. అత్యవసరమైతే పక్కనున్న ఇరుగుపొరుగు వారిని (పురుషులను) అడగమని సూచించాను. అయినా నా మాట వినకుండా, అతను తన చెప్పులు విడిచి నా అనుమతి లేకుండా బలవంతంగా నా…

Read Full News

పల్లెటూరులో ప్రపంచ స్థాయి వైద్య సదస్సు… పాల్గొన్న ప్రపంచ వైద్య దిగ్గజాలు | Global Cardiac Surgery Conference Held in a Rural Village |

కర్నాటక రాష్ట్రంలోని ముద్దేనహళ్లి సత్యసాయి గ్రామంలోని వన్‌ వరల్డ్‌ వన్‌ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని శ్రీ మధుసూదన్ సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR) లో శనివారం రెండు రోజుల అంతర్జాతీయ ఎండోస్కోపిక్ అండ్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కాన్ఫరెన్స్ (IERCSC 2026) ప్రారంభమైంది. దేశంలోనే ఓ ఉచిత ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఇలాంటి అరుదైన సదస్సు జరగడం ఇదే తొలిసారి. మణిపాల్ హాస్పిటల్స్, ఎస్‌ఎస్ ఇన్నోవేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో…

Read Full News

Vietnam Boat Accident: వియత్నాంలో ఘోర ప్రమాదం.. భారతీయులున్న పడవ బోల్తా.. 15 మంది మృతి! |

Last Updated:Jul 11, 2026 4:29 PM IST Vietnam Boat Accident: వియత్నాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన టూరిస్టులతో ప్రయాణిస్తున్న ఒక బోటు ప్రమాదానికి గురైంది. అక్కడి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ‘ఫు క్వాక్’ (Phu Quoc) ద్వీపం సమీపంలో మునిగిపోయింది. వియత్నాంలో టూరిస్ట్ పడవ బోల్తా వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకులకు ఊహించని విషాదం ఎదురైంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ‘ఫూ క్వాక్’ ద్వీపం సమీపంలో టూరిస్టులతో ప్రయాణిస్తున్న…

Read Full News

Top 10 News: తెలుగు రాష్ట్రాల తాజా అ‌ప్‌డేట్స్.. 5 నిమిషాల్లో అన్ని విషయాలు తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన వార్తలు ఈ కథనంలో…. Source link

Read Full News

Supreme Court: సుప్రీంకోర్టులో సంచలనం.. జడ్జిలపై పిటిషనర్ ఆగ్రహం.. పత్రాలు విసిరి దుర్భాషలు |

Last Updated:Jul 10, 2026 8:47 PM IST న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పిటిషనర్ కోర్టులో ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయమూర్తులను ఆదేశించే ప్రయత్నం చేశాడు. అనంతరం పత్రాలు విసిరి దుర్భాషలాడడంతో భద్రతా సిబ్బంది అతడిని బయటకు తీసుకెళ్లారు. అయితే కోర్టు అతనిపై ధిక్కార చర్యలు తీసుకోకుండా పిటిషన్‌ను కొట్టివేసింది. ఎందుకంటే?….. News18 న్యూఢిల్లీ, జూలై 10: సుప్రీంకోర్టులో శుక్రవారం (జూలై 10) విచారణ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్వయంగా…

Read Full News