ప్రభన్యూస్

US Visa Bond Program: అమెరికా వెళ్లే విదేశీయులకు షాక్.. రేపు అమల్లోకి భారీ వీసా బాండ్.. ఇదేంటి? |

గత ఏడాది పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ విధానం ఆధారంగా, ఎంపిక చేసిన దేశాల దరఖాస్తుదారులు బీ-వన్ (బిజినెస్), బీ-టూ (టూరిస్ట్) వీసాలు పొందేందుకు ముందస్తుగా గరిష్టంగా 20,000 డాలర్ల (సుమారుగా 17 లక్షల రూపాయలు) వరకు సెక్యూరిటీ బాండ్‌ను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రాగోమెన్ రిపోర్టుల ప్రకారం, కాన్సులర్ అధికారులకు దరఖాస్తుదారుల ఆర్థిక పరిస్థితి, విద్య, ఇతర బ్యాక్‌గ్రౌండ్‌లను బట్టీ.. 10వేలు, 15 వేలు లేదా 20వేల డాలర్ల వరకు బాండ్ వసూలు చేసే అధికారం…

Read Full News

Nasha Mukt: డ్రగ్స్‌కి చెక్.. నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభం.! |

ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 10,000కి పైగా ప్రాంతాల నుంచి ఒకేసారి ఒక కోటి మందికి పైగా యువత పాల్గొంటున్నారు. వారు నషా ముక్తి ప్రతిజ్ఞ చేసి, నషా ముక్త్ యువ వాలంటీర్లుగా దేశ నిర్మాణానికి అంకితమవుతున్నారు. మై భారత్ వాలంటీర్లు, నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) వాలంటీర్లు, యువ క్లబ్‌లు, స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ఎన్‌జీఓలు, పరిశ్రమల యువ విభాగాలు, 125కి పైగా ఆధ్యాత్మిక సంస్థలు ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొంటున్నాయి. యువజన వ్యవహారాలు మంత్రి మన్సుఖ్…

Read Full News

PM Modi Dhimsa dance: ఏపీ ధింసా నృత్యంపై ప్రధాని ప్రశంసల జల్లు.. తెలుగు ట్వీట్‌తో మెచ్చుకున్న మోదీ |

ట్వీట్‌లో ప్రధాని మోదీ ఇలా రాశారు: “భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవంలో 13,000 మందికి పైగా విద్యార్థులు ప్రదర్శించిన ఉత్సాహభరితమైన ‘ధింసా నృత్యం’ నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మీయతకు, రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి – ప్రత్యేకించి మన గిరిజన సమాజాల గొప్ప సాంప్రదాయాలకు ఈ అద్భుత ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది” అని మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు వీడియోని కూడా ఆయన షేర్ చేశారు. ఇది కేవలం ఒక సాధారణ స్వాగతం కాదు….

Read Full News

NEET UG Counseling: నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం |

విడతల వారీగా కౌన్సెలింగ్ వివరాలు కౌన్సెలింగ్ ప్రక్రియను మొత్తం మూడు ప్రధాన రౌండ్లు మరియు ఒక చివరి ‘స్ట్రే వేకెన్సీ’ రౌండ్‌గా నిర్వహించనున్నారు. 1. మొదటి విడత కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా: మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 4 నుంచి ప్రారంభమై 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ విడతలో సీట్లు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో ఆగస్టు 22వ తేదీ లోగా నివేదించి (Report) ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర కోటా:…

Read Full News

Kerala Floods : భారీ వర్షాలతో కన్నుర్ జలమయం!

కేరళలోని కన్నూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వాయత్తూర్ (Vayathur) వంతెనను అధికారులు మూసివేశారు. మరోవైపు పలు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Source link

Read Full News

IMD Issues Red Alert for Heavy Rain : దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్! |

Last Updated: Aug 01, 2026, 18:35 IST భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని పలు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చే వారం పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని IMD తెలిపింది. పంజాబ్, హర్యానాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముండగా, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో మాత్రం తేలికపాటి వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక…

Read Full News

PM Modi: ‘దేశ అభివృద్ధికి అసలైన ఇంధనం యువతే’.. ప్రధాని మోదీ |

Last Updated:Aug 01, 2026 6:58 PM IST దేశ పురోగతిలో యువతదే కీలకపాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఉత్పాదక రంగం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు అన్ని రంగాల్లోనూ వారి ప్రతిభ విశేషమైనదని కొనియాడారు. కర్ణాటకలోని మైసూర్‌లో నిర్మించిన ‘స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం’ (వివేక స్మారక) ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. News18 నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని, వారి సామర్థ్యమే దేశానికి అతిపెద్ద బలం అని ప్రధానమంత్రి…

Read Full News

Severe Flooding Hits Pathanamthitta : కేరళలో వరదల బీభత్సం!

కేరళ రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. పతనంతిట్ట (Pathanamthitta) జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోగా, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక నదుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. Source link

Read Full News

రాహుల్ గాంధీ, మరో ఇద్దరు ఎంపీలపై కేసు నమోదు.. కారణం ఏంటంటే? |

Last Updated:Aug 01, 2026 11:00 PM IST పార్లమెంటు ఆవరణలో సనాతన ధర్మాన్ని, సాధువులను అవమానించేలా నిరసన తెలిపారన్న ఆరోపణలతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మరో ఇద్దరు ఎంపీలపై వారణాసి పోలీసులు కేసు నమోదు చేశారు. రామమందిర విరాళాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా వీరు చేసిన ఒక స్కిట్ వివాదాస్పదమైంది. News18 పార్లమెంటు ఆవరణలో ‘సనాతన ధర్మాన్ని, మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా’ ప్రవర్తించారన్న ఆరోపణలతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ముగ్గురు…

Read Full News

Chennai Rains: చెన్నైలో జలమయమైన ప్రధాన రహదారులు..!

తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతాలలో హఠాత్తుగా కురిసిన దట్టమైన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. Source link

Read Full News