నీట్-యూజీ 2026 పరీక్ష వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. యువతను రెచ్చగొట్టకుండా సరైన మార్గంలో నడిపించాలని ఎన్డీయే ఎంపీలకు సూచించారు. నీట్ పేపర్ లీక్ కేసులో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Source link
PM Modi: నీట్ వివాదంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. యువతను రెచ్చగొట్టొద్దు, పేపర్ లీక్ చేసిన వారికి కఠిన శిక్ష
