ప్రభన్యూస్

ఈ పురుగును అస్సలు లైట్ తీసుకోవద్దు.. దీని జోలికి వెళ్తే మన తాట తీస్తుంది..!

ఆంధ్రప్రదేశ్‌లో ‘యాసిడ్ పురుగులు’గా పిలుస్తున్న పెడిరోవ్ బీటిల్స్ (Paederus beetles) ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు పశ్చిమగోదావరి, ఏలూరు ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ పురుగుల ప్రభావం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీలకు కూడా విస్తరించినట్లు సమాచారం. Source link

Read Full News

Robotic Surgery: రోబోతో మోకాలి ఆపరేషన్.. ఏపీలో అరుదైన వైద్య ఘనత! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆర్థోపెడిక్ సర్జన్ మరియు చీఫ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ డా. రవి చంద్ర వట్టిపల్లి నాయకత్వంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో సంవత్సరాలుగా నొప్పులు, వికలాంగతతో బాధపడుతున్న వందలాది మంది రోగులు మళ్లీ నడవగలుగుతూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ విజయంతో ఉత్తరాంధ్రలో అధునాతన రోబోటిక్ ఆర్థోపెడిక్ వైద్యానికి కేర్ హాస్పిటల్స్ ప్రాధాన్య కేంద్రంగా మరింత బలపడింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు ఒడిశాలోని సమీప ప్రాంతాల నుంచి కూడా…

Read Full News

National Pulse Polio Day 2026: నేడు పల్స్ పోలియో.. 2 చుక్కలు.. జీవితాంతం పోలియో నుంచి ఎలా కాపాడతాయి?

National Pulse Polio Day 2026: జ్వరం తగ్గాలంటే ఒక టాబ్లెట్ వేసుకుంటాం. మరికొన్ని గంటల తర్వాత మరొకటి వేసుకుంటాం. ఎందుకంటే ఆ టాబ్లెట్ ప్రభావం.. కొన్ని గంటలే ఉంటుంది. మరి పల్స్ పోలియో చుక్కలు.. జీవితాంతం ఎలా కాపాడతాయి? తెలుసుకుందాం. Source link

Read Full News

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న రుతుపవనాలు.. ఆదివారం ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

14 జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్! తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. ఆదివారం (జూన్ 28) తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే జిల్లాలు: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ,…

Read Full News

Liquor Shops at AP Airports: ఇక అక్కడ కూడా బార్లు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. ఎక్కడికి వెళ్లినా మద్యం లభ్యం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ మేరకు రెవెన్యూ (ఎక్సైజ్-II) ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన G.O. Ms. No. 386 ప్రకారం, విమానాశ్రయాల్లో బార్ లైసెన్సులు మంజూరు చేయడానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి ప్రధాన విమానాశ్రయాలు ఈ పథకంలో ప్రధాన లబ్ధిదారులు కానున్నాయి. ఈ నిర్ణయం ఏపీలో పర్యాటకం, వాణిజ్యం అభివృద్ధికి ఊతమిస్తుందని అంచనా ఉంది. ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వార్షికంగా…

Read Full News

Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల విషాదాంతం.. మరణంలోనూ విడిపోని చిన్ననాటి స్నేహం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 28, 2026 6:24 AM IST చెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన సాయిశ్రీధర్‌ (28), హర్షవర్ధన్‌ (22), జయకిశోర్‌ (18) అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. News18 చెన్నూరు మండల పరిధిలోని పాలెంపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది….

Read Full News

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

తెలంగాణ వాతావరణం: పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ తెలంగాణవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం బాగా చల్లబడింది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం సోమవారం (జూన్ 29) నాడు తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే జిల్లాలు: ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని…

Read Full News

Anant Ambani Tirumala Visit: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో అనంత్ అంబానీ..

తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ దర్శించుకున్నారు. ఆదివారం వేకువజామున సుప్రభాత సేవలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులతో సుమారు రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీకి విరాళంగా అందించనున్నట్లు ప్రకటించారు. అలాగే బస్సులకు అవసరమైన 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా…

Read Full News

Anant Ambani Visits Tirumala: శ్రీవారి సేవలో అనంత్ అంబానీ, భారీ విరాళం ప్రకటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 28, 2026 8:08 AM IST Anant Ambani Visits Tirumala: రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో స్వామి వారిని దర్శించుకొని.. తలనీలాలు సమర్పించారు. భారీ విరాళం ప్రకటించారు. శ్రీవారి సేవలో అనంత్ అంబానీ, భారీ విరాళం ప్రకటన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఆదివారం వేకువజామున దర్శించుకున్నారు. ఈ దర్శనం…

Read Full News

Tirumala: తిరుమలలో భక్తుల భారీ రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 28, 2026 11:49 AM IST తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పుడూ లేనంతగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో సాధారణ భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. + News18 తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పుడూ లేనంతగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో సాధారణ భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం…

Read Full News