ప్రభన్యూస్

Water Man Iqbal: నీళ్లలో మాత్రమే ఉండే ఇక్బాల్‌కి చికిత్స.. విచిత్రమైన ఆరోగ్య సమస్య పరిష్కారానికి జియో సాయం

Water Man Iqbal: నిన్నటి వరకు నీళ్లలో ఉంటేనే అతనికి హాయి. నేలపైకి వచ్చాడంటే చాలు ఒంటిపై నిప్పులు కుమ్మరించినట్లుగా కాలిపోతుందని, మంట వేసే సమస్యతో బాధపడేవాడు. కాని ప్రస్తుతం అతను కూడా మనలాగానే సాధారణంగా అందరితో కలిసి జీవిస్తున్నాడు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం ముర్షిదాబాద్‌లోని బెల్డాంగాకు చెందిన ‘వాటర్ మ్యాన్’గా పిలువబడే ఇక్బాల్ ప్రస్తుతం ముంబైలో రిలయన్స్ ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు. Source link

Read Full News

భారత బఫెలో మీట్‌కు విదేశాల్లో ఫుల్ డిమాండ్.. ఎగుమతుల్లో ఏకంగా 5.1 బిలియన్ డాలర్లు |

Last Updated:Aug 19, 2026 12:46 PM IST భారత్‌ వ్యవసాయ ఎగుమతుల్లో ఓ కీలక ఉత్పత్తి ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2025-26లో తొలిసారి $5 బిలియన్‌ మార్క్‌ను దాటిన బఫెలో మీట్‌ ఎగుమతులు.. 2026 ఏప్రిల్‌-జూన్‌లో ఏకంగా 66.6% వృద్ధి సాధించాయి. (Credits: Shutterstock) భారత్‌ వ్యవసాయ ఎగుమతుల్లో బఫెలో మీట్‌ (గేదె మాంసం) కీలక స్థానాన్ని సంపాదించుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దీని ఎగుమతులు ఏకంగా 25.6 శాతం పెరిగి 5.1…

Read Full News

Kolkata Hotel Fire: హోటల్‌లో ఫైర్ యాక్సిడెంట్, 9మంది మృతి.. భయాందోళనలో కోల్‌కతా వాసులు |

Last Updated:Aug 19, 2026 9:34 AM IST Kolkata Hotel Fire: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఒక హోటల్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9మంది మంటల్లా కాలిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్పాట్‌కి చేరుకొని మంటలార్పారు. అయితే ఇప్పటి వరకు 9మంది మృతి చెందినట్లుగా అందులో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తేల్చారు. Kolkata Hotel Fire Kolkata Hotel Fire: పశ్చిమ బెంగాల్ రాజధాని…

Read Full News

Kolkata Fire Accident: వైద్యం కోసం ఇండియాకు వచ్చి.. అగ్నిప్రమాదంలో 9 మంది మృతి

ప్రాణాలు నిలబెట్టుకుందామని వైద్యం కోసం పొరుగు దేశం నుంచి వస్తే.. ఆస్పత్రి పడకకు బదులు మృత్యుశయ్య వారికోసం ఎదురుచూసింది. వ్యాధిని నయం చేసుకోవాలన్న ఆశతో వచ్చిన వారిని, ఓ అగ్నిప్రమాదం నిలువునా దహించేసింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో బుధవారం వేకువజామున జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో తొమ్మిది మంది బంగ్లాదేశ్ జాతీయులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. Source link

Read Full News

Top 10 News: తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచం వరకు.. ఈరోజు టాప్ 10 హైలైట్స్ |

Last Updated:Aug 18, 2026 9:11 PM IST తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన వార్తలు ఈ స్టోరీలో తెలుసుకుందాం… top 10 news today ఈ రోజు మెుత్తంలో జరిగిన 10 ప్రధాన వార్తలను ఈ స్టోరీలో మేము మీకు అందిస్తున్నాం. అది కూడా చాలా క్లుప్తంగా మీరు ఈజీగా చదివేలా , మీ సమయం ఆదా అయ్యేలా ఈ కథనంలో సమాచారం అందించాం. కేవలం 5 నిమిషాల్లో తెలుగు రాష్ట్రాల…

Read Full News

ఆ ప్రైవేట్ పార్ట్ ఇస్తే రూ.1.2 కోట్లు.. ఇన్‌స్టాగ్రామ్ రీల్ నమ్మి షాకింగ్ పని.. పోలీసులకే మైండ్ బ్లాక్! |

Last Updated:Aug 18, 2026 8:50 PM IST ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్.. రూ.1.2 కోట్లు వస్తాయన్న ఆశ.. చివరకు 17 ఏళ్ల బాలుడి దారుణ హత్యకు దారితీసిందని పోలీసులు చెబుతున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది? రేహాన్‌ను రూ.100 ఆశ చూపించి ఎక్కడికి తీసుకెళ్లారు? రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసే వ్యక్తి నిజంగానే ఉన్నాడా? News18 ఇటీవల సంచలనం సృష్టించిన హత్య కేసులో బయటపడుతున్న వివరాలు పోలీసులనే విస్తుపోయేలా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్…

Read Full News

భారత్‌ను చూసి ట్రంప్‌కు కొత్త ఆలోచన.. అమెరికాలో ఇక ఓటర్ ఐడీ తప్పనిసరేనా? |

Last Updated:Aug 18, 2026 5:48 PM IST అమెరికా ఎన్నికల వ్యవస్థలో భారీ మార్పులకు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తెరతీశారు. భారత్‌లోని ఓటర్ గుర్తింపు విధానాన్ని ఉదాహరణగా చూపిస్తూ ట్రంప్ ఎందుకు అమెరికాలో దేశవ్యాప్తంగా Voter ID నిబంధనలు కోరుతున్నారు? ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశవ్యాప్తంగా ఓటర్ ఐడీ నిబంధనలను అమలు చేయాలన్న తన డిమాండ్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. అమెరికా ఎన్నికల్లో ఓటర్ల గుర్తింపును మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని…

Read Full News

Car Parking Fine: ఇంటి ముందు, కాలనీ రోడ్లపై కారు పార్క్ చేస్తే రూ.25 వేలు ఫైన్.. అతి త్వరలో అక్కడ అమలు |

Last Updated:Aug 18, 2026 3:13 PM IST Bengaluru: మెట్రో నగరాల్లో జీవించడం కష్టంగా మారుతోంది. వచ్చే అరకొర జీతాల కోసం దూరా, భారాల నుండి ప్రయాసపడి ఉద్యోగాలు చేస్తున్న ప్రజలపై సుంకాల భారం మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ లాంటి అధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ సిటీల్లో నివసించే వారికి భవిష్యత్తులో కొత్త ఫైన్లు భారంగా మారనున్నాయి. parking fine Bengaluru: మెట్రో నగరాల్లో జీవించడం కష్టంగా మారుతోంది….

Read Full News

Cheapest Beer: వాటర్ బాటిల్ ధర కంటే అక్కడ చిల్డ్ బీరు రేటు తక్కువ.. రూ.16 కే సూపర్ కిక్ ఇస్తుంది |

Cheapest Beer: మద్యం తాగడం గతంలో వ్యాపకం ఉండేది. కాని రోజు రోజుకు ఫ్యాషన్‌గా మారి ఇప్పుడు వ్యసనంగా మారిపోయింది. అందుకే మద్యం ధరలు ఆహార వస్తువుల కంటే కూడా ఖరీదైపోతున్నాయి. బీర్, బ్రాందీ, విస్కీ, రమ్, జెన్, వోడ్కా ఏదైనా సరే తాగేవాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో ఆల్కహాల్‌కి డిమాండ్ పెరుగుతోంది. అయితే అక్కడ మాత్రం మద్యం మంచినీళ్ల కంటే చీప్‌గా లభిస్తోంది. అదేంటని ఆశ్చర్యపోకండి మేం చెప్పింది నిజమే.. మీరు చదువుతున్నది నిజమే….

Read Full News

ఢిల్లీలో సీజేపీ ఆందోళనలపై స్వతంత్ర దర్యాప్తు.. సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలు! |

Last Updated:Aug 18, 2026 1:59 PM IST ఈ ఆందోళనల్లో అసాంఘిక శక్తులు పాల్గొన్నాయని ఆరోపిస్తూ.. ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు. దాంతో సుప్రీంకోర్టు.. స్వతంత్ర దర్యాప్తుకి ఆదేశించింది. ఢిల్లీలో సీజేపీ ఆందోళనలపై స్వతంత్ర దర్యాప్తు.. సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలు! ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలోని విద్యార్థి ఆందోళనలపై సుప్రీంకోర్టు స్వతంత్ర, న్యాయబద్ధమైన దర్యాప్తు జరిపేందుకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్ద్, డీజీపీ నేతృత్వంలో ఈ దర్యాప్తు…

Read Full News