ప్రభన్యూస్

PM Modi: వినూత్న ఆలోచనలతో ముందుకు సాగండి.. అధికారులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

విధానాల రూపకల్పనలో యువత, విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో భవిష్యత్ భారత్ నిర్మాణంపై ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. Source link

Read Full News

Refurbished Phone కొనాలనుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకుండా కొంటే భారీ నష్టమే! | బిజినెస్

Last Updated:Aug 20, 2026 9:56 PM IST కొత్త స్మార్ట్‌ఫోన్ ధరలు పెరుగుతుండటంతో Refurbished Phones వైపు చాలామంది చూస్తున్నారు. కానీ తక్కువ ధర కనిపించిందని వెంటనే కొనేస్తే సమస్యలు రావచ్చు. ఫోన్ కండిషన్, బ్యాటరీ హెల్త్, వారంటీ, విక్రేత నమ్మకత్వం, ధర వంటి ఈ ముఖ్యమైన విషయాలను ముందే చెక్ చేస్తేనే మంచి డీల్ దక్కుతుంది. News18 2026లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడం రోజురోజుకూ ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధరలు భారీగా…

Read Full News

Top 10 News: నేటి టాప్ 10 వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి

నారా లోకేష్ జగన్‌పై విమర్శలు. కల్యాణ్‌లక్ష్మిపై హైకోర్టు ఆగ్రహం. కొండా సురేఖకు షోకాజ్ నోటీసు. విశాఖలో చిన్నారి మృతి. అమిత్ షా కాంగ్రెస్‌పై ఫైర్.. ఇలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు టాప్ పది వార్తలను కేవలం రెండు నిమిషాల్లో చదివేయండి. Source link

Read Full News

స్టూడెంట్స్‌కు Google అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Gemini AI ఫ్రీ.. ఈ ఫీచర్లు కూడా! | బిజినెస్

Last Updated:Aug 20, 2026 9:05 PM IST విద్యార్థులకు గూగుల్ భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. అర్హత ఉన్న కాలేజీ స్టూడెంట్స్‌కు ఏకంగా ఏడాది పాటు Gemini AI ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ఎవరికి వర్తిస్తుంది? ఎలా ఉపయోగపడుతుంది? News18 విద్యార్థుల చదువును మరింత సులభతరం చేసేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత కలిగిన కాలేజీ విద్యార్థులకు తన Gemini AI ప్లాన్లను ఒక ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. దీనితో…

Read Full News

Gardening Tips: పండు మిర్చిని పచ్చి మిర్చిగా ఎలా మార్చాలో తెలుసా.. రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేస్తే మార్కెట్‌లో మిర్చి కొనక్కర్లేదు.. |

Last Updated:Aug 20, 2026 8:36 PM IST వంటగదిలో ఉన్న పండిన పచ్చిమిర్చి నుంచే విత్తనాలు తీసుకుని ఇంట్లోనే సులభంగా మిర్చి మొక్కను పెంచుకోవచ్చు. వర్షాకాలంలో సరైన డ్రైనేజీ, తగినంత వెలుతురు, మట్టి తేమతో జాగ్రత్తగా పెంచితే రెండు నెలల్లోనే తాజా మిర్చి పొందొచ్చు. Source link

Read Full News

Russian Ballistic Missile Attack : రష్యా భయానక మిస్సైల్ దాడి!

ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి వినాశకరమైన బాలిస్టిక్ మిస్సైల్ దాడికి తెగబడింది. రాత్రికి రాత్రే జరిగిన ఈ విరుచుకుపాటుతో కీవ్ నగర ఆకాశం ఎర్రటి మంటలతో అగ్నిగోళంగా మారింది. ఈ దాడిలో కనీసం 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అనేక భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరడంతో కీవ్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. Source link

Read Full News

Rupee Value: డాలర్ పతనం… రూపాయికి బలం… ఇండియన్ కరెన్సీకి బూస్ట్ | Rupee Rises 17 Paise Against Dollar Amid Weak US Currency |

దేశీయ స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే, గురువారం ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 504.32 పాయింట్లు పెరిగి 77,416.16 వద్ద ఉంది. నిఫ్టీ 118.85 పాయింట్లు పెరిగి 24,198.55 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, బుధవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో నికరంగా రూ.407.99 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఎక్స్ఛేంజ్ డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తంగా చూస్తే, బలహీనమైన డాలర్ రూపాయికి తాత్కాలికంగా మద్దతు ఇస్తోంది. కానీ 90 డాలర్లకు పైన కొనసాగుతున్న ముడి…

Read Full News

వర్షాకాలంలో ఇంట్లో ఈగల బెడద ఎక్కువైందా? తలుపులు, కిటికీల ముందు ఇది ఒక్కటి పెడితే చాలు.. |

ఈగల నియంత్రణలో ఇంటి పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా వంటగదిలోని సింక్‌, కౌంటర్‌, డస్ట్‌బిన్‌ చుట్టుపక్కల తడి, చెత్త పేరుకుపోకుండా క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. సింక్‌, కౌంటర్‌, డస్ట్‌బిన్‌ పరిసరాల్లో బేకింగ్‌ సోడాను చల్లి, దానిపై నిమ్మరసం వేయవచ్చు. ఈ మిశ్రమాన్ని టైల్స్‌ శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అయితే ఏదైనా శుభ్రపరిచే మిశ్రమాన్ని ఉపయోగించే ముందు ఆ ఉపరితలానికి అది అనుకూలమో లేదో పరిశీలించడం మంచిది. Source link

Read Full News

IRCTC Tour: అరుణాచలం నుంచి రామేశ్వరం వరకు… రూ.16 వేలకే 7 క్షేత్రాల దర్శనం |

ఐఆర్‌సీటీసీ టూరిజం తొమ్మిది రోజుల దక్షిణ భారత ఆలయ యాత్రను ప్రకటించింది. “దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం” పేరుతో నడిచే ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ప్యాకేజీలో ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. హైదరాబాద్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు స్టేషన్ల నుంచి ఈ రైలులో ఎక్కే అవకాశం ఉంది. ఐఆర్‌సీటీసీ టూరిజం ప్రకటించిన ఈ యాత్ర 2026 అక్టోబర్ 6న సికింద్రాబాద్ నుంచి మొదలవుతుంది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజుల పాటు సాగే…

Read Full News

Jagame Sangeetham: ఓటీటీలోకి కొత్త తెలుగు వెబ్ సిరీస్.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ ప్రీమియర్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 20, 2026 6:39 PM IST తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన ఒరిజినల్ సిరీస్‌ అందుబాటులోకి రాబోతోంది. ప్రైమ్ వీడియో తాజాగా తన తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘జగమే సంగీతం’ వరల్డ్ వైడ్ ప్రీమియర్ తేదీని ప్రకటించింది. ఈ మ్యూజికల్ డ్రామా సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. News18 తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన ఒరిజినల్ సిరీస్‌ అందుబాటులోకి రాబోతోంది. ప్రైమ్ వీడియో తాజాగా తన తెలుగు ఒరిజినల్ సిరీస్…

Read Full News