SC on Police lathicharge: జెన్ జీకి అనుకూలంగా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. పోలీస్ లాఠీఛార్జ్‌పై ఆగ్రహం! |

Last Updated:Jul 27, 2026 11:48 AM IST SC on Police lathicharge: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్.. ఇవాళ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల తీరును తప్పుపట్టారు. ఏమన్నారో తెలుసుకుందాం. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం (జులై 27, 2026)… విద్యార్థులపై పోలీసులు అత్యధిక బలప్రయోగం చేశారనే ఆరోపణలతో దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. “శాంతియుత, చట్టబద్ధమైన…

Read Full News

Viksit Vibrant Village Programme: మైభారత్ వాలంటీర్లతో ప్రధాని మోదీ చిట్‌చాట్.. సరిహద్దు గ్రామాల ప్రగతిపై ప్రశంసలు |

మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ: భారత ప్రభుత్వ అధికారిక నివేదికల ప్రకారం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్ వంటి సరిహద్దు గ్రామాల్లో ఇటీవల కాలంలో జరిగిన అనూహ్యమైన మార్పులను, మౌలిక సదుపాయాల కల్పననూ యువ వాలంటీర్లు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, డిజిటల్ కనెక్టివిటీ, మెరుగైన ప్రజా సేవలు, మహిళా సాధికారత, పర్యాటకం వంటి అంశాలలో ఈ గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని వారు వివరించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (PMO)…

Read Full News

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్ జర్నీ వీడియో వైరల్.. భూటాన్‌కు చెందిన ఒక మహిళ ఏమందో ఈ వీడియో చూడండి | ట్రెండింగ్

Last Updated:Jul 27, 2026 11:03 AM IST Vande Bharat Sleeper Review: వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణం ఎలా ఉంటుంది..? ఈ స్లీవర్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన 6 నెలల తర్వాత కూడా దాని ఆధునిక సదుపాయాలు, పరిశుభ్రత, సౌకర్యవంతమైన సదుపాయాలను వివరిస్తూ భూటాన్‌కి చెందిన ఓ బ్లాగర్ ఒక వీడియో ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. News18 Vande Bharat…

Read Full News

కేదార్నాథ్లో మహా జలాభిషేకం.. శ్రావణ సోమవారం ఆధ్యాత్మిక శోభ

శ్రావణ రెండో సోమవారం కేదార్నాథ్లో భక్తుల సందడి.. ‘హర హర మహాదేవ్’ నినాదాలతో జలాభిషేకం నిర్వహించిన భక్తులు. Source link

Read Full News

Nepal Travel: నేపాల్‌ వెళ్తున్నారా? గుడ్‌న్యూస్.. భారతీయుల కోసం అదిరే ఆఫర్ ఇచ్చిన ప్రభుత్వం |

మొత్తంగా చూస్తే, భారతదేశం నుంచి నేపాల్ వెళ్తున్నవారు ఇప్పుడు 2016 తర్వాతి 200 మరియు 500 రూపాయల నోట్లను 25,000 వరకు తీసుకెళ్లి, అవసరమైతే బ్యాంకుల్లో ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు లేదా మార్కెట్‌లో ఉపయోగించవచ్చు. అయితే పాత నోట్లు, 2,000 రూపాయల నోట్లపై నిషేధం కొనసాగుతోంది. ప్రయాణికులు అధికారిక NRB నోటీసులనూ, స్థానిక బ్యాంకుల సలహాలనూ పాటించాలి. ఈ మార్పు రెండు పొరుగు దేశాల మధ్యా.. వాణిజ్యం, పర్యాటకాన్ని మరింత తేలిక చేస్తుంది. Source link

Read Full News

Public Examination Amendment Bill: నేడు పార్లమెంట్‌కు పత్రాల లీకేజీలను అరికట్టే బిల్లు.. ఐదుగురు ఎన్డీఏ ఎంపీలు నేతృత్వం, ప్రతిపక్షం రియాక్షన్ ఏంటో..? |

Last Updated:Jul 27, 2026 8:59 AM IST Public Examination Amendment Bill:ప్రశ్నపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి, నేరస్థులకు కఠినమైన శిక్షలు విధించే నిబంధనలను పొందుపరుస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేపీ) నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించడానికి పూనుకుంటోంది. News18 Public Examination Amendment Bill: ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించిన నేరాలకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు…

Read Full News

Nandan Nilekani: అసలు ఎవరీ నందన్ నీలేకని? ఆయన విద్యార్హతలు తెలుసా? |

సాంకేతికత, పాలన, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధిలో ఆయన చేసిన సేవలకు గాను నందన్ నీలేకని అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. భారత ప్రభుత్వం 2006లో ఆయనకు దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ను ప్రదానం చేసింది. అలాగే Imagining India, Rebooting India వంటి పుస్తకాలను రచించి, భారత అభివృద్ధి, సాంకేతికత, ప్రజా విధానాలపై తన ఆలోచనలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఈ పుస్తకాలు విధాన రూపకర్తలు, విద్యార్థులు, సాంకేతిక నిపుణులకు…

Read Full News

Uttar Pradesh: కలకాలం తోడుండే ప్రేమ పాఠం.. భర్తను మోస్తూ 180 కిలోమీటర్ల కావడి యాత్ర చేసిన భార్య! |

Last Updated:Jul 27, 2026 5:11 AM IST Uttar Pradesh: పురాణాల్లో పతిభక్తికి, త్యాగానికి చిహ్నంగా సతి సుమతి కథను మనం వినే ఉంటాం. అనారోగ్యంతో ఉన్న తన భర్తను తలపై ఉన్న గంపలో పెట్టుకుని మోసిన సుమతి నిష్టను కనులారా చూడకపోయినా కథల రూపంలో చదువుకుని ఆశ్చర్యపోతుంటాం. PC: X.com కానీ, ఆధునిక యుగంలో స్వార్థం నిండిన సమాజంలో కూడా అలాంటి నిశ్చలమైన అనురాగానికి, పతిభక్తికి ఉదాహరణగా నిలిచింది ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఆశా…

Read Full News

ఎన్‌టీఏ ప్రక్షాళన.. నందన్ నిలేకని కమిటీలో ఉన్న సభ్యులు వీరే! |

Last Updated:Jul 26, 2026 11:02 PM IST నీట్-యూజీ పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంస్కరణల కోసం నందన్ నిలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. News18 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ, ఇతర పరీక్షల అక్రమాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ…

Read Full News