ప్రభన్యూస్

DA hike: ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటన అప్పుడే… ఈసారి ఎంత శాతమంటే..? | Central Government DA Hike Update 3% Raise Almost Confirmed for July 2026 |

డీఏ పెంపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభిస్తే, డీఏ 60% నుంచి 63%కు పెరుగుతుంది. ఉదాహరణకు, రూ.18,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ప్రస్తుతం రూ.10,800 డీఏ వస్తుండగా, అది రూ.11,340కు పెరుగుతుంది. అంటే నెలకు రూ.540 అదనంగా లభిస్తుంది. రూ.35,400 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి డీఏ రూ.21,240 నుంచి రూ.22,302కు పెరుగుతుంది. దీంతో నెలకు రూ.1,062 అదనంగా వస్తుంది. రూ.56,100 బేసిక్ పే ఉన్నవారికి డీఏ రూ.33,660 నుంచి రూ.35,343కు పెరుగుతుంది. అంటే నెలకు…

Read Full News

New Credit Card: లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్… ఏడాదిలో రూ.21,495 బెనిఫిట్స్ | New EazyDiner IndusInd Bank Platinum RuPay Credit Card | బిజినెస్

Last Updated:Aug 07, 2026 4:48 PM IST New Credit Card | బయట తినడం ఇష్టపడే వారికి ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఈజీడైనర్ కలిసి కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చాయి. ఈ లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డుతో ప్రతి ఏడాది రూ.21,495 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని సంస్థలు తెలిపాయి. New Credit Card: జాయినింగ్ ఫీజ్ లేదు, యాన్యువల్ ఫీజ్ లేదు… ఏడాదిలో రూ.21,495 బెనిఫిట్స్ ఇచ్చే క్రెడిట్ కార్డు ఇదే (image:…

Read Full News

Reliance Digital: టీవీ, ఫ్రిజ్, స్మార్ట్‌ఫోన్లు కొనేవారికి శుభవార్త.. రిలయన్స్ డిజిటల్‌లో రూ.30,000 వరకు డిస్కౌంట్.. | బిజినెస్

Last Updated:Aug 07, 2026 4:54 PM IST స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలయన్స్ డిజిటల్ భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. రూ.30,000 వరకు డిస్కౌంట్, రూ.10,000 ఎక్స్‌చేంజ్ బోనస్, 50% తగ్గింపు… కానీ ఈ ఆఫర్లు ఏయే ఉత్పత్తులపై ఉన్నాయి? ఎప్పుడు వరకు అందుబాటులో ఉంటాయి? కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇవే. Reliance Digital Independence Day Sale: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ…

Read Full News

Tirupati Train: తిరుమల వెళ్లేవారికి అలర్ట్… ఈ తిరుపతి ట్రైన్ టైమింగ్స్ మారాయి

Tirupati Train | తిరుమల వెళ్లే ప్రయాణికులకు అలర్ట్. తిరుపతి నుంచి బయల్దేరే ఓ ట్రైన్ టైమింగ్స్ మారాయి. ఈ రైలులో ట్రైన్ టికెట్స్ బుక్ చేయాలనుకునేవారు కొత్త టైమింగ్స్ దృష్టిలో పెట్టుకోవాలి. Source link

Read Full News

ఒకే ఆస్తిని ఇద్దరికి అమ్మితే అసలు యజమాని ఎవరు? మీరు కొనే ఇల్లు, భూమి కోర్టు కేసుల్లో ఉందో లేదో 2 నిమిషాల్లో తెలుసుకోండి.. | బిజినెస్

Last Updated:Aug 07, 2026 6:18 PM IST ఒకే భూమిని ఇద్దరికి అమ్మితే అసలు యజమాని ఎవరు? ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారా.. లేక తర్వాత కొనుగోలు చేసినవారా? భూమి కొనే ముందు ఏ డాక్యుమెంట్లు తప్పనిసరిగా చెక్ చేయాలి? కోర్టు కేసులు ఉన్నాయో లేదో ఎలా తెలుసుకోవాలి? Property Dispute, Property Registration, Property right భూములు, ఇళ్లు, ప్లాట్ల కొనుగోలు జీవితంలో అత్యంత విలువైన పెట్టుబడుల్లో ఒకటి. అయితే సరైన పత్రాలు పరిశీలించకుండా కొనుగోలు…

Read Full News

RBI Rules: గోల్డ్ లోన్ రూల్స్ మారాయా? ఎంత బంగారానికి, ఎంత లోన్ ఇస్తారో తెలుసా? | బిజినెస్

Last Updated:Aug 07, 2026 8:03 PM IST గోల్డ్ లోన్ తీసుకుంటే ఎంత వరకు డబ్బు వస్తుంది? 50 గ్రాముల బంగారానికి ఎంత రుణం ఇస్తారు? RBI కొత్త నిబంధనల్లో చాలామందికి తెలియని కీలక రూల్స్ ఉన్నాయి. News18 అత్యవసర ఆర్థిక అవసరాలు వచ్చినప్పుడు చాలా మంది బంగారు నగలను విక్రయించడం కంటే వాటిని తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుంటారు. వ్యక్తిగత అవసరాలు, చిన్న వ్యాపారాల నిర్వహణ వంటి సందర్భాల్లో గోల్డ్…

Read Full News

దేశంలో ఎక్కువ మంది కొంటున్న కారు ఏంటో తెలుసా? మధ్యతరగతికి దీన్ని మించింది లేదు.. | బిజినెస్

Last Updated:Aug 07, 2026 8:25 PM IST SUVలే మార్కెట్‌ను శాసిస్తున్నాయని అనుకుంటున్నారా? కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఓ కారు దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతోంది. ఏ కారు అది? ఎందుకు అంత క్రేజ్ వచ్చింది? ధర, మైలేజ్, సేఫ్టీ, ఫీచర్లు, అమ్మకాల రికార్డులు తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. News18 భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (SUVలు) ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, ఒక సెడాన్ కారు మాత్రం అమ్మకాల పరంగా…

Read Full News

Amazon Sale: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే 15 వేలకే 43 ఇంచుల టీవీ.. నెలకు రూ. 510 కడితే చాలు.. అస్సలు మిస్ అవ్వొద్దు |

సాధారణంగా మార్కెట్‌లో QLED డిస్‌ప్లే సాంకేతికత కలిగిన 43 అంగుళాల స్మార్ట్ టీవీల ధరలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ VW స్మార్ట్ టీవీ అసలు ఎంఆర్‌పీ . 29,999 కాగా, ప్రస్తుతం నడుస్తున్న సేల్‌లో ఏకంగా 52% డిస్కౌంట్ లభిస్తోంది. ఈ తగ్గింపు తర్వాత వినియోగదారులు దీనిని కేవలం రూ. 14,499 కే సొంతం చేసుకోవచ్చు. గత నెలలోనే ఏకంగా 1,000 కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడుపోవడం ఈ టీవీకి ఉన్న ప్రజాదరణకు అద్దం పడుతోంది….

Read Full News

Petrol Price Today:పెట్రోల్ రేట్లలో మార్పు ఉందా? తెలుగు రాష్ట్రాల్లో నేటి ఇంధన ధరలు ఇవే | బిజినెస్

Last Updated:Aug 08, 2026 6:10 AM IST Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 8కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత…

Read Full News

UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఇది కదా మనకు కావాల్సింది!

యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు పడతాయన్న వార్తలతో ఆందోళన చెందుతున్న సామాన్యులకు పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) అదిరిపోయే శుభవార్త చెప్పింది. కస్టమర్లతో పాటు చిన్న వ్యాపారులకు యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని స్పష్టం చేసింది. Source link

Read Full News