ప్రభన్యూస్

PM Modi: 24 గంటల్లోనే రెండో రీల్.. NEET పేపర్ లీక్ వీడియో రెస్పాన్స్‌పై ప్రధాని మోదీ భావోద్వేగం! |

Last Updated:Jul 25, 2026 4:38 AM IST PM Modi: NEET పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహిరంపై కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే కఠిన చర్యల గురించి గురువారం రాత్రి తాను పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియోకు ప్రజల నుండి విపరీతమైన స్పందన లభించడంతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మరో ఇన్స్టాగ్రామ్ రీల్‌ను విడుదల చేశారు. ప్రధాని మోదీ 24 గంటల వ్యవధిలోనే ఆయన పంచుకున్న రెండో ఇన్స్టాగ్రామ్ వీడియో ఇది. తన గురువారం నాటి…

Read Full News

Top 10 News: తెలుగు రాష్ట్రాల టాప్ 10 న్యూస్.. ఒక్క క్లిక్‌తో తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన వార్తలు ఈ స్టోరీలో తెలుసుకుందాం… Source link

Read Full News

నీట్ వివాదం తర్వాత కేంద్రం యాక్షన్.. NTAలో 47 మంది అధికారుల తొలగింపు |

Last Updated:Jul 24, 2026 8:39 PM IST NEET-UG 2026 పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో భారీ ప్రక్షాళన చేపట్టింది. 47 మంది అధికారులను తొలగించడంతో పాటు సంస్థలో సమగ్ర సంస్కరణలు, ఔట్‌సోర్సింగ్ విధానంలో మార్పులు, లీక్‌ప్రూఫ్ పరీక్షల వ్యవస్థ ఏర్పాటు, జవాబుదారీతనం పెంపుపై కీలక చర్యలు ప్రారంభించింది. News18 దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల నిర్వహణపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు…

Read Full News

Rising Bharat Summit: క్రికెట్‌లా ఇతర క్రీడలకూ మద్దతు కావాలి.. సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు | క్రీడా వార్తలు

ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా, ప్రపంచ నంబర్-1 ర్యాంక్ అందుకున్న క్రీడాకారిణిగా సైనా నెహ్వాల్ భారత క్రీడా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు. అయితే ఈ విజయాల వెనుక ఎన్నో సవాళ్లు ఉన్నాయని, ముఖ్యంగా క్రికెట్ కాకుండా ఇతర క్రీడల్లో రాణించాలనుకునే ఆటగాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులను తాను స్వయంగా అనుభవించానని ఆమె చెప్పారు. క్రికెట్ విజయానికి బలమైన వ్యవస్థే కారణం భారత్‌లో క్రికెట్ అత్యంత ప్రజాదరణ పొందడానికి ప్రధాన కారణం బలమైన వ్యవస్థ,…

Read Full News

PM Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయండి.. యువతతో కనెక్ట్ అవ్వండి.. కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సోషల్ మీడియా మంత్రం |

Last Updated:Jul 24, 2026 6:59 PM IST కేంద్ర మంత్రులు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. News18 కేంద్ర మంత్రులు ప్రజలతో, ముఖ్యంగా యువతతో మరింత సమర్థవంతంగా అనుసంధానం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సామాజిక మాధ్యమాల వినియోగంపై ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకైన ఉనికి అవసరమని తెలిపారు. యువత ఎక్కువగా ఈ వేదికను…

Read Full News

షేక్ హసీనా రీఎంట్రీ చర్చల మధ్య బంగ్లా అధ్యక్షుడి రాజీనామా.. అసలు కారణం ఇదేనా? |

Last Updated:Jul 24, 2026 6:38 PM IST బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ రాజీనామాతో ఆ దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. News18 మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయిన తర్వాత బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చితి మరో కీలక మలుపు తిరిగింది. రెండు ప్రభుత్వాలు మారినప్పటికీ రాజకీయ పరిణామాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం….

Read Full News

Rising Bharat Summit 2026: ‘చరిత్రను చదవను.. సృష్టిస్తా’.. రైజింగ్ భారత్ సమ్మిట్‌లో డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

బెంగళూరులో జరిగిన రైజింగ్ భారత్ సమ్మిట్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్రను చదవడం, రాయడం కంటే సృష్టించడానికే తాను విశ్వసిస్తానని అన్నారు. Source link

Read Full News

News18 Rising Bharat Summit: నీట్ రద్దు చేయాలి.. వైద్య విద్య రాష్ట్రాల పరిధిలోకి రావాలి: తమిళనాడు మంత్రి కేజీ అరుణ్‌రాజ్ |

Last Updated:Jul 24, 2026 4:38 PM IST బెంగళూరులో జరిగిన న్యూస్18 రైజింగ్ భారత్ సమ్మిట్–సౌత్ ఎడిషన్‌లో తమిళనాడు ఆరోగ్య మంత్రి డా. కేజీ అరుణ్‌రాజ్ నీట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. (Photo: Social Media) News18 Rising Bharat Summit: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష NEET)కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం మరోసారి తన స్పష్టమైన వైఖరిని వెల్లడించింది. ఆరోగ్యం, వైద్య విద్యకు సంబంధించిన విధానాలు కేంద్రం…

Read Full News

News18 Rising Bharat Summit: ఎంటర్‌ప్రైజ్ నేషన్ థీమ్‌తో రైజింగ్ భారత్ సమ్మిట్.. దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త దిశ |

‘ఎంటర్‌ప్రైజ్ నేషన్’ థీమ్‌తో చర్చలు ఈ ఏడాది సమ్మిట్‌కు ‘ఎంటర్‌ప్రైజ్ నేషన్’ అనే అంశాన్ని ప్రధాన థీమ్‌గా ఎంపిక చేశారు. భారత్ అభివృద్ధిలో ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, పారిశ్రామిక రంగం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, డిజిటల్ ఎకానమీ, ఆర్థిక పురోగతి వంటి అంశాలు ఎలా కీలక పాత్ర పోషిస్తున్నాయనే దానిపై విస్తృత చర్చలు జరుగనున్నాయి. అలాగే దేశంలోని నాలుగు ప్రాంతాల ప్రత్యేకతలు, వాటి సామర్థ్యాలు జాతీయ అభివృద్ధికి ఎలా దోహదపడుతున్నాయనే అంశాలపై కూడా నిపుణులు అభిప్రాయాలు పంచుకోనున్నారు. ప్రముఖ…

Read Full News

ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాలి.. బాధిత కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి: CJP డిమాండ్ |

Last Updated:Jul 24, 2026 3:34 PM IST కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో సీజేపీకి కీలక హామీలు దక్కాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం వరకు సమయం కోరింది. అప్పటివరకు జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ ప్రకటించింది. News18 నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి, కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) నేతలకు మధ్య శుక్రవారం ఢిల్లీలోని…

Read Full News