ప్రభన్యూస్

ఎన్‌టీఏ ప్రక్షాళన.. నందన్ నిలేకని కమిటీలో ఉన్న సభ్యులు వీరే! |

Last Updated:Jul 26, 2026 11:02 PM IST నీట్-యూజీ పేపర్ లీకేజీ వివాదం నేపథ్యంలో పరీక్షా విధానంలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంస్కరణల కోసం నందన్ నిలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. News18 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీ, ఇతర పరీక్షల అక్రమాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ…

Read Full News

Iran USA War Updates: హార్ముజ్ జలసంధిపై రగడ.. అమెరికా ప్రతిపాదనలను తిరస్కరించిన ఇరాన్.. మూడు కీలక షరతులు! |

Last Updated:Jul 26, 2026 10:46 PM IST హార్ముజ్ జలసంధిలో ప్రత్యామ్నాయ నౌకా మార్గాలను ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రతిపాదనను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. భవిష్యత్ చర్చల కోసం మూడు కఠినమైన షరతులను ముందుంచింది. జలసంధిపై తమ పూర్తి ఆధిపత్యాన్ని మొదట అంగీకరించాలని, స్తంభించిన నిధులు విడుదల చేశాకే అణు కార్యక్రమంపై మాట్లాడుతామని, తమ అనుమతి లేకుండా నౌకల ప్రయాణం కుదరదని ఇరాన్ తేల్చిచెప్పింది. News18 హార్ముజ్ జలసంధి గుండా ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఏర్పాటు…

Read Full News

Top 10 News: నేటి టాప్ 10 వార్తలు మీకోసం.. కేవలం రెండు నిమిషాల్లో చదివేయండి

గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. నేటి టాప్ పది వార్తలను కేవలం రెండు నిమిషాల్లో చదివేయండి. Source link

Read Full News

PM Modi: ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. రంగంలోని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ |

Last Updated:Jul 26, 2026 7:16 PM IST దేశంలో పరీక్షల నిర్వహణ, విద్యా వ్యవస్థ సంస్కరణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వంలో అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. News18 దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇటీవల నీట్ పేపర్ లీక్ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు…

Read Full News

6-Year-Old Boy Drowns In Water-Filled : గుంతలో పడి 6 ఏళ్ల బాలుడు మృతి!

ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెరిచి ఉన్న ఒక బోరుబావి గుంతలో వర్షపు నీరు నిండటంతో, ప్రమాదవశాత్తు అందులో పడి 6 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. Source link

Read Full News

Uddhav Thackeray & Raj Thackeray Joint Rally at Shivaji Park : ఉద్ధవ్ – రాజ్ థాకరే చారిత్రాత్మక సభ!

ముంబైలోని చారిత్రాత్మక శివాజీ పార్క్ (శివతీర్థ్) మైదానంలో ఉద్ధవ్ థాకరే మరియు రాజ్ థాకరే సంయుక్తంగా నిర్వహించిన భారీ బహిరంగ సభ ప్రత్యక్ష దృశ్యాలు. విద్యార్థుల నిరసనలకు మద్దతుగా నిర్వహించిన ఈ సభలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ థాకరే మరియు శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాకరే వేదిక పంచుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. Source link

Read Full News

Pralhad Joshi: విద్యా శాఖ బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జ్యోషి.. ఆయన ముందు ఉన్న 3 అతిపెద్ద సవాళ్లు ఇవే! |

Last Updated:Jul 26, 2026 2:34 PM IST నీట్ పేపర్ లీక్ వివాదంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. విద్యార్థుల్లో విశ్వాసం పెంచడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రక్షాళన ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు. credit:x నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేశారు….

Read Full News

Ras Tanura Refinery: సౌదీలోని అతిపెద్ద అరామ్‌కో రిఫైనరీపై హౌతీల డ్రోన్ దాడి.. భగ్గుమన్న చమురు ధరలు |

Last Updated:Jul 26, 2026 1:52 PM IST Ras Tanura Refinery: యెమెన్‌పై సౌదీ అరేబియా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు ఎర్ర సముద్రం (Red Sea)లో నౌకలను అడ్డుకుంటామని హౌతీలు హెచ్చరించారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని మూసివేస్తామని తిరుగుబాటుదారులు ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రతీకాత్మక చిత్రం (Image credit – Reuters) గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. ఒకవైపు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య…

Read Full News

Mann Ki Baat 136th Episode: దేశ ప్రజలకు 3 పిలుపులు ఇచ్చిన ప్రధాని మోదీ.. మన్ కీ బాత్‌లో సంచలన సందేశం! |

ఇవాళ కార్గిల్ విజయ్ దివస్ కావడంతో.. ప్రధాని మోదీ.. దీని గురించే చెబుతూ.. మన్ కీ బాత్ ప్రారంభించారు. అప్పటి సైనికులు ఎలా ఈ యుద్ధాన్ని గెలిచారో, ఎలా ప్రాణ త్యాగాలు చేశారో గుర్తు చేసుకుంటూ.. వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఢిల్లీ మెమోరియల్ నుంచి ద్రాస్ సెక్టార్ వరకూ సాగిన మోటర్ సైకిల్ యాత్రను మోదీ గుర్తుచేసుకున్నారు. ఇటీవల భారత నౌకా దళంలో మహేంద్రగిరి యుద్ధ నౌక చేరడాన్ని మోదీ గుర్తుచేశారు. ఈ నౌకలో…

Read Full News

Kargil Vijay Diwas 2026: నేడు కార్గిల్ విజయ్ దివస్.. తక్కువ ఆయుధాలతోనే భారత్ ఎలా గెలిచింది? |

ఈ యుద్ధం చాలా గొప్పది. ఎందుకంటే.. అప్పట్లో మన ఇండియా సైనిక శక్తి చాలా తక్కువ. మన ఆయుధాలు కూడా అంతంతమాత్రమే. దానికి తోడు.. పాకిస్థాన్ రేంజర్లు.. సరిహద్దులు దాటి మన పర్వతాలపైకి వచ్చి కాల్పులు జరిపితే, మన సైనికులు కింది నుంచి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇది కష్టమైన పని. అయినా ఎంతో ధైర్యంతో పోరాడి.. తిరిగి పర్వతాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎముకలు విరిచే చలిలోనూ.. ప్రాణాలకు తెగించారు. వారి ధైర్యం, సాహసం, తెగింపు, త్యాగం…

Read Full News