ప్రభన్యూస్

కాకినాడ, కోనసీమలో దొంగల బీభత్సం.. నిద్రిస్తున్న మహిళ కంట్లో కారం చల్లి 20 గ్రాముల బంగారం దోపిడీ..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Jun 27, 2026 12:49 PM IST కాకినాడ, అంబేద్కర్ కోనసీమలో వరుస దొంగతనాలు, గోపవరం లో శీలం పార్వతి పై దాడి చేసి బంగారం దోపిడీ, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు, గస్తీ కట్టుదిట్టం చేశారు News18 కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వరుస దొంగతనాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చైన్ స్నాచింగ్‌లు, ఇళ్లలో చోరీలు, రాత్రివేళల్లో దోపిడీ ఘటనలు పెరుగుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చీకటి…

Read Full News

Amaravati: అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత.. వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 27, 2026 2:03 PM IST వైకాపా నేతలు ప్రకాశం బ్యారేజీ వైపు నుంచి ఉండవల్లి వద్దకు చేరుకోగానే, నిరసనకారులు ఒక్కసారిగా వారి వాహనాలకు అడ్డంగా నిలిచి ‘గో బ్యాక్ వైకాపా’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పెనుమాక, కృష్ణాయపాలెం గ్రామాల్లో రైతులు భారీ ర్యాలీలు నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమరావతి ప్రజలు Amaravati: రాజధాని ప్రాంతంలో శనివారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వైఎస్సార్…

Read Full News

First Jonnagiri Gold Biscuits | మార్కెట్లోకి 'మేడిన్ ఆంధ్రా' బంగారం

ఆంధ్రప్రదేశ్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గోల్డ్మైన్స్ నుంచి జియో మైసూర్ సంస్థ తయారు చేసిన ‘మేడిన్ ఆంధ్రా’ బంగారం బిస్కట్లు అధికారికంగా బహిరంగ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. సీఎం చంద్రబాబు నాయుడు దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిని ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే.. ఆంధ్రప్రదేశ్ చిత్రపట ముద్రతో ఉన్న 100 గ్రాముల నుంచి 500 గ్రాముల బంగారు బిస్కట్లను కర్నూలు షరాబ్ బజార్ వ్యాపారులు కొనుగోలు చేశారు. ఆ దివ్యమైన విజువల్స్…

Read Full News

Chandrababu Naidu: వెలిగొండ ప్రాజెక్టు రైతుల త్యాగాలు వృథా కావు.. పునరావాసం కింద రూ.300 కోట్లు!: సీఎం చంద్రబాబు హామీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 27, 2026 3:34 PM IST ప్రాజెక్టుల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) అనుసరించిన తీరుపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోసాలు చేయడంలో సదరు గొడ్డలి పార్టీ నేతలు దిట్టలని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు Chandrababu Naidu: వెలిగొండ ప్రాజెక్టు కోసం తమ భూములను త్యాగం చేసిన రైతుల రుణం తీర్చుకుంటామని, వారి త్యాగాలు ఎంతమాత్రం వృథా కావని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు….

Read Full News

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. రేషన్ కార్డు హోల్డర్లకు డబుల్ గుడ్ న్యూస్..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 27, 2026 3:50 PM IST ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు కలిగిన ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇకపై రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చడం, తొలగించడం, కుటుంబ విభజన వంటి సేవలను మరింత సులభంగా పొందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. News18 ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు కలిగిన ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇకపై రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చడం, తొలగించడం, కుటుంబ విభజన వంటి సేవలను మరింత సులభంగా పొందేలా…

Read Full News

Viral House Story: గాల్లోకి ఇళ్లు లేపడం ఎప్పుడైనా చూశారా?.. ఆంధ్ర ప్రదేశ్‌లో అద్భుతం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 27, 2026 6:27 PM IST సాధారణంగా పాత ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటే వాటిని కూల్చి కొత్త ఇల్లు నిర్మించడం చూస్తుంటాం. కానీ ఏలూరు జిల్లాలో ఓ ఇంటి యజమాని మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. + News18 సాధారణంగా పాత ఇళ్లు శిథిలావస్థకు చేరుకుంటే వాటిని కూల్చి కొత్త ఇల్లు నిర్మించడం చూస్తుంటాం. కానీ ఏలూరు జిల్లాలో ఓ ఇంటి యజమాని మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించాడు. తన తండ్రి నిర్మించిన ఇంటిని…

Read Full News

బంధువులను నమ్మి రూ.21 లక్షలు ఇచ్చిన మహిళ.. చివరికి ఊహించని నరకం చూసింది..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 27, 2026 8:29 PM IST తెలిసిన వాళ్లే కదా.. ఆపదలో ఉన్నారని నమ్మి సాయం చేసిన ఓ మహిళకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. బంధువుల మాటలు నమ్మి రూ.21 లక్షలు అప్పుగా ఇచ్చిన ఆమె.. డబ్బులు తిరిగి అడగడంతో రుణం చెల్లించడం బదులుగా వ్యక్తిగత వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు గురైంది. News18 తెలిసిన వాళ్లే కదా.. ఆపదలో ఉన్నారని నమ్మి సాయం చేసిన ఓ మహిళకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. బంధువుల…

Read Full News

Tirumala: శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి ముఖ్య గమనిక.. సోమవారం ఈ సేవలు పూర్తిగా రద్దు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 27, 2026 9:00 PM IST తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ భక్తులకు ఎక్కువ సంఖ్యలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు సోమవారం నిర్వహించే వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. News18 తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ భక్తులకు ఎక్కువ సంఖ్యలో శ్రీవారి…

Read Full News

Eluru District | 500 జాకీలు.. ఆకట్టుకుంటున్న పైకి లేపిన రెండంతస్తుల భవనం

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దోబగుంట్ల వెంకటేశ్వరరావు వర్షపు నీటి సమస్య నివారణకు తండ్రి నిర్మించిన ఇంటిని 500 జాకీల సహాయంతో ఐదు అడుగులు విజయవంతంగా పైకి ఎత్తించారు. Source link

Read Full News

Rains: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షాలు! |

ఆదివారం (జూన్ 28) శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన 20 జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. Source link

Read Full News