ప్రభన్యూస్

Target Gen Z: యువతే లక్ష్యం.. బీజేపీ, RSS వ్యూహం.. మరి జెన్ జీ.. సపోర్టుగా నిలుస్తారా?

Target Gen Z: ఇటు ప్రధాని మోదీ, అటు ఆర్ఎస్ఎస్.. అన్నీ యువతను ఆకర్షించేందుకు పెద్ద ప్రయత్నమే చేస్తున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరో ఉద్యోమానికి రెడీ అవుతోంది. మరి యూత్ ఎటు ఉంటారు? వారి సపోర్టు ఎవరికి ఉంటుంది? Source link

Read Full News

Viral Video: భర్తను వదిలేసి తన కంటే 13 ఏళ్లు చిన్నవాడితో వెళ్లిపోయింది.. మొగుడు ఏం చేశాడో తెలిస్తే మతిపోతుంది | ట్రెండింగ్

Last Updated:Aug 07, 2026 10:43 AM IST Shocking News: మన కళ్ల ముందు రోజూ విచిత్రమైన వ్యక్తులు, వింత వార్తలను చూడాల్సిన పరిస్థితి వస్తోంది. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో తమకు నచ్చినట్లుగా జీవించాలనే ఆలోచన సమాజంలో చాలా మందిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. వీళ్లేం మనుషులురా బాబు అనే విమర్శించే పరిస్థితి దాపురిస్తోంది. Shocking News Shocking News: మన కళ్ల ముందు రోజూ విచిత్రమైన వ్యక్తులు, వింత వార్తలను చూడాల్సిన పరిస్థితి వస్తోంది….

Read Full News

Trump executive orders: భారతీయులకు భారీ షాక్.. కొంపముంచిన ట్రంప్.. 2 సంతకాలతో డేంజర్ ప్లాన్! |

Last Updated:Aug 07, 2026 10:57 AM IST Donald Trump: అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ నిరంతరం వార్తల్లో నిలిచే స్వభావం కారణంగా.. ఏదో ఒక సంచలనాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే కొత్తగా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్, బర్త్ టూరిజం‌ అనే.. రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం పెట్టారు. దీని ప్రభావం భారతీయులు, NRIలపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం. భారతీయులకు భారీ షాక్.. కొంపముంచిన ట్రంప్.. 2 సంతకాలతో డేంజర్ ప్లాన్! (Image – Reuters) అమెరికా అధ్యక్షుడు…

Read Full News

Patna Violence: పాట్నాలో ప్రజా విధ్వంసం.. రోడ్డు ప్రమాదంతో ఆగ్రహించిన జనం, ప్రభుత్వ ఆస్తులపై దాడులు |

Last Updated:Aug 07, 2026 12:50 PM IST Patna: బీహార్ రాజధాని పాట్నాలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నగరంలోని అగమ్‌కువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇందుకు కారణమైంది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువకుడ్ని అకస్మాత్తుగా ఓ బస్సు ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత భారీ గందరగోళం చెలరేగింది. Patna bus accident Patna: బీహార్ రాజధాని పాట్నాలో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నగరంలోని అగమ్‌కువాన్ పోలీస్…

Read Full News

Medical Miracle: 14రోజుల్లో 49 కేజీల వెయిట్ లాస్.. 209 కిలోల బరువున్న యువకుడికి రేర్ సర్జరీ సక్సెస్ |

Last Updated:Aug 07, 2026 1:46 PM IST Medical Miracle: వైద్యులు తలుచుకుంటే ఎంతటి ప్రమాదకర పరిస్థితిలో ఉన్న రోగికైనా ప్రాణం పోయవచ్చు. వైద్యాశాస్త్రంలో వచ్చిన అత్యాధునిక పరికరాలు కావచ్చు లేదంటే ట్రీట్‌మెంట్‌ విషయంలో డాక్టర్స్ తీసుకుంటున్న శ్రద్ద కూడా ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఢిల్లీలోని ఎంతో పేరు గడించిన ఎయిమ్స్ వైద్యులు ఓ రేర్ సర్జరీ చేశారు. Medical Miracle Delhi: వైద్యులు తలుచుకుంటే ఎంతటి ప్రమాదకర పరిస్థితిలో ఉన్న రోగికైనా ప్రాణం…

Read Full News

PM Modi: దశాబ్దాల కలలు పదేళ్లలో సాకారం.. ఇన్‌ఫ్రాలో ఎన్డీఏ రికార్డుల మోత! |

Last Updated:Aug 07, 2026 9:48 PM IST 2014 తర్వాత భారతదేశ మౌలిక సదుపాయాల రంగం శరవేగంగా అభివృద్ధి చెందింది. రవాణా, సోలార్ విద్యుత్, డిఫెన్స్ ఎగుమతులు, స్టార్టప్‌లు, వైద్య రంగాల్లో మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన ప్రగతిని సాధించి ప్రపంచానికి మన దేశం ఆదర్శంగా నిలిచింది. News18 2014 తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అనేక మైలురాళ్లను దాటింది. దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపింది. ముఖ్యంగా ఆర్థికంగా, మౌలిక సదుపాయాల…

Read Full News

Heavy Rains Lash Delhi : భారీ వర్షాలు.. ఢిల్లీ జలమయం!

దేశవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం ఢిల్లీ-ఎన్సీఆర్లో కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమై, తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఒడిశా, కేరళ రాష్ట్రాలకు వాతావరణ శాఖ (IMD) ‘రెడ్ అలర్ట్’ జారీ చేయగా, పశ్చిమ బెంగాల్కు ‘ఆరంజ్ అలర్ట్’ ప్రకటించింది. కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి. Source link

Read Full News

Murder: రీల్స్ చూస్తోందని.. భార్యను చంపేశాడు.. బెంగళూరులో దారుణం!

Murder: స్మార్ట్‌ఫోన్ వ్యామోహం, సోషల్ మీడియా పిచ్చి చివరకు ఒక పచ్చని సంసారంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నిరంతరం ‘రీల్స్’ చూస్తూ, సమయానికి ఇంట్లో వంట చేయడమే కాకుండా ఇంటి పనులను పట్టించుకోవడం లేదన్న కోపంతో ఓ భర్త కట్టుకున్న భార్యపై కిరాతకానికి ఒడిగట్టాడు. Source link

Read Full News

Trump Announces : $3 బిలియన్ల మైనింగ్ ప్రాజెక్టులు ప్రకటన..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక ఖనిజాలు (Critical Minerals) మరియు బ్యాటరీ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం దాదాపు 3 బిలియన్ డాలర్ల (సుమారు ₹25,000 కోట్లు) భారీ పెట్టుబడులను ప్రకటించారు. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి, అమెరికాను మైనింగ్ రారంగంలో గ్లోబల్ సూపర్పవర్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. డిఫెన్స్, ఆటోమొబైల్ మరియు టెక్నాలజీ రంగానికి అవసరమైన ముడి పదార్థాల స్వదేశీ ఉత్పత్తిని పెంచడమే ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం. Source link

Read Full News

Top 10 News: నేటి టాప్ 10 న్యూస్ మీకోసం.. కేవలం రెండు నిమిషాల్లో చదివేయండి

చంద్రబాబు బాపట్లలో ‘నేతన్న సేవలో’ పథకం ప్రారంభించి, 71,536 చేనేత కుటుంబాలకు రూ.179 కోట్లు విడుదల చేశారు. అమరావతి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. Source link

Read Full News