ప్రభన్యూస్

Inspiring Story: ఈ బాలికది హ్యాండ్ రైటింగ్ కాదు లెగ్ రైటింగ్.. వీడియో చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే | ట్రెండింగ్

Last Updated:Aug 13, 2026 12:23 PM IST Inspiring Story: కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారో లేదో తెలియదు కాని కసి ఉంటే అవయవలోపం ఉన్న వాళ్లు జీవితంలో ఎంతో సాధిస్తారని చెప్పడానికి లక్ష్మీ జీవితమే చక్కని ఉదాహరణ. Inspiring Story Inspiring Story: మన చుట్టూ జరిగే కొన్ని అద్భుతాలు, అసాధ్యాలను కళ్లారా చూసినప్పుడు రోమాలు నిక్కబొడుస్తాయి. ప్రస్తుత సమాజంలో అన్నీ అవయవాలు సరిగా ఉండి.. పేరున్న విద్యాసంస్థల్లో తమ బిడ్డల కోసం…

Read Full News

Arjun Aravind murder case: చాట్‌జీపీటీలో సెర్చ్ చేసి తల్లి, సోదరిడి హత్య.. అమెరికాలో అర్జున్ అరవింద్ అరాచకం.! |

Last Updated:Aug 13, 2026 11:41 AM IST Arjun Aravind murder case: భారతీయ సంతతి యువకుడు తన తల్లి, బ్రదర్‌ని హత్య చేశాడనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే.. అతను హత్యలకు ముందు చాట్‌జీపీటీలో మర్డర్ ఫాంటసీలు సెర్చ్ చెయ్యడం ఈ కేసులో ట్విస్టుగా మారింది. అర్జున్ అరవింద్ (Image – x) అమెరికా.. మసాచూసెట్స్ రాష్ట్రంలోని ఆక్టన్ పట్టణంలో భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల యువకుడు అర్జున్ అరవింద్.. తన తల్లి,…

Read Full News

PMFBY Kharif Alert: రైతులకు బిగ్ అలర్ట్.. ఇంకో 3 రోజులే గడువు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

PMFBY Kharif Alert: రైతులకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం నిరంతరం నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ఇప్పుడు ఆగస్టు 15 వరకే గడువు ఉండటంతో.. రైతులు త్వరగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. Source link

Read Full News

Har Ghar Tiranga: “తిరంగాతో సెల్ఫీ తీసుకోండి.. అప్‌లోడ్ చెయ్యండి”.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు |

Last Updated:Aug 13, 2026 10:09 AM IST Har Ghar Tiranga: 150 ఏళ్ల వందేమాతరం వేడుకల్లో మనందరం భాగస్వామ్యులం అవుదాం. సెల్ఫీ అప్‌లోడ్ చేసుకొని.. హర్ ఘర్ తిరంగాలో మన మార్క్ వేసుకుందాం. ఎలాగో తెలుసుకుందాం. “తిరంగాతో సెల్ఫీ తీసుకోండి.. అప్‌లోడ్ చెయ్యండి”.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు హర్ ఘర్ తిరంగా: స్వాతంత్ర్య స్ఫూర్తిని, వందేమాతర గీతాన్ని గౌరవిస్తూ… భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది….

Read Full News

FCRA సవరణ బిల్లుకి లోక్‌సభ ఆమోదం.. బిల్లులో ఏముంది? మైనార్టీలకు సమస్యా? |

Last Updated:Aug 13, 2026 7:53 AM IST FCRA Amendment Bill 2026: రిజిస్ట్రేషన్ రద్దయిన లేదా పునరుద్ధరించుకోని సంస్థల ఆస్తుల నిర్వహణ విషయంలో ఎదురయ్యే చిక్కులను తొలగించడం ఈ బిల్లు ముఖ్య లక్ష్యం అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. FCRA సవరణ బిల్లుకి లోక్‌సభ ఆమోదం.. బిల్లులో ఏముంది? మైనార్టీలకు సమస్యా? భారతదేశంలో స్వచ్ఛంద సంస్థలు (NGOs), ధార్మిక సంస్థలు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలు తీసుకునే విదేశీ నిధుల నియంత్రణకు ఉద్దేశించిన ‘విదేశీ…

Read Full News

అయోధ్య రామమందిరానికి తొలి CEO ఎవరు? 5,585 దరఖాస్తులు.. మూడు దశల్లో ఎంపిక! |

Last Updated:Aug 12, 2026 10:11 PM IST అయోధ్య రామమందిరం తొలి CEO పదవి కోసం ఏకంగా 5,585 మంది దరఖాస్తు చేశారు. కానీ చివరకు ఆ బాధ్యత ఎవరి చేతుల్లోకి వెళ్లనుంది? ఈ ప్రతిష్ఠాత్మక పదవికి ఎంపిక ప్రక్రియ ఎలా సాగుతోంది? పూర్తి వివరాలు ఇవే. Ayodhya Ram Mandir (ప్రతీకాత్మక చిత్రం) అయోధ్యలోని భవ్య రామమందిర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపట్టిన తొలి చీఫ్…

Read Full News

TOP 10 News: టుడే న్యూస్ బులెటిన్.. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచం వరకు ముఖ్యాంశాలు |

Last Updated:Aug 12, 2026 9:20 PM IST తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన వార్తలు ఈ స్టోరీలో తెలుసుకుందాం… News18 ఈ రోజు మెుత్తంలో జరిగిన 10 ప్రధాన వార్తలను ఈ స్టోరీలో మేము మీకు అందిస్తున్నాం. అది కూడా చాలా క్లుప్తంగా మీరు ఈజీగా చదివేలా , మీ సమయం ఆదా అయ్యేలా ఈ కథనంలో సమాచారం అందించాం. కేవలం 5 నిమిషాల్లో తెలుగు రాష్ట్రాల తాజా సమాచారంతోపాటు జాతీయ,…

Read Full News

రాజ్యసభలో ‘లుంగీ’పై రచ్చ.. అసలు ఏం జరిగింది? సౌత్ ఇండియాలో ఎందుకింత వైరల్? |

Last Updated:Aug 12, 2026 6:40 PM IST రాజ్యసభలో ‘లుంగీ’ ఒక్కసారిగా రాజకీయ వివాదానికి కారణమైంది. కేరళ ఎంపీ జాన్ బ్రిట్టాస్‌ను “లుంగీ-వాలా” అంటూ పిలిచారని ఆయన చేసిన ఆరోపణలతో సభలో చర్చ మొదలైంది. అసలు సుష్మితా దేవ్ ఏం అన్నారు? ఆమె ఆరోపణలను ఎందుకు ఖండించారు? News18 రాజ్యసభలో బుధవారం ‘లుంగీ’ అంశం రాజకీయ వివాదానికి దారితీసింది. కేరళకు చెందిన సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్.. బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ తనతో జరిగిన…

Read Full News

Vantara: ఒక ఏనుగును రక్షించడంతో మొదలుపెట్టి, వంతారా 260 ఏనుగులకు పునరావాసం కల్పిస్తుంది |

Last Updated:Aug 12, 2026 5:42 PM IST ఒక ఏనుగు ‘గౌరి’తో మొదలైన ప్రయాణం.. నేడు 260కి పైగా ఏనుగులకు ఆశ్రయంగా మారింది. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా వంతారా సంరక్షణ కార్యక్రమాలను మరింత విస్తరిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. Vantara జంతు సంరక్షణలో భాగంగా అనంత్ అంబానీ స్థాపించిన వంతారా (Vantara) ప్రాజెక్ట్ ఏనుగుల రక్షణ, పునరావాసం కోసం చేపడుతున్న కార్యక్రమాలను మరింత విస్తరిస్తోంది. 2026 ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా…

Read Full News

PM Modi Gets Emotional Remembering His Mother | తల్లిని తలచుకుని భావోద్వేగానికి గురైన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లిని స్మరించుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు, వందేళ్లకు పైగా జీవించిన తల్లి ఆశీస్సులు తనకు లభించినా, ఆమె లేని లోటు ఇప్పటికీ వెంటాడుతుందని అన్నారు. Source link

Read Full News