ప్రభన్యూస్

Sonam Wangchuk: అర్ధరాత్రి హైడ్రామా.. 26 రోజుల తర్వాత సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ! |

Last Updated:Jul 24, 2026 4:16 AM IST Sonam Wangchuk: NEET ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ దేశంలో హింస చెలరేగే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో, ప్రభుత్వం నుంచి లభించిన హామీల మేరకు ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల సుదీర్ఘ ఆమరణ నిరాహార దీక్షను అర్ధరాత్రి విరమించారు. గురువారం అర్ధరాత్రి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ…

Read Full News

H1B Visa: ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ నిబంధనలు మరింత కఠినం |

Last Updated:Jul 10, 2026 12:46 PM IST H1B Visa: అమెరికాలో స్థిరపడాలని లేదా అక్కడ ఉద్యోగ, విద్యా అవకాశాలు పొందాలని ఆశించే భారతీయులకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫైల్ ఫోటో విదేశీ నిపుణులు, అంతర్జాతీయ విద్యార్థులు, వారిని నియమించుకునే కంపెనీలను లక్ష్యంగా చేసుకుని యూఎస్ వలస విధానంలో (US Immigration System) కీలక మార్పులను తీసుకురావడానికి ట్రంప్ పరిపాలనా యంత్రాంగం సరికొత్త నిబంధనలను సిద్ధం చేస్తోంది. అమెరికాలో అత్యధిక…

Read Full News

Wedding Fight: మటన్ కోసం కక్కూర్తి పడిన మగపెళ్లి వాళ్లు.. వేడుకలో గొడవ పడటంతో ఉతికి ఆరేశారు

Wedding, Fight: వివాహ వేడుక కాస్తా హింసాత్మకగా మారడమే కాకుండా ఘర్షణకు దారితీసింది. విందులో మటన్ పెడతామని చెప్పి చికెన్ సర్వ్ చేయడంతో మగపెళ్లి వారు రెచ్చిపోయారు. అంతే ఆడపిల్ల బంధువులు వాళ్ల ఒళ్లు హూనం చేసి ఆసుపత్రిలో పడేశారు. Source link

Read Full News

Shocking Murder Case: మేనమామతో రిలేషన్‌షిప్, బాబాయి హెల్ప్‌తో తల్లిని చంపించిన 23 ఏళ్ల కూతురు.. చివరికి ఆ కోరిక మాత్రం తీరలేదు

Shocking Murder Case: జైపూర్ కాంట్రాక్ట్ హత్య కేసులో ఆయుషి శర్మ అనే మహిళ ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. 45 ఏళ్ల వితంతు తల్లి నీరజ్ శర్మను హత్య చేయడానికి కిరాయి హంతకులను నియమించుకుంది. దేని కోసం తల్లిని మర్డర్ చేయించిందో అది ఇప్పుడు సాధ్యం కాదని కోర్టు తేల్చింది. Source link

Read Full News

India First Hydrogen Train: ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ నడిచేది ఈ రూట్‌లోనే.. 10 కోచ్‌లు, 1,200 kW విద్యుత్ సామర్థ్యం, ఎప్పటి నుండి అంటే

India First Hydrogen Train: రైల్వే రవాణాలో హరిత ఇంధన (గ్రీన్ ఎనర్జీ) వినియోగం దిశగా భారత్ ఒక కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్రయాణికుల రైలు జూలై 17న ప్రారంభం కానుంది. Source link

Read Full News

CM Vijay: నమ్మితే నన్నే తొక్కేయాలని చూశారు.. కరూర్ తొక్కిసలాటపై సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు |

Last Updated:Jul 10, 2026 3:36 PM IST గత ఏడాది కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటనపై తమిళనాడు సీఎం విజయ్ మరోసారి స్పందించారు. పోలీసుల పాత్రపై ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు, డీఎంకే ప్రభుత్వం ఈ విషాదాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుందని ఆరోపించారు. News18 గత ఏడాది కరూర్‌లో జరిగిన ఘోర తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత తొలిసారిగా శుక్రవారం అక్కడికి వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆ…

Read Full News

Indian Railway: భారత్‌లో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో తెలుసా? ఆ పసుపు రంగు బోర్డు చూసే రైళ్లు ఆగుతాయి? టికెట్ బుకింగ్ ఎలా?

భారతదేశంలో వేలాది రైల్వే స్టేషన్లు ఉన్నప్పటికీ, ఓ రైల్వే స్టేషన్ మాత్రం బోర్డుపై పేరులేకుండా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ స్టేషన్ పేరు ఎందుకు తొలగించారు? ఈ స్టేషన్ ఎక్కడ ఉంది? టికెట్ బుకింగ్‌లో పేరు ఎలా కనిపిస్తుంది? ఈ విచిత్ర రైల్వే స్టేషన్ వెనుక ఉన్న పూర్తి కథను ఈ కథనంలో తెలుసుకుందాం…. Source link

Read Full News

Snakes: చైనా వరదల్లో తప్పించుకున్న 900 నాగుపాములు.. పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్స్ తిప్పలు |

Last Updated:Jul 10, 2026 4:07 PM IST Snakes: చైనాలోని గ్వాంగ్సీ ప్రావిన్స్‌లో ‘మేసాక్’ తుఫాను తీవ్ర విధ్వంసం సృష్టించింది. దీనివల్ల వీధుల్లో ఎక్కడ చూసినా పాములు కనిపిస్తున్నాయి. పాములను పెంచే ప్రాంతాన్ని ఈ వరదలు ముంచెత్తాయి. వరద నీళ్లలో అనేక విషపూరితమైన నాగుపాములతో సహా సుమారు 900 పాములు బయటకు వచ్చాయి. News18 China Snake Attack News: మేసాక్ తుఫాను వలన సంభవించిన వరదలు చైనాలో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈసారి…

Read Full News

5 Danger Hill Stations: మన దగ్గరున్న ఈ 5 హిల్ స్టేషన్స్‌కి లైఫ్ పార్టనర్‌తో వెళ్లకండి.. కొంప మునిగిపోతుంది

5 Danger Hill Stations: మీరు మీ లైఫ్ పార్టనర్‌తో కలిసి ఒక రొమాంటిక్ టూర్‌ను ప్లాన్ చేస్తుంటే మన దేశంలోని ఈ 5 హిల్ స్టేషన్లకు వెళ్లకపోతే మంచిది. లేదని వెళితే భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. Source link

Read Full News

Cyber ​​Fraud: బిజినెస్‌మెన్ ఖాతా నుండి డ్రా అయిన రూ.94.88 లక్షలు 3 గంటల్లోనే జమ.. సైబర్ నేరగాళ్లకు ఇలా చెక్ పెట్టాడు |

Last Updated:Jul 10, 2026 6:07 PM IST Cyber ​​Fraud: రోజూ ఏదో ఒకచోట జరుగుతున్న సైబర్ మోసాల గురించి మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఈ రోజుల్లో ఇటువంటి ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బును కాజేయడానికి సైబర్ నేరగాళ్లు నిరంతరం కొత్త కొత్త పద్ధతులను రూపొందిస్తుంటారు. Cyber ​​Fraud Cyber ​​Fraud: రోజూ ఏదో ఒకచోట జరుగుతున్న సైబర్ మోసాల గురించి మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఈ రోజుల్లో…

Read Full News