Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రులు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ప్రతాప్ రావు జాదవ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు మంత్రులకు ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.#PralhadJoshi #PratapraoJadhav #TirumalaTemple Source link
