Women Farmers: మహిళా రైతులకు గుర్తింపు లేదు… ఏటా రూ.2 లక్షల కోట్ల నష్టం… అసలు కారణం ఇదే! |
ఆర్యా.ఏజీ 21 రాష్ట్రాల్లో పనిచేస్తోంది. దాని ప్లాట్ఫామ్తో 8.5 లక్షల మందికి పైగా రైతులు, సుమారు 12,000 గోదాములు అనుసంధానమై ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్లో మహిళలు నిర్వహించే ఎఫ్పీఓల సంఖ్య రెండేళ్లలో 128 శాతం పెరిగిందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం 50,000 మందికి పైగా మహిళలు నేరుగా ఈ వ్యవస్థలో భాగమయ్యారు. ఫ్రెండ్స్ ఆఫ్ విమెన్స్ వరల్డ్ బ్యాంకింగ్తో కలిసి నిర్వహిస్తున్న ఆర్యాశక్తి కార్యక్రమం ద్వారా మహిళలు నిర్వహించే ఎఫ్పీఓల సాయంతో 10,000 వ్యవసాయ కుటుంబాలకు మద్దతు…
