ప్రభన్యూస్

Mumbai: పెయిన్ కిల్లర్ అంటూ 15 వేల మందిని చంపడమే లక్ష్యం! ముంబై విషప్రయోగం ప్లాన్ ఘటనలో సంచలన విషయాలు |

Last Updated:Jun 28, 2026 2:14 PM IST బైకుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మొహర్రం ఊరేగింపులో విధుల్లో ఉన్న పోలీసులు, ఒక అనుమానాస్పద వ్యక్తి ఊరేగింపులో పాల్గొన్న వారికి క్యాప్సూల్స్ పంపిణీ చేయడాన్ని గమనించారు. వెంటనే ఆ క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. PC: X.com Mumbai: అత్యంత విషపూరితమైన, ఎలుకల మందుగా వాడే ‘జింక్ ఫాస్ఫైడ్’ కలిపిన క్యాప్సూల్స్‌ను పంపిణీ చేసి, మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా…

Read Full News

Anant Ambani Visits Tirumala: శ్రీవారి సేవలో అనంత్ అంబానీ, భారీ విరాళం ప్రకటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 28, 2026 8:08 AM IST Anant Ambani Visits Tirumala: రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో స్వామి వారిని దర్శించుకొని.. తలనీలాలు సమర్పించారు. భారీ విరాళం ప్రకటించారు. శ్రీవారి సేవలో అనంత్ అంబానీ, భారీ విరాళం ప్రకటన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఆదివారం వేకువజామున దర్శించుకున్నారు. ఈ దర్శనం…

Read Full News

El Nino Weather: కురవని మేఘాలు. పడని వాన. ముంచేసిన రాకాసి ఎల్ నినో. జులై సంగతేంటి?

El Nino Weather: మనం ఎప్రిల్‌లో చెప్పుకున్నాం.. ఎల్ నినో రాబోతోంది అని. వాతావరణ అధికారులు చెప్పినట్లే.. అది వచ్చింది. వర్షం పడితే ఒట్టు. ఆకాశంలో దట్టమైన మేఘాలు కనిపిస్తూ.. వెళ్లిపోతున్న పరిస్థితి. కానీ వాన పడట్లేదు. ఏపీ, తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి జూన్ అయిపోతోంది. మరి జులై ఎలా ఉంటుంది? Source link

Read Full News

Gold Price Fall: బంగారం, వెండి కొనేవారికి బంపర్ ఛాన్స్.. ఒక్కసారిగా ధరలు ఢమాల్.. కొంటే లాభాల పంటే!

Gold Price Forecast: గత వారం రోజుల్లో బంగారం, వెండి ఎంత చౌకయ్యాయో తెలుసా? వరుసగా తగ్గుముఖం పట్టిన ధరలు కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. ఇటీవల భారీ ధరలతో ఎదురుచూస్తున్న వారికి ఇది అనుకూల సమయంగా మారిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. Source link

Read Full News

Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ‘ఫౌజీ’ రిలీజ్‌పై అదిరిపోయే అప్‌డేట్.. ఆరోజు థియేటర్లలో పండగే..

ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఫౌజీ’ విడుదల తేదీపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 3, 2026న సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తుండగా, మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. Source link

Read Full News

Gardening Tips: ఇంట్లోనే మార్కెట్ లాంటి గుబురు కొత్తిమీర.. కుండీలో ధనియాలు చల్లేటప్పుడు ఈ ఒక్క ట్రిక్ ట్రై చెయ్యండి!

Gardening Tips: ఇంట్లో కుండీలో వేసిన కొత్తిమీర సరిగ్గా మొలకెత్తడం లేదా? ధనియాలు చల్లే ముందు మాలీలు వాడే ఆ ఒక్క చిన్న ‘సోకింగ్’ ట్రిక్ తో మీ ఇంట్లోనే దట్టమైన పచ్చటి కొత్తిమీరను ఎలా పెంచవచ్చో ఇక్కడ చూడండి.. Source link

Read Full News

Karnataka: లవర్‌‌తో కలిసి చనిపోవాలని ప్లాన్.. కట్‌చేస్తే కారు నుంచి దూకిన యువతి.. ఆ వెంటనే బ్లాస్ట్.. కర్ణాటకలో సినిమా లెవెల్లో మర్డర్ అటెంప్ట్! |

Last Updated:Jun 28, 2026 3:22 PM IST Karnataka: కర్ణాటకలో ఓ కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. కదులుతున్న క్యాబ్ నుండి ఓ యువతి ప్రాణాలతో తప్పించుకున్న కొద్ది క్షణాల్లోనే, ఆ కారులో భారీ పేలుడు సంభవించింది. పేలుడులో దగ్ధమవుతున్న కారు ఈ ప్రమాదంలో కిడ్నాప్‌నకు పాల్పడిన వ్యక్తి హైవేపైనే కారులో సజీవ దహనమయ్యాడు. తుమకూరు జిల్లాలో జరిగిన ఈ హైడ్రామాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులో ఆపరేషన్…

Read Full News

Tirumala: తిరుమలలో భక్తుల భారీ రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 28, 2026 11:49 AM IST తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పుడూ లేనంతగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో సాధారణ భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. + News18 తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పుడూ లేనంతగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో సాధారణ భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం…

Read Full News

తెలంగాణలో ముంచుకొస్తున్న వర్షాలు.. ఈ జిల్లాల్లో 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు..!

తెలంగాణలో వర్షాలు మళ్లీ జోరు పెంచనున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. Source link

Read Full News

8th Pay Commission: 50 లక్షల ఉద్యోగులకు బంపర్ న్యూస్.. అదిరిపోయే లెవెల్‌లో జీతాల హైక్.. ఇక పండగే! |

3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే జీతాలు ఎలా మారతాయి?ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే, ఉద్యోగుల ప్రస్తుత మూల వేతనాన్ని 3.83తో గుణించడం ద్వారా కొత్త మూల వేతనం నిర్ణయించబడుతుంది. ఉదాహరణకు ప్రస్తుతం రూ.18,000 బేసిక్ పే పొందుతున్న ఉద్యోగి వేతనం సుమారు రూ.68,940కు, అంటే దాదాపు రూ.69,000కు చేరుకుంటుంది. అదేవిధంగా ప్రస్తుతం రూ.25,500 మూల వేతనం ఉన్న ఉద్యోగి బేసిక్ పే సుమారు రూ.97,665కు పెరిగే అవకాశం ఉంది. రూ.35,400 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి అది…

Read Full News