ప్రభన్యూస్

Food Safety: దేశంలో కల్తీ ఆహారంపై కేంద్రం షాకింగ్ రిపోర్ట్.. FSSAI పరీక్షల్లో 40వేలపై ఫుడ్ ప్రోడక్ట్స్ ఫెయిల్ |

Last Updated:Jul 31, 2026 4:16 PM IST దేశంలో ఆహార భద్రతపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో కీలక వివరాలు వెల్లడించింది. 2025-26లో పరీక్షించిన 2,23,808 ఆహార నమూనాల్లో 40,023 నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తెలిపింది. PC: ANI దేశంలో ఆహార భద్రత అమలుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో కీలక వివరాలను వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆహార పదార్థాలు, పానీయాలు, కెఫిన్ కలిగిన పానీయాలకు సంబంధించిన మొత్తం 2,23,808 నమూనాలను పరీక్షించగా, వాటిలో…

Read Full News

8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపుపై కీలక ప్రకటన.. ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది! |

Last Updated:Jul 31, 2026 3:51 PM IST 8th Pay Commission: 8వ కేంద్ర వేతన సంఘం అమలుపై ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక అప్‌డేట్ వచ్చింది. కమిషన్ పనులు ఇప్పటికే సగానికి పైగా పూర్తికాగా, దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ తుది సిఫార్సుల తయారీ ప్రక్రియను వేగవంతం చేసింది. దీంతో జీతాల పెంపు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, పెన్షన్ సవరణలపై చర్చలు మరింత ఊపందుకున్నాయి. Source link

Read Full News

Jana Nayagan: కర్ణాటకలో విజయ్ జన నాయగన్ మూవీ బ్యాన్.. కారణం ఇదే! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 31, 2026 3:37 PM IST కావేరీ జలాల వివాదం కన్నడనాట మళ్లీ రాజుకుంది. కర్ణాటకలోని మాండ్యాలో తమిళనాడు సీఎం, హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా ప్రదర్శనను నిరసనకారులు అడ్డుకున్నారు. పోస్టర్లు చించివేసి, థియేటర్ వద్ద ఆందోళనకు దిగడంతో యాజమాన్యం షోలను రద్దు చేసింది. News18 విజయ్ దళపతి నటించిన జన నాయగన్ సినిమాకు కర్ణాటకలో బ్రేక్ పడింది. ఇందుకు ప్రధాన కారణం.. కావేరీ జలాలు. తమిళనాడుకు ప్రతిరోజూ 3,500 క్యూసెక్కుల…

Read Full News

Success Story: ఢిల్లీ జాబ్‌కు బై-బై.. సొంతూరులో ఆ సూపర్ ఐడియాతో ఏటా రూ. 10 లక్షలు సంపాదన! |

Last Updated:Jul 31, 2026 2:59 PM IST ఢిల్లీలో నెలకు రూ.13 వేల జీతంతో ఉద్యోగం చేసిన యువకుడు స్వగ్రామానికి తిరిగి వచ్చి డెయిరీ ఫార్మింగ్ ప్రారంభించి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగాడు. News18 బీహార్‌లోని సీతామర్హి జిల్లాకు చెందిన ఓ యువకుడు నగరంలో తక్కువ జీతంతో ఉద్యోగం చేస్తూ జీవితం గడిపేవాడు. కానీ ఆ ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామానికి తిరిగి వచ్చి పశుపోషణను వృత్తిగా ఎంచుకున్నాడు. నేడు అదే నిర్ణయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది….

Read Full News

Parliament: లోక్ సభలో విపక్షాల వీధి నాటకం.. రాహుల్ గాంధీ చౌకబారు రాజకీయాలపై నెటిజన్ల ఫైర్! |

Last Updated:Jul 31, 2026 2:48 PM IST గోదావరి నదికి అకస్మాత్తుగా వరద పెరగడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇసుక క్వారీలో 38 మంది కూలీలు చిక్కుకుపోయారు. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పడవల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. credit: NBT దేశ అత్యున్నత చట్టసభ.. ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన వేదిక. అక్కడ ఏం జరిగినా దేశవ్యాప్తంగా పెద్ద వార్తే. కానీ, ఐదు దశాబ్దాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్…

Read Full News

Ethanol: చెరకు, మొక్కజొన్న, బియ్యం.. ఏ ఇథనాల్ చౌక? E20 పెట్రోల్ వెనుక అసలు లెక్కలు ఇవే!

Ethanol Blended Petrol: ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20)పై వస్తున్న ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. బియ్యం, మొక్కజొన్న, చెరకు రసం, మొలాసిస్ వంటి వివిధ ముడి పదార్థాలతో ఇథనాల్ తయారవుతుందని, ప్రతి రకానికి వేర్వేరు కొనుగోలు ధరలు అమల్లో ఉన్నాయని వెల్లడించింది. ఈ కార్యక్రమం వల్ల చమురు దిగుమతులు తగ్గడంతో పాటు పెట్రోల్ ధరలపై ఒత్తిడి కూడా తగ్గిందని కేంద్రం పేర్కొంది. Source link

Read Full News

PM Modi: పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ? ఎస్‌సీఓ సదస్సుకు పిలిచే యోచనలో దాయాది దేశం! |

Last Updated:Jul 31, 2026 1:10 PM IST ఇస్లామాబాద్ వేదికగా 2027లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు పాకిస్థాన్ సంకేతాలిచ్చింది. ఎస్‌సీఓ నిబంధనల ప్రకారం సభ్య దేశాలన్నింటికీ ఆహ్వానాలు పంపుతామని పాక్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ప్రధాని మోదీ ఉగ్రవాదానికి మద్దతు పలుకుతూ భారత్‌తో ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే దాయాది దేశం పాకిస్థాన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 2027లో ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న షాంఘై…

Read Full News

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. మార్చిన రూల్స్ పాటించకపోతే నేటి నుంచి 6 రెట్లు ఫైన్..!

Indian Railways: రైల్లో నిత్యం కొన్ని లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఒకచోటి నుంచి మరొక చోటికి వెళ్లాలనుకునే వారు తమ లగేజీని కూడా ట్రైన్లలో క్యారీ చేస్తుంటారు. అలాంటి వాళ్లకు ఇండియన్ రైల్వే అద్భుతమైన సదుపాయం కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది. రైళ్లలో ప్రయాణించేటప్పుడు అదనపు లగేజీని తీసుకెళ్లేవారి కోసం రైల్వే శాఖ సరికొత్త ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. Source link

Read Full News

TVS Raider 125: కుర్రాళ్ల కోసం కత్తిలాంటి బైక్.. ఫీచర్లలో కింగ్, లుక్‌లో బీస్ట్.. కేవలం రూ.95 వేలకే..!

TVS Raider 125: స్టైలిష్ లుక్‌తో పాటు ఆధునిక ఫీచర్లు కోరుకునే యువత కోసం టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త స్పెషల్ ఎడిషన్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మార్వెల్‌లోని ప్రముఖ పాత్ర డాక్టర్ డూమ్ స్ఫూర్తితో రూపొందించిన TVS Raider 125 Super Squad Doctor Doom Editionను విడుదల చేసింది. ఆకట్టుకునే డిజైన్, 125సీసీ పవర్‌ఫుల్ ఇంజిన్, 85కిపైగా స్మార్ట్ ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ ప్రారంభ ధర కేవలం రూ.95,320 మాత్రమే. Source link

Read Full News

Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా?.. ఈ సంకేతాలు నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ప్రమాదమే.. |

కిడ్నీలో రాళ్లు ఎన్ని రకాలుగా ఉంటాయి? వైద్యుల ప్రకారం కిడ్నీలో ఏర్పడే రాళ్లు ప్రధానంగా నాలుగు రకాలుగా ఉంటాయి. అవి కాల్షియం రాళ్లు, యూరిక్ యాసిడ్ రాళ్లు, స్ట్రువైట్ రాళ్లు, సిస్టీన్ రాళ్లు. వీటిలో కాల్షియం ఆక్సలేట్ రాళ్లు అత్యంత సాధారణమైనవి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 నుంచి 80 శాతం మంది రోగుల్లో ఈ రకమైన రాళ్లే కనిపిస్తాయి. అధిక ఉప్పు, పాలకూర, బీట్‌రూట్, చాక్లెట్, నట్స్ వంటి ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం,…

Read Full News