Rain Crisis: రెండుసార్లు విత్తనాలు వేసినా వాన జాడ లేదు.. రైతు గుండెను పిండేసే దృశ్యాలు..! Telangana farmers drought crisis. |
Last Updated:Jun 28, 2026 5:14 PM IST రాజన్న సిరిసిల్లలో వర్షాభావంతో పత్తి, వరి పంటలు ఎండిపోతూ రైతులు అప్పుల బారిన పడుతున్నారు, ఉల్లెందుల పోచయ్యలాంటి రైతులు ట్యాంకర్ నీటిపై ఆధారపడుతూ వరుణుడి కోసం పూజలు చేస్తున్నారు + News18 వర్షాలు కురవాల్సిన సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండటంతో రైతుల ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. పంటలు పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు ఎండకు బీటలు వారుతుండగా, రైతులు చేసిన పెట్టుబడులు కళ్లముందే మట్టిలో కలిసిపోతున్నాయి. సకాలంలో వర్షాలు…
