CJP Protest At Jantar Mantar : ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు!

దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద CJP ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం మరియు ఇతర విద్యా సమస్యలపై జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు, నిరసనకారులు భారీగా తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. Source link

Read Full News

Fact Check: నీట్ నిరసనల వేళ పీఎం మోదీ డీప్‌ఫేక్ వీడియోల కలకలం.. పాకిస్థాన్ ప్రచార ఖాతాలపై PIB ఆరోపణ |

Last Updated:Jul 25, 2026 1:24 PM IST నీట్-యూజీ 2026 నిరసనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ పేర్లతో వైరల్ అవుతున్న AI డీప్‌ఫేక్ వీడియోలు పూర్తిగా నకిలీవేనని PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. News18 దేశవ్యాప్తంగా నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్…

Read Full News

భారత్‌లోని ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఎలా సాధించాలి?.. జీతం ఎంత ఇస్తారు?

భారత్‌లో ఐఫోన్ తయారీ విస్తరణతో Foxconn, Tata Electronics సంస్థలు భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. Source link

Read Full News

Dharmendra Pradhan Net Worth: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బడా కరోడ్ పతి.. అప్పులు కూడా కోట్లలోనే.. |

బంగారం, వెండి , వాహనాలు: ఆభరణాలు, వాహనాల విషయానికి వస్తే ప్రధాన్ దంపతుల వద్ద వీటి భారీ సేకరణ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ వద్ద 200 గ్రాముల బంగారం, 2.5 కిలోగ్రాముల వెండి ఉంది. కేంద్రమంత్రి భార్య వద్ద 500 గ్రాముల బంగారం, 10 కిలోగ్రాముల వెండి ఉన్నాయి. ప్రధాన్ వద్ద 2011 మోడల్ హోండా సిటీ కారు ఉండగా, ఆయన భార్య పేరు మీద పలు వాణిజ్య వాహనాలు నమోదై ఉన్నాయి. Source link

Read Full News

Gujarat Flood: వరదలతో నవసారిలో విధ్వంసకరమైన దృశ్యాలు.. ఒక్క జిల్లాలోనే 17 మంది మృతి

Gujarat Flood: గుజరాత్‌ని వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. నదులు పొంగిపొర్లడంతో పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. భారీ వర్షాలు, పూర్ణ నదికి వచ్చిన తీవ్రమైన వరదల కారణంగా ఏర్పడిన పరిస్థితి జిల్లాలో క్రమంగా అదుపులోకి వస్తోంది.ఒక్క నవసారి జిల్లాలోనే ఈ వరద విపత్తులో మరణించిన వారి సంఖ్య 17కు పెరిగింది. Source link

Read Full News

స్పెయిన్, ఫ్రాన్స్‌ను కమ్మేస్తున్న కార్చిచ్చు.. భారీ ఉష్ణోగ్రతలతో యూరప్‌‌లో అల్లకల్లోలం |

Last Updated:Jul 25, 2026 12:08 PM IST యూరప్‌ను అడవి కార్చిచ్చులు, తీవ్ర ఉష్ణోగ్రతలు వణికిస్తున్నాయి. స్పెయిన్ తొలిసారిగా అడవి మంటల కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించగా, ఫ్రాన్స్‌లో 40 వేల మందిని తరలించి EU సహాయాన్ని కోరారు. 350కు పైగా మంటలు, వేల హెక్టార్ల అటవీ నష్టం పరిస్థితి తీవ్రతను చూపిస్తున్నాయి. (Source: Reuters) యూరప్‌ను తీవ్ర ఉష్ణోగ్రతలు, అడవి కార్చిచ్చులు అతలాకుతలం చేస్తున్నాయి. పరిస్థితి అదుపు తప్పడంతో శుక్రవారం స్పెయిన్ తొలిసారిగా…

Read Full News

నీట్ నిరసనల్లో సంచలనం.. జంతర్‌మంతర్ వద్ద 2,500 మందికి పైగా నేర చరిత్ర ఉన్నవారిని గుర్తించిన పోలీసులు |

Last Updated:Jul 25, 2026 10:56 AM IST నీట్ పేపర్ లీక్ నిరసనల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఏర్పాటు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ద్వారా 2,500 మందికి పైగా నేర చరిత్ర ఉన్న వ్యక్తులను ఢిల్లీ పోలీసులు గుర్తించినట్లు సమాచారం. News18 నీట్ పేపర్ లీక్ వివాదాన్ని కేంద్రంగా చేసుకుని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలోని ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. కేంద్ర…

Read Full News

Viral Video: ఒకేసారి 32 మంది బాయ్‌ఫ్రెండ్స్‌తో డేటింగ్.. ఎవరినీ నిరాశపరచడం లేదు, ఎలా మెయిన్‌టెన్ చేస్తుందో తెలుసా..? | ట్రెండింగ్

Last Updated:Jul 25, 2026 11:24 AM IST 32 Boyfriends: ప్రేమలో పడటానికి నిర్దిష్ట వయసు లేదా ముందు నుంచే ఉన్న బంధం అవసరం లేదు. ఈ జనరేషన్‌లో యువతీయువకులకు ప్రేమికుడు లేదా ప్రేయసి ఉండాలనే బలమైన కోరిక ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తారా రాణి అనే 26 ఏళ్ల యువతి తన వయసుకంటే ఎక్కువ మంది ఉన్న కుర్రవాళ్లతో డేటింగ్ చేస్తోంది. News18 Viral News: సోషల్ మీడియాలో ఏ క్షణంలో ఏది…

Read Full News

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్హత ఏంటి? ఎక్కడ చదివాడు? రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు?

Dharmendra Pradhan Educational Qualification: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశంలోని చాలా మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారు? రాజకీయ ప్రయాణం ఏంటి అనే విషయాలను చాలా మంచి సెర్చ్ చేస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం పదండి…. Source link

Read Full News

కొత్త తరం ప్రశ్నలు అడుగుతుంది.. సీజేపీ నిరసనల మధ్య మోహన్ భగవత్ ఈ మాట ఎందుకు అన్నారు? |

జూలై 25న జరిగిన కార్యక్రమంలో మోహన్ భాగవత్ మాట్లాడుతూ, పిల్లలు మరియు యువతకు ప్రేమ, సమయం, ఆప్యాయతతో పాటు నిరంతర సంభాషణ అవసరమని చెప్పారు. తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడిపి, వారి సందేహాలను ఓర్పుతో నివృత్తి చేయాలని సూచించారు. పిల్లలు కేవలం మాటల ద్వారా కాకుండా తల్లిదండ్రుల ప్రవర్తనను చూసి ఎక్కువగా నేర్చుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో విశ్వమాంగల్య సభ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యుగానుకూల మాతృత్వం’ అంశంపై అవగాహన సదస్సు ముగింపు…

Read Full News