ప్రభన్యూస్

Personal Loan: ఇద్దరు ఫ్రెండ్స్… ఒకే జీతం… ఎవరికి లోన్ ఎక్కువ వస్తుందో తెలుసా?

Personal Loan | ఒకే సాలరీ ఉన్న ఇద్దరు స్నేహితులు పర్సనల్ లోన్‌కి అప్లై చేస్తే ఎవరికి ఎక్కువ లోన్ వస్తుందో తెలుసా? లోన్ విషయంలో సాలరీ ఒక్కటే కాదు, అనేక ఇతర అంశాలనూ పరిగణలోకి తీసుకుంటాయి బ్యాంకులు. అవేంటో తెలుసుకోండి. Source link

Read Full News

ఎక్స్‌లో డబ్బులు సంపాదించవచ్చు… ఈ అర్హతలు ఉంటే చాలు | X Introduces New Monetization Program to Reward Original Content | బిజినెస్

Last Updated:Aug 08, 2026 3:07 PM IST ఎక్స్ కొత్త “ఒరిజినల్ కంటెంట్ రివార్డ్స్ ప్రోగ్రామ్”ను ప్రారంభించింది. క్రియేటర్లకు ఆదాయ మార్గం, రెవెన్యూ షేరింగ్‌లో మార్పులు చేసింది. అర్హత, చెల్లింపు వివరాలు వెల్లడించింది. ఎక్స్‌లో డబ్బులు సంపాదించవచ్చు… ఈ అర్హతలు ఉంటే చాలు (ప్రతీకాత్మక చిత్రం) క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గాన్ని అందించేందుకు ఎక్స్ కొత్త “ఒరిజినల్ కంటెంట్ రివార్డ్స్ ప్రోగ్రామ్”ను ప్రారంభించింది. స్వయంగా వార్తలు అందించడం, తమ నైపుణ్యాన్ని పంచుకోవడం, విశ్లేషణలు ఇవ్వడం, సృజనాత్మక…

Read Full News

UPI Payments: కస్టమర్లకు అలర్ట్… యూపీఐ ఛార్జీలపై ఫోన్‌పే కీలక ప్రకటన

UPI Payments | యూపీఐ పేమెంట్స్ చేసే వారికి కీలక అప్‌డేట్ వచ్చింది. యూపీఐపై ఛార్జీలు వస్తాయన్న చర్చ నడుస్తున్న వేళ, సాధారణ వినియోగదారులకు పేమెంట్స్‌పై ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్ క్లారిటీ ఇచ్చారు. Source link

Read Full News

Samsung Galaxy S25: సగం ధరకే సాంసంగ్ గెలాక్సీ ఎస్25… ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరిపోయే డీల్… మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే చాలు |

గెలాక్సీ ఎస్25పై ఫ్లిప్‌కార్ట్ అదనంగా రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో రూ.62,999 ఉన్న ధర రూ.57,999కి తగ్గుతుంది. అలాగే, వర్తించే ఎక్స్ఛేంజ్ నిబంధనలకు అర్హత ఉంటే మరో రూ.5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందొచ్చు. ఉదాహరణకు, పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.15,000 ఎక్స్ఛేంజ్ విలువ వస్తే, డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్లు కలిపి మొత్తం ప్రయోజనం రూ.25,000 వరకు ఉండొచ్చు. అలా అయితే కొత్త ఫోన్ కోసం చేతి నుంచి చెల్లించాల్సిన నగదు కేవలం రూ.37,999కి తగ్గుతుంది. అయితే…

Read Full News

Jio OTT Pass: జియో ఓటీటీ-పాస్ క్వార్టర్లీ, యాన్యువల్ ప్లాన్స్… బెనిఫిట్స్ ఇవే | Jio announced its popular Jio OTT-Pass 3-month and 1-year plans | బిజినెస్

Last Updated:Aug 08, 2026 12:28 PM IST Jio OTT Pass | జియో ఓటీటీ-పాస్ కొత్త 3 నెలల, 1 సంవత్సరం ప్లాన్‌లను ప్రకటించింది. రూ. 550, రూ. 2000 ప్లాన్‌లతో ఎక్కువ డేటా, ప్రీమియం ఓటీటీ యాప్‌లు లభిస్తాయి. Jio OTT Pass: జియో ఓటీటీ-పాస్ క్వార్టర్లీ, యాన్యువల్ ప్లాన్స్… బెనిఫిట్స్ ఇవే వినియోగదారుల్లో విశేష ప్రాచుర్యం పొందిన ‘జియో ఓటీటీ-పాస్’ (Jio OTT-Pass) పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ రిలయన్స్ జియో సరికొత్తగా 3…

Read Full News

E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై ఆయిల్ కంపెనీల కీలక పరీక్షలు… ఏం తేలిందంటే? | OMCs Test E20 Petrol Nationwide Find No Major Chloride or Moisture |

పెట్రోల్‌లో కలపడానికి ఉపయోగించే ఇథనాల్‌లో క్లోరైడ్ ఎంత ఉండాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన ప్రమాణాలు పెట్టింది. ఈ ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్నది తెలుసుకునేందుకు సరఫరా వ్యవస్థ అంతటా తరచుగా తనిఖీలు జరుగుతున్నాయి. రిఫైనరీలు, డిస్టిలరీలు, డిపోలు, టెర్మినల్స్, పెట్రోల్ బంకులు ఇలా సరఫరా వ్యవస్థలోని పలు దశల్లో క్లోరైడ్ స్థాయిని పరీక్షిస్తున్నారు. దీంతో ఇంధన నాణ్యత మొత్తం సరఫరా వ్యవస్థలోనూ నిరంతరం నియంత్రణలో ఉందని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉన్న నాణ్యత తనిఖీలకు అదనంగా…

Read Full News

Gemini Updates: గూగుల్ ఏఐ భారీ మార్పులు.. జెమినీ కొత్త ఫీచర్లు, కస్టమర్లకు సుందర్ పిచాయ్ ఫ్రీ ఆఫర్లు! |

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తాజాగా ఏఐ సాంకేతికతకు సంబంధించి గూగుల్ సాధిస్తున్న అద్భుతమైన ప్రగతిని, భవిష్యత్తు ప్రణాళికలను “The next chapter of our AI momentum” పేరుతో అధికారిక బ్లాగ్‌లో పంచుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, గూగుల్ సెర్చ్, యూట్యూబ్, క్లౌడ్ వంటి విభాగాల్లో కృత్రిమ మేధ (AI) అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI), సైన్స్ రంగాల్లో రాబోయే పెను మార్పులను ఉద్దేశించి, సంస్థాగతంగా కొన్ని కీలక నిర్ణయాలు…

Read Full News

UPI Charges: ఇకపై యూపీఐ పేమెంట్లకు డబ్బులు కట్టాలా? ఎండీఆర్‌పై పూర్తి క్లారిటీ | UPI Charges Explained: What Is MDR and Who Will Pay? |

ఇప్పుడు భారత్‌లో జరిగే డిజిటల్ పేమెంట్ లావాదేవీల్లో అత్యధిక భాగం యూపీఐ ద్వారానే జరుగుతోంది. మొదట కొత్తగా వచ్చిన పేమెంట్ ప్లాట్‌ఫామ్‌గా ఉన్న యూపీఐ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే ముఖ్యమైన డిజిటల్ మౌలిక సదుపాయంగా మారింది. జీరో ఎండీఆర్ విధానం వల్ల చిన్న వ్యాపారాలకు కూడా ప్రయోజనం కలిగింది. స్థానిక షాపులు, కిరాణా దుకాణాలు లాంటి చిన్న వ్యాపారాలు ప్రతి లావాదేవీపై కొంత మొత్తాన్ని పేమెంట్ ప్రాసెసింగ్ ఛార్జీగా కోల్పోవాల్సిన అవసరం లేకుండా డిజిటల్…

Read Full News

5G Mobile: రూ.16వేలకే అదిరే 5జీ ఫోన్.. EMIలో రూ.578కే పొందండి.. 6GB ర్యామ్

5G Mobile: మీరు మంచి 5జీ ఫోన్‌ని తక్కువ ధరకు కొనుక్కోవాలి అంటే.. దీన్ని పరిశీలించవచ్చు. దీని అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. దీని బ్యాటరీ ఎక్కువ సేపు వస్తుంది. కనీసం 2 నుంచి 3 రోజులు వస్తుంది. మరి దీని ధర, పూర్తి వివరాలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Source link

Read Full News

IRCTC Jyotirlinga Darshan: రూ.18 వేలకే 7 జ్యోతిర్లింగాల దర్శనం… హైదరాబాద్ నుంచి ట్రైన్ టూర్ ప్యాకేజీ |

శివ భక్తులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి బయల్దేరి ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునేలా 11 రోజుల ప్రత్యేక యాత్రను ప్రకటించింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్‌లో ఈ యాత్ర సాగుతుంది. రైలు ప్రయాణంతో పాటు హోటల్ వసతి, రోడ్డు రవాణా, భోజనం, టూర్ మేనేజర్ల సేవలు కూడా ప్యాకేజీలో ఉంటాయి. ‘సప్త (07) జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర’ పేరుతో ఈ టూర్‌ను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23న సికింద్రాబాద్ నుంచి యాత్ర మొదలై అక్టోబర్ 3న…

Read Full News