Donald Trump: ట్రంప్ కీలక నిర్ణయం.. ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక బ్రేక్ |

Last Updated:Jul 25, 2026 10:34 PM IST ఇరాన్‌లోని కీలక స్థావరాలపై వరుసగా 13 రాత్రులు విరుచుకుపడిన అమెరికా దళాలు ఉన్నట్టుండి దాడులు నిలిపివేశాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే ముప్పుకు సంకేతమా? లేక ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయా? అనే ఉత్కంఠ నెలకొంది. News18 మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత 13 రాత్రుల పాటు ఇరాన్‌లోని వ్యూహాత్మక…

Read Full News

Pralhad Joshi: దేశానికి నూతన విద్యాశాఖ మంత్రి.. ఎవరీ ప్రహ్లాద్ జోషి? ఆయన ఏం చదువుకున్నారు? |

Last Updated:Jul 25, 2026 10:26 PM IST నీట్ పేపర్ లీక్ వివాదంతో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంలో సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. credit:x నీట్ పరీక్షల వివాదం, దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రధాన్ తప్పుకోవడంతో ఆ స్థానంలో సీనియర్ నాయకుడు ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ…

Read Full News

Top 10 News: గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. నేటి టాప్ 10 వార్తలు |

నీట్ పేపర్ లీక్ వివాదం, దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీకి ఆయన రాజీనామా లేఖ పంపగా.. కొన్ని గంట్లోనే రాజీనామాకు ఆమోదం తెలిపారు. దేశ యువత భవిష్యత్తు, ఆకాంక్షలను గౌరవిస్తూ, ఈ ఆందోళనలు దేశవిద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కొత్త కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్‌ జోషి కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక…

Read Full News

France Spain Wild Fire: ఫ్రాన్స్, స్పెయిన్‌లను దహించేస్తున్న కార్చిచ్చు.. రెండు లక్షల మంది తరలింపు |

Last Updated:Jul 25, 2026 7:18 PM IST ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలను భయంకరమైన అడవి మంటలు వణికిస్తున్నాయి. విపరీతమైన వేడిగాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో రెండు దేశాల్లో సుమారు రెండు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. AI Image ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లోని పలు ప్రాంతాల్లో అడవి మంటలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఎన్నడూ లేని స్థాయిలో ఎగసిపడుతున్న ఈ మంటల దెబ్బకు రెండు దేశాల్లో సుమారు రెండు లక్షల మందికి పైగా ప్రజలు…

Read Full News

Anti Paper Leak Bill: పేపర్ లీక్‌లకు చెక్.. కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులతో కొత్త సవరణ బిల్లు |

Last Updated:Jul 25, 2026 6:55 PM IST పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లులో పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానాతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటును ప్రతిపాదించారు. News18 దేశవ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలు, పేపర్ లీకేజీలను అరికట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల చట్టానికి మరింత పదును పెడుతూ…

Read Full News

Congress Holds Women's March : రాజ్భవన్ను ముట్టడించిన మహిళలు

తిరువనంతపురంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం మహిళా కాంగ్రెస్ సమరశంఖం పూరించింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీ వ్యవహారానికి నిరసనగా మహిళా కాంగ్రెస్ శ్రేణులు తిరువనంతపురంలో భారీ ‘ఉమెన్స్ మార్చ్’ (Women’s March) చేపట్టాయి. నల్ల బట్టలు ధరించి రాజ్భవన్కు భారీగా తరలివెళ్లిన ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. Source link

Read Full News

Nurse Blackmail: డాక్టర్‌కి లైంగిక సామర్థ్యాన్ని పెంచే ట్లాబ్లెట్స్ వేసిన నర్సు.. ఆ పేరుతో బ్లాక్‌మెయిల్, 2 కోట్లు కాజేసిన మాయలేడీ

Nurse Blackmail: సమాజం ఎటు పోతుందో అర్ధం కావడం లేదు. ఓ మనిషి సాటి మనిషిని నమ్మలేని రోజులు ఇవి. డాక్టర్ దగ్గర నర్సుగా పని చేస్తున్న ఓ మహిళ చేసిన హైటెక్ క్రైమ్ స్టోరీ చూస్తే మతిపోతుంది. రాజస్థాన్‌లో జరిగిన ఈఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. బార్మేర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కమల అనే నర్సుగా పని చేస్తూ డాక్టర్‌నే బ్లాక్ మెయిల్ చేసింది. Source link

Read Full News

Congress Workers Stage Protest : డెహ్రాడూన్లో కాంగ్రెస్ ఆందోళన!

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. వీర్ మాధో సింగ్ భండారీ ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీ (UTU) పరిధిలో జరిగిన పరీక్షల్లో పేపర్ లీక్ అయ్యిందనే ఆరోపణలతో కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు యూనివర్సిటీ వెలుపల భారీ నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం, వర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. Source link

Read Full News

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. రాజకీయాల కోసం విద్యార్థులను వాడుకోవద్దంటూ ఎమోషనల్ పోస్ట్! |

Last Updated:Jul 25, 2026 2:47 PM IST నీట్-యుజి 2026 పరీక్ష అక్రమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ దేశ యువతకు ఎక్స్ (X) వేదికగా ఒక భావోద్వేగ లేఖ రాశారు. News18 నీట్-యుజి (NEET-UG) 2026 పరీక్ష అక్రమాల నేపథ్యంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతున్న సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర…

Read Full News

Bihar Students Stage Violent Protest : బీహార్లో భగ్గుమన్న విద్యార్థుల ఆందోళన!

బీహార్లోని సాసారాంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడి ప్రభుత్వ నిబంధనలు మరియు విద్యాసంస్థల సమస్యలకు నిరసనగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తీవ్రంగా ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కాస్తా హింసాత్మకంగా మారడంతో ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులపైకి రాళ్ళు రువ్వడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. Source link

Read Full News