ప్రభన్యూస్

Pune Murder Case: పుణె కేతన్ హత్య కేసులో సంచలన విషయాలు.. FIRలో బయటపడిన భిన్న కోణాలు |

కాబోయే భార్య అడగడంతో.. కేతన్ ఆ కోటకు వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. అది ప్రాచీన కోట. దాని పక్కనే 400 అడుగుల లోయ ఉంటుంది. ఆమెకు టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లడం ఇష్టం కావచ్చు అని అనుకున్నాడు. తనతో ఆ కోటకు వెళ్లాలని కోరిక ఉందేమో అనుకున్నాడు. కానీ.. సియాపై కేతన్ తల్లికి ఎక్కడో డౌట్ వచ్చింది. అందుకే ఆమె ఈ కోట ట్రిప్‌కి బ్రేక్ వేసింది. జూన్ 4న ఈ కోటకు వెళ్లాలని కేతన్, సియా అనుకున్నారు. కానీ…

Read Full News

Iran Attacks Escalate Tensions Across Gulf Region | ఇరాన్ దాడులు.. గల్ఫ్లో ఉద్రిక్తతలు

అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై క్షిపణి, డ్రోన్ దాడులు జరిపినట్లు ప్రకటించగా, గల్ఫ్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. Source link

Read Full News

PM Modi Seychelles Visit 2026: సీషెల్స్ పర్యటనలో ప్రధాని.. తాబేలుకి ఆహారం పెట్టిన మోదీ.. సముద్ర భద్రతకు కొత్త మైలురాయి |

సీషెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధ్యక్షుడు హెర్మినీతో కలిసి ఘన స్వాగతం అందుకున్న ప్రధాని మోదీ, నేషనల్ బోటానికల్ గార్డెన్‌ను సందర్శించారు. అక్కడ ప్రపంచంలోనే అతి ప్రాచీన తాబేలు అయిన జొనాథన్‌ని కలిశారు. 194 సంవత్సరాల వయస్సు గల అల్డాబ్రా జెయింట్ టార్టాయిజ్ ఇది. భూమిపై ప్రస్తుతం జీవించి ఉన్న ఎక్కువ వయస్సు జీవి ఇదే. దీనికి మోదీ ఆహారం ఇచ్చారు. Visited the Giant Tortoise Enclosure at the Seychelles National Botanical Garden…

Read Full News

YouTube home birth death: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లోనే ప్రసవం.. కోడలు మృతి |

Last Updated:Jun 29, 2026 4:54 AM IST YouTube home birth death: ఈ సంఘటన గర్భిణుల ఆరోగ్య సంరక్షణలో అవగాహనా లోపాన్ని హైలెట్ చేస్తోంది. ఇలాంటి విషయాల్లో సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వచ్చే వీడియోలను ఫాలో అవ్వడం ఎంత ప్రమాదకరమో ఇది బయటపెడుతోంది. ప్రతీకాత్మక చిత్రం తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలో యూట్యూబ్ వీడియోల సాయంతో ఇంట్లోనే ప్రసవం చేయడానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్త కారణంగా.. కోడలు చనిపోయింది. ఈ ఘటన సోషల్…

Read Full News

Ayodhya Ram Mandir donation scam: అయోధ్య రామాలయ విరాళాల కేసులో నిందితులు వీరే.. ఆ దొంగ ముఖాలను చూడండి! |

మనీష్ యాదవ్: ఈ నిందితుడు ఎవరంటే.. సుమారు నాలుగైదు నెలల కిందట విరాళాల హుండీలను నిర్వహించడానికి టిన్ను యాదవ్ నియమించిన రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను మేనల్లుడు ఇతను. పోలీసులూ, దర్యాప్తు సంస్థలూ.. ఇటీవల ఇతని పూర్వీకుల, స్థానిక ఆస్తులపై దాడులు చేసి, అక్రమంగా దాచిపెట్టిన నగదును స్వాధీనం చేసుకున్నాయి. పోలీసులు జరిపిన విస్తృత సోదాల్లో, నిందితుల ఇళ్ల నుంచి పెద్ద మొత్తంలో విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులలో బంగారం, వెండి ఆభరణాలు,…

Read Full News

Mann Ki Baat 135th Episode: బంగారం కొనవద్దు.. మన్ ‌కీ బాత్‌లో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు |

“ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో అనేక అభివృద్దులు జరిగాయి. దేశ భద్రత, ఆత్మనిర్భరత విషయంలో చాలా ముందు అడుగులు పడ్డాయి. ముఖ్యంగా భారత నౌకా దళంలోకి మూడు కీలక యుద్ధ నౌకలు చేరాయి. నౌకుల తయారీ, డిజైన్ అంతా దేశీయంగా జరిగింది. జూన్ నెలలో వైమానిక రంగంలో కూడా అభివృద్ధి జరిగింది. C-295 15 A అనే యుద్ధ విమానం.. ఇండియాలో తయారైంది. అది పూర్తి స్థాయిలో ఆకాశంలో ఎగిరింది. ఇప్పుడు అలాంటి 40 యుద్ధ…

Read Full News

Mumbai: పెయిన్ కిల్లర్ అంటూ 15 వేల మందిని చంపడమే లక్ష్యం! ముంబై విషప్రయోగం ప్లాన్ ఘటనలో సంచలన విషయాలు |

Last Updated:Jun 28, 2026 2:14 PM IST బైకుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మొహర్రం ఊరేగింపులో విధుల్లో ఉన్న పోలీసులు, ఒక అనుమానాస్పద వ్యక్తి ఊరేగింపులో పాల్గొన్న వారికి క్యాప్సూల్స్ పంపిణీ చేయడాన్ని గమనించారు. వెంటనే ఆ క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. PC: X.com Mumbai: అత్యంత విషపూరితమైన, ఎలుకల మందుగా వాడే ‘జింక్ ఫాస్ఫైడ్’ కలిపిన క్యాప్సూల్స్‌ను పంపిణీ చేసి, మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా…

Read Full News

Karnataka: లవర్‌‌తో కలిసి చనిపోవాలని ప్లాన్.. కట్‌చేస్తే కారు నుంచి దూకిన యువతి.. ఆ వెంటనే బ్లాస్ట్.. కర్ణాటకలో సినిమా లెవెల్లో మర్డర్ అటెంప్ట్! |

Last Updated:Jun 28, 2026 3:22 PM IST Karnataka: కర్ణాటకలో ఓ కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. కదులుతున్న క్యాబ్ నుండి ఓ యువతి ప్రాణాలతో తప్పించుకున్న కొద్ది క్షణాల్లోనే, ఆ కారులో భారీ పేలుడు సంభవించింది. పేలుడులో దగ్ధమవుతున్న కారు ఈ ప్రమాదంలో కిడ్నాప్‌నకు పాల్పడిన వ్యక్తి హైవేపైనే కారులో సజీవ దహనమయ్యాడు. తుమకూరు జిల్లాలో జరిగిన ఈ హైడ్రామాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులో ఆపరేషన్…

Read Full News

Trending: రోజుకి 10 లీటర్ల పాలు, 6 నాటు కోళ్లు, అర కిలో నెయ్యి, బాదం షర్బత్,100 రోటీలు తినే మన రెజ్లర్.. బ్లూస్‌ లీ కూడా అతనికి వీరాభిమానే | ట్రెండింగ్

అయితే నిజమైన బలం కేవలం శారీరక సౌష్ఠవం నుండి మాత్రమే రాదు, అది కఠోర శ్రమ, క్రమశిక్షణ , అభిరుచి నుండి వస్తుంది. ఆధునిక సౌకర్యాలు ఏవీ లేకుండా కేవలం కఠోర శ్రమతో ప్రపంచవ్యాప్త కీర్తిని సంపాదించిన ఒక మల్లయోధుడిని భారతదేశం అందించింది. మనం మాట్లాడుకుంటున్నది ‘ది గ్రేట్ గామా’ గురించి.(The Great Gama) ప్రపంచంలో ఎవరూ ఓడించలేని ఆ మల్లయోధుడి గురించి. ‘ది గ్రేట్ గామా’ ఎవరు..? ది గ్రేట్ గామా’ అసలు పేరు గులాం…

Read Full News

PM Modi: ప్రధాని మోదీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం.. పర్యావరణ పరిరక్షణకు గుర్తింపుగా ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ ప్రదానం! |

Last Updated:Jun 28, 2026 4:26 PM IST సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు ఇరు దేశాల మధ్య దశాబ్దాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. ప్రధాని మోదీ PM Modi: తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన సీషెల్స్‌లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆదివారం స్టేట్ హౌస్‌లో ఘనంగా గౌరవ వందనం సమర్పించారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆయన అక్కడికి చేరుకున్నారు. సీషెల్స్ అధ్యక్షుడు…

Read Full News