Heavy Rain And Fog Grip Ramban | జమ్మును ముంచెత్తిన వర్షం.. దట్టమైన పొగమంచు
జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఎడతెరిపి వర్షాలు, దట్టమైన పొగమంచు కారణంగా సాధారణ జీవనం అస్తవ్యస్తమై, జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వరుసగా మూడోరోజు మూసివేశారు. Source link
జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో ఎడతెరిపి వర్షాలు, దట్టమైన పొగమంచు కారణంగా సాధారణ జీవనం అస్తవ్యస్తమై, జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వరుసగా మూడోరోజు మూసివేశారు. Source link
గుజరాత్లోని అహ్మదాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా అంబ్లా (Ambli) ప్రాంతంలోని సెంటోసా పార్క్ రెసిడెన్షియల్ ఏరియా నీట మునిగింది. రోడ్లపైకి, ఇళ్ల చుట్టూ భారీగా వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Source link
రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో 6.5 లక్షల నుంచి 9 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వరదల వల్ల తీవ్రంగా నష్టపోయారు. శివసాగర్, చరైదేవ్, జోర్హాట్ జిల్లాలు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ జిల్లాల్లో పరిస్థితి కాస్త కుదుటపడినప్పటికీ, దిసాంగ్, డోరికా, దిఖౌ నదులు ఇంకా ప్రమాద హెచ్చరికలను దాటే ప్రవహిస్తున్నాయి. Source link
Last Updated:Jul 24, 2026 12:08 PM IST ప్రశ్నాపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, పదేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానాలతో కూడిన కఠిన చట్టానికి నేడు కేబినెట్ ఆమోదం తెలపనుంది. వచ్చే వారం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. News18 నీట్ తదితర పోటీ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో మోదీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. లీకేజీ ముఠాలపై ఉక్కుపాదం…
Viral News: యూపీలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. అయితే ఇది ఎంత వాస్తవమో.. ఎంత వరకు కరెక్టో చెప్పలేం కాని ముగ్గురు సిస్టర్స్ ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోనే వైరల్ అవుతున్నాయి. Source link
Last Updated:Jul 24, 2026 11:10 AM IST దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల లీకేజీ వివాదం కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా ఐఐటీ గ్రాడ్యుయేట్, సీనియర్ ఐఏఎస్ అధికారి నరేష్ పాల్ గాంగ్వార్ను నియమించింది. వినీత్ జోషిని బదిలీ చేసింది. News18 దేశవ్యాప్తంగా నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళన చేపట్టింది. ఈ అంశంపై…
Last Updated:Jul 24, 2026 6:41 AM IST NEET: నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీజేపీ తీవ్రమవుతున్న ఉద్రిక్తతలను తగ్గించి, సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ప్రతినిధుల బృందంతో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత కేంద్ర మంత్రుల స్థాయి ప్రతినిధి బృందం భేటీ కానుందని సమాచారం. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం తరఫున సీనియర్…
Last Updated:Jul 24, 2026 6:31 AM IST Tariff War: ప్రపంచవ్యాప్తంగా ఉన్న 60 వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా కొత్త సుంకాలను ప్రకటించింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ప్రారంభంలో తాత్కాలికంగా విధించిన 10 శాతం ప్రపంచ సుంకానికి తుది గడువు గురువారం అర్ధరాత్రితో ముగియడంతో దాని స్థానంలో ఈ కొత్త సుంకాలను తీసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా వాణిజ్య ప్రతినిధి (USTR) జేమీసన్ గ్రీర్ ప్రకటించిన…
Last Updated:Jul 24, 2026 5:47 AM IST Iran vs USA: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై అత్యంత భారీ స్థాయిలో భీకర దాడి చేసేందుకు తాము తీవ్రంగా పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్నామని ఆయన ప్రకటన చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రతిపాదిత దాడి మునుపెన్నడూ లేని రీతిలో భారీగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ‘ఆక్సియోస్’ (Axios)…
AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link