Top 10 News: రోజంతా మిస్ అయిన వార్తలన్నీ ఇక్కడ తెలుసుకోండి.. టాప్ 10 న్యూస్ రౌండప్
తెలుగు రాష్ట్రాల తాజా అప్డేట్స్తోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన వార్తలు ఈ స్టోరీలో తెలుసుకుందాం… Source link
తెలుగు రాష్ట్రాల తాజా అప్డేట్స్తోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన వార్తలు ఈ స్టోరీలో తెలుసుకుందాం… Source link
Last Updated:Jul 28, 2026 8:12 PM IST మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఉపాధ్యక్షుడైన డాక్టర్ మాదాల రవి, వైద్య సేవలు, ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా ‘మా’ సభ్యుల సంక్షేమానికి మద్దతునిస్తూనే ఉన్నారు. తండ్రి మాదాల రంగారావు బాటలో పీపుల్స్ డాక్టర్ అనిపించుకుంటున్నారు. News18 మాదాల రంగారావు తీసిన ‘ఎర్రమల్లెలు’ చిత్రంతో బాల నటుడిగా పరిచయమయ్యారు మాదాల రవి. ఆ చిత్రంలోని “నాంపల్లి స్టేషన్ కాడి’ అనే పాట ఇప్పటికీ చార్ట్ బస్టర్గానే నిలుస్తోంది….
1. ఐటీఆర్లో చూపిన ఆదాయం, ఫారం 26ఏఎస్/ఏఐఎస్ వివరాల్లో తేడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు రావడానికి అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి ఐటీఆర్లో ప్రకటించిన ఆదాయం, పన్ను శాఖ దగ్గర ఉన్న ఫారం 26ఏఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (ఏఐఎస్), ట్యాక్స్పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ (టీఐఎస్) వివరాల్లో తేడా ఉండటం. రిటర్న్ దాఖలు చేసే ముందు ఏఐఎస్, ఫారం 26ఏఎస్ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని అఖిల్ కంచర్ల సూచించారు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ శాఖకు ఉద్యోగ సంస్థలు,…
పూజా హెగ్డే అటు బాలీవుడ్, ఇటు సౌత్ సినిమాల్లో సూపర్ సక్సెస్ అందుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్నేళ్లలోనే స్టార్ హీరోలతో కలిసి నటించే ఛాన్స్లు కొట్టేసింది. తెలుగులో జూనియన్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి యంగ్ హీరోలకు జోడీగా చేసింది. హిందీలో రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్తో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాప్ హీరోలతో పని చేసినా, ఆమె కెరీర్ గ్రాఫ్ పెద్దగా పెరగలేదు. Source link
Last Updated:Jul 28, 2026 6:18 PM IST ప్రస్తుత విద్యా విధానం, ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తనదైన శైలిలో స్పందించారు. News18 ప్రస్తుత విద్యా విధానం, ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తనదైన శైలిలో స్పందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కేవలం నీట్ లీకుల…
చక్కెర ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో చక్కెర నిల్వలపై పరిమితులు విధిస్తూ, ఏ చక్కెర వ్యాపారి కూడా 30 రోజులకు మించి నిల్వ ఉంచకూడదని ఆదేశించిందని పీటీఐ కథనం వెల్లడించింది. అలాగే ఒకేసారి 4,000 క్వింటాళ్లకు మించి చక్కెర నిల్వ చేయకూడదని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2026 నవంబర్ 30 వరకు ఇవి అమల్లో ఉంటాయి. ఆహార, వినియోగదారుల…
విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ. అలాగే విజయ్ కెరీర్ లో లాస్ట్ సినిమా జన నాయగన్. దీంతో మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, తీరా విడుదల తర్వాత ఈ సినిమా చతికిలపడటం విజయ్ ఫ్యాన్స్ కి ఊహించని షాకిచ్చింది. Source link
వర్షాకాలం మొక్కలు నాటేందుకు అత్యంత అనుకూలమైన సమయం. ఇంటి స్థలానికి తగ్గట్టుగా సరైన మొక్కలను ఎంపిక చేస్తే అందంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. Source link
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026పై లోక్సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. Source link
పీఎం కిసాన్ పథకం కింద అర్హత ఉన్న రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. అంటే ఏడాదిలో మొత్తం రూ.6,000 పొందుతారు. ఈ డబ్బులను ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి కాలాల్లో మూడు విడతలుగా అందిస్తారు. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఈ పథకాన్ని 2019 మధ్యంతర బడ్జెట్లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీన్ని…