ఈ పురుగును అస్సలు లైట్ తీసుకోవద్దు.. దీని జోలికి వెళ్తే మన తాట తీస్తుంది..!
ఆంధ్రప్రదేశ్లో ‘యాసిడ్ పురుగులు’గా పిలుస్తున్న పెడిరోవ్ బీటిల్స్ (Paederus beetles) ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు పశ్చిమగోదావరి, ఏలూరు ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ పురుగుల ప్రభావం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీలకు కూడా విస్తరించినట్లు సమాచారం. Source link
