ప్రభన్యూస్

IIRM Holdings: రూ.150 కోట్ల ఫండింగ్.. దూసుకెళ్తున్న హైదరాబాద్ కంపెనీ | బిజినెస్

Last Updated:Jul 31, 2026 6:47 PM IST ఐఐఆర్ఎమ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ (IIRM Holdings India Limited) భారీ స్థాయిలో నిధుల సేకరణకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు చెందిన ఈ ప్రముఖ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్, రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సంస్థ రూ.150 కోట్ల (₹1,500 మిలియన్) వ్యూహాత్మక పెట్టుబడిని సమీకరించనున్నట్లు ప్రకటించింది. News18 ఐఐఆర్ఎమ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ (IIRM Holdings India Limited) భారీ స్థాయిలో నిధుల సేకరణకు శ్రీకారం…

Read Full News

అదే నీవు అదే నేను రివ్యూ.. సాఫ్ట్‌వేర్ లైఫ్‌స్టైల్ నేపథ్యంలో వచ్చిన ఈ కథ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 31, 2026 6:37 PM IST నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “అదే నీవు అదే నేను”. ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.. News18 టాలీవుడ్‌లో ఇప్పుడు థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తోంది. అందులోనూ రొమాంటిక్ థ్రిల్లర్ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరుగుతుంది. సరిగ్గా ఇదే జానర్‌ను ఎంచుకుని, నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ…

Read Full News

Smartwatch Radiation: స్మార్ట్‌వాచ్‌లు వాడితే క్యాన్సర్ వస్తుందా.. వైద్యులు తేల్చిన షాకింగ్ నిజాలు ఇవే!

స్మార్ట్‌వాచ్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందనేది అపోహేనని డాక్టర్ రాజేష్ తెలిపారు. తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీకి, క్యాన్సర్‌కు సంబంధం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. Source link

Read Full News

Xi Jinping India Visit: గాల్వన్ ఘర్షణల తర్వాత.. తొలిసారి భారత్‌కు రానున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్! |

Last Updated:Jul 31, 2026 5:08 PM IST గాల్వన్ లోయ ఘర్షణల తర్వాత తొలిసారిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు రానున్నారు. న్యూఢిల్లీలో సెప్టెంబర్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. ఈ చారిత్రక పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Image credit – Reuters చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ త్వరలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన భీకర ఘర్షణ తర్వాత…

Read Full News

Indian Railways: చరిత్ర సృష్టించిన వందే భారత్.. రైలులో తొలిసారి గుండె తరలింపు విజయవంతం | బిజినెస్

Last Updated:Jul 31, 2026 6:27 PM IST Indian Railways: భారతీయ రైల్వే దేశ చరిత్రలో మరో అరుదైన ఘట్టానికి వేదికైంది. తొలిసారిగా సజీవ దాత నుంచి సేకరించిన గుండెను రైలు మార్గం ద్వారా విజయవంతంగా తరలించి, ఒక ప్రాణాన్ని కాపాడే కీలక మిషన్‌ను పూర్తి చేసింది. News18 భారతీయ రైల్వే దేశ చరిత్రలో మరో అరుదైన ఘట్టానికి వేదికైంది. తొలిసారిగా సజీవ దాత నుంచి సేకరించిన గుండెను రైలు మార్గం ద్వారా విజయవంతంగా తరలించి,…

Read Full News

గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్, పీఎం సూర్య సరోవర్ పథకాలకు కోట్ల రూపాయల నిధులు |

Last Updated:Jul 31, 2026 5:50 PM IST కేంద్ర మంత్రివర్గం రూ.4.50 లక్షల కోట్ల విలువైన ఐదు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో పీఎం-కిసాన్ పథకాన్ని 2030-31 వరకు మరో ఐదేళ్లు పొడిగించడంతో పాటు రూ.3.15 లక్షల కోట్ల నిధులు కేటాయించింది. పీఎం మోదీ ఫైల్ ఫోటో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశ అభివృద్ధికి కీలకమైన పలు నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రూ.4.50 లక్షల…

Read Full News

Fernandez Foundation: రూ.1,947కే మహిళల హెల్త్ చెకప్.. జూబ్లీ హిల్స్‌లో ఫెర్నాండెజ్ కొత్త క్లినిక్ ప్రారంభం | బిజినెస్

జూబ్లీ హిల్స్ వంటి కీలక ప్రాంతంలో ఈ క్లినిక్‌ను ప్రారంభించడం ద్వారా మహిళలు నాణ్యమైన ఆరోగ్య సేవలను ఒకే చోట పొందే అవకాశం కలుగుతుందని సంస్థ తెలిపింది. ముఖ్యంగా గర్భిణీలు, సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలు, కౌమార దశలో ఉన్న బాలికలు, రుతువిరతి దశలో ఉన్న మహిళలు, అలాగే ఇతర గైనకాలజీ సమస్యలతో బాధపడుతున్న వారికి నిపుణుల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త ఔట్‌పేషెంట్ క్లినిక్‌లో గర్భధారణ సమయంలో అవసరమైన వైద్య పర్యవేక్షణ, ప్రసూతి…

Read Full News

మహిళలకు గుడ్ న్యూస్.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గర్భిణులకు ఉచిత వైద్యం.. ఈ మోదీ పథకం గురించి మీకు తెలుసా? |

ఎవరు అర్హులు? ఈ పథకం కింద గర్భధారణ రెండో లేదా మూడో త్రైమాసికంలో, అంటే నాలుగో నెల నుంచి తొమ్మిదో నెల వరకు ఉన్న గర్భిణులందరూ అర్హులు. ఆదాయ పరిమితి లేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి గర్భిణీ ఈ సేవలను పొందవచ్చు. బీపీఎల్‌ కార్డు లేదా ఇతర ప్రత్యేక రేషన్ కార్డు తప్పనిసరి కాదు. మొదటిసారి గర్భం దాల్చిన మహిళలు, గత ప్రసవాల్లో సమస్యలు ఎదుర్కొన్న వారు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు…

Read Full News

PM Surya Sarovar Yojana: రూ.5,070 కోట్లతో కొత్త సోలార్ పథకం ప్రారంభం.. చెరువులపై సోలార్ ప్లాంట్లు.. | బిజినెస్

Last Updated:Jul 31, 2026 4:51 PM IST PM Surya Sarovar Yojana: పునరుత్పాదక ఇంధన రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి సూర్య సరోవర్ యోజన (PM-SSY)’కు ఆమోదం తెలిపింది. రూ.5,070 కోట్లతో అమలు చేయనున్న ఈ పథకం కింద దేశవ్యాప్తంగా జలాశయాలు, చెరువులపై 5,000 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. దీంతో స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ నిల్వ సామర్థ్యం, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. News18 దేశంలో పునరుత్పాదక…

Read Full News

Storage Tips: వర్షాకాలంలో ఉల్లి, ఆలు ఇలా నిల్వచేస్తే.. కుళ్లిపోవంట.. వెంటనే ట్రై చేయండి..!

వర్షాకాలంలో బంగాళాదుంపలు, ఉల్లిపాయలు పాడవకుండా నిల్వ చేసే చిట్కాలు. తేమ లేకుండా, గాలి తగిలేలా విడివిడిగా నిల్వ చేయాలి. Source link

Read Full News