ప్రభన్యూస్

Donald Trump: రహస్యంగా అమ్మాయిని తెచ్చుకున్న ట్రంప్? ఎందుకో తెలుసా? | ట్రెండింగ్

Last Updated:Aug 12, 2026 8:52 AM IST Donald Trump: డొనాల్డ్ ట్రంప్ చేసిన పని ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఓవల్ ఆఫీసులో సడెన్‌గా ఓ అమ్మాయి ప్రత్యక్షమైంది. ఆమె ఎవరు.. ఎందుకు అక్కడ ఉంది? ట్రంప్ ఆమెను ఎందుకు తెచ్చుకున్నారు? ఇలా అనేక సందేహాలు మొదలయ్యాయి. ఆమెకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. రహస్యంగా అమ్మాయిని తెచ్చుకున్న ట్రంప్? ఎందుకో తెలుసా? (Image – x – @MattWallace888) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు…

Read Full News

Colombia Earthquake: కొలంబియాలో విలయం సృష్టించిన భూకంపం.. 213కు చేరిన మృతుల సంఖ్య.. 3000 మందికి పైగా గల్లంతు! |

Last Updated:Aug 11, 2026 9:15 PM IST దక్షిణామెరికా దేశమైన కొలంబియాలో 7.4 తీవ్రతతో సంభవించిన భయంకరమైన భూకంపం భారీ వినాశనాన్ని మిగిల్చింది. ఈ విపత్తులో ఇప్పటివరకు 213 మంది ప్రాణాలు కోల్పోగా, 900 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద 3,000 మందికి పైగా గల్లంతయ్యారు. AI Gen దక్షిణామెరికా దేశం కొలంబియాలో సంభవించిన భయంకరమైన భూకంపం భారీ వినాశనాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం ధాటికి ఇప్పటివరకు…

Read Full News

PM Modi: దేశభక్తిని చాటుదాం.. ప్రతి ఇంటిపై తిరంగా ఎగరేద్దాం.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు |

Last Updated:Aug 11, 2026 6:37 PM IST స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక వీడియోను పంచుకుంటూ, ప్రజలందరూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. News18 భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఆగస్టు 15ను మరింత ఘనంగా, గర్వకారణంగా జరుపుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక ప్రత్యేక సందేశం…

Read Full News

Indian Railways: రైలు బోగీలకు సోలార్ ప్యానెల్స్.. ఫస్ట్ ట్రయిల్ రన్ ఎక్కడో తెలుసా..?

Indian Railways: రైల్వేలో అభివృద్ది చూసుకుంటే గడిచిన దశాబ్ధకాలంలో అనేక మార్పులు, సౌకర్యాలు, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ వస్తోంది. Source link

Read Full News

PM Modi: మేక్ ఇన్ ఇండియా సంచలనం.. 12 ఏళ్లలో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్! |

Last Updated:Aug 11, 2026 5:01 PM IST ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం దేశ రూపురేఖలను మార్చేసింది. ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, సెమీకండక్టర్ రంగాల్లో భారత్ దిగుమతుల నుంచి స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తూ సరికొత్త రికార్డులు సృష్టించింది. News18 భారతదేశాన్ని కేవలం సేవల రంగానికి పరిమితం చేయకుండా, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది….

Read Full News

Trisha: నిన్న డీఎంకే.. నేడు అన్నాడీఎంకే.. త్రిషపై పోటీ పడి మరీ చెత్త కామెంట్స్! |

Last Updated:Aug 11, 2026 4:38 PM IST తమిళనాడు రాజకీయాల్లో సినీ నటి త్రిష పేరు తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి విజయ్‌ను టార్గెట్ చేసే క్రమంలో నిన్న డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, నేడు అన్నాడీఎంకే నేత ఉదయకుమార్ ఆమెపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవుతున్నారు. News18 తమిళనాడు రాజకీయాలు నటి త్రిష చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సీ.జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష నేతలు ఆమె పేరును వాడుకుంటూ…

Read Full News

Abishek Porel: మహిళపై లైంగిక దాడి కేసులో స్టార్ క్రికెటర్ అరెస్ట్..! | క్రీడా వార్తలు

Last Updated:Aug 11, 2026 3:23 PM IST పెళ్లి పేరుతో మోసం చేసి, లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో ఢిల్లీ క్యాపిటల్స్ యువ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కలకత్తా హైకోర్టు ఆదేశాలతో పోలీసులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. News18 ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడుతున్న స్టార్ వికెట్ కీపర్, యువ బ్యాటర్ అభిషేక్ పోరెల్ (Abhishek Porel) తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. పెళ్లి పేరుతో ఓ యువతిని నమ్మించి…

Read Full News

Syria Bashar al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌కు ఉరిశిక్ష.. దేశ అత్యున్నత కోర్టు సంచలన తీర్పు! |

Last Updated:Aug 11, 2026 2:43 PM IST మానవత్వానికి వ్యతిరేకంగా దారుణ నేరాలకు పాల్పడిన సిరియా మాజీ అధ్యక్షుడు బషార్ అల్ అసద్‌కు ఆ దేశ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆయన లేని సమయంలోనే విచారణ పూర్తి చేసి న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది. News18 సిరియా మాజీ అధ్యక్షుడు, నియంత బషార్ అల్ అసద్‌కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. మానవత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన నేరాలకు పాల్పడటంతో…

Read Full News

GK: ఎర్రకోటపై ‘వందేమాతరం’ ఎందుకు పాడరు? ఇన్నాళ్లూ దాచిన అసలు రహస్యం ఇదే!

150 ఏళ్ల చరిత్ర ఉన్న ‘వందేమాతరం’కు ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కీలక స్థానం దక్కనుంది. ఎర్రకోట వేదికపై ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు ఈ జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. అయితే ఇన్నేళ్లుగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రధాన కార్యక్రమంలో ‘వందేమాతరం’ ఎందుకు కనిపించలేదు? అసలు కారణమేంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి. Source link

Read Full News

GK: ఎర్రకోటపై ‘వందేమాతరం’ ఎందుకు పాడరు? ఇన్నాళ్లూ దాచిన అసలు రహస్యం ఇదే! | ట్రెండింగ్

Last Updated:Aug 11, 2026 1:49 PM IST 150 ఏళ్ల చరిత్ర ఉన్న ‘వందేమాతరం’కు ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కీలక స్థానం దక్కనుంది. ఎర్రకోట వేదికపై ప్రధాని మోదీ ప్రసంగానికి ముందు ఈ జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. అయితే ఇన్నేళ్లుగా స్వాతంత్ర్య దినోత్సవ ప్రధాన కార్యక్రమంలో ‘వందేమాతరం’ ఎందుకు కనిపించలేదు? అసలు కారణమేంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి. News18 2026 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందే మాతరం’కు ఈసారి…

Read Full News