ప్రభన్యూస్

Monsoon Kids Health: వర్షాకాలంలో పిల్లలకు ఈ ఆహారాలు పెట్టొద్దు.. ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది! | లైఫ్ స్టైల్

వర్షాకాలంలో బయట దొరికే స్ట్రీట్ ఫుడ్‌ను పిల్లలకు ఇవ్వకుండా ఉండటం మంచిది. చాట్, పానీపూరి, సమోసా, పకోడీ, బజ్జీలు వంటి ఆహారాలు బయట ఎక్కువసేపు ఉండటం వల్ల వాటిలో సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వాటిని తయారు చేసే నీరు, నూనె కూడా పరిశుభ్రంగా లేకపోవచ్చు. ఇలాంటి ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. పిల్లలు బయట తినాలని కోరితే ఇంట్లోనే శుభ్రంగా తయారు చేసి…

Read Full News

US-Iran: శాంతి చర్చలపై ట్రంప్ ఒకలా.. ఇరాన్ మరోలా!

వాషింగ్టన్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఈ ప్రతిపాదిత సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం “ఇరాన్ అణ్వాయుధ రహితీకరణ” అని, దీని ఫలితంపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. Source link

Read Full News

AP and Telangana News Live: నేడు విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read Full News

తెలంగాణలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఖాయం.. నితిన్ నబిన్ వ్యాఖ్యలు వైరల్..! | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 30, 2026 6:15 AM IST తెలంగాణ రాష్ట్రంలో 2028లో డబుల్ ఇంజన్ సర్కారును ఏర్పాటు చేస్తామని తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశను ఇవ్వాలన్నదే బీజేపీ సంకల్పమని జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. + News18 తెలంగాణ రాష్ట్రంలో 2028లో డబుల్ ఇంజన్ సర్కారును ఏర్పాటు చేస్తామని తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశను ఇవ్వాలన్నదే బీజేపీ సంకల్పమని జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. నితిన్ నబిన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు…

Read Full News

Diesel: పెట్రోల్, డీజిల్‌పై అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి

Diesel Purchase Limit: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా విధించిన ఇంధన రేషనింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. జూలై 1 నుంచి వాణిజ్య వినియోగదారులపై ఉన్న డీజిల్, పెట్రోల్ కొనుగోలు పరిమితులను పూర్తిగా ఎత్తివేయడంతో ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్, పరిశ్రమలకు భారీ ఊరట లభించనుంది. Source link

Read Full News

Actress: ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వదిలి.. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది.. ఎవరీ బ్యూటీ..

ఇన్ఫోసిస్‌లో మంచి ఉద్యోగాన్ని వదిలి, నటనపై ఉన్న మక్కువతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అనన్య నాగళ్ల నేడు ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందింది. కలల కోసం సురక్షితమైన కెరీర్‌ను త్యాగం చేసిన ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. Source link

Read Full News

Chicken: బ్రాయిలర్ చికెన్ కంటే 5 రెట్లు ఎక్కువ ప్రోటీన్.. ఈ నల్ల కోడి ప్రత్యేకత తెలుసా? | లైఫ్ స్టైల్

Last Updated:Jun 29, 2026 3:21 PM IST కోల్‌కతా: బంగాళీల ఇంట్లో మాంసం అంటే ముందుగా కోడి మాంసమే గుర్తుకొస్తుంది. ఇది ఇప్పుడు రోజూ తినే పదార్థంగా మారింది. అందుకే ఎక్కువగా పౌల్ట్రీ కోడిపై ఆధారపడుతున్నారు, అది సులభంగా జీర్ణమవుతుంది కూడా. దేశీ News18 కోడి మాంసం అంటే చాలా మందికి ఇష్టమైన నాన్‌వెజ్ ఆహారం. ముఖ్యంగా మన దేశంలో బ్రాయిలర్ చికెన్ ఎక్కువగా తింటారు. ఇది సులభంగా దొరకడం, ధర తక్కువగా ఉండడం వల్ల…

Read Full News

Louisiana Couple Dog: పెంపుడు కుక్కతో దంపతులు గలీజ్ పనులు.. సెల్‌ఫోన్‌లో బయటపడ్డ రహస్య వీడియోలు | ట్రెండింగ్

Last Updated:Jun 29, 2026 9:01 PM IST Louisiana Couple Dog: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో జరిగిన అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన ఘటనకు సంబంధించి ఒక జంటను అరెస్టు చేశారు అక్కడి పోలీసుసు. 28 ఏళ్ల ఫిలిప్ బాబిన్ ,34 సంవత్సరాల హేలీ మేయర్‌ ఓ కుక్కను పెంచుకుంటున్నారు. Louisiana Couple Dog Louisiana Couple Dog: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో జరిగిన అత్యంత దారుణమైన, దిగ్భ్రాంతికరమైన ఘటనకు సంబంధించి ఒక జంటను అరెస్టు చేశారు…

Read Full News

Train: పట్టాలపై పడుకున్న యువకుడు.. క్షణంలో జరిగిన అద్భుతం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jun 29, 2026 7:15 PM IST కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు రైలు పట్టాలపై అడ్డంగా పడుకోవడంతో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. + News18 కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు రైలు పట్టాలపై అడ్డంగా పడుకోవడంతో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటికే వేగంగా…

Read Full News

గుడిలో కొబ్బరికాయ కొడితే సగం ఎందుకు వాళ్లే తీసుకుంటారు?.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..! | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 29, 2026 7:26 PM IST కోడె మొక్కులు, కొబ్బరికాయలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖశాంతులు ప్రసాదించాలని భీమేశ్వర స్వామిని ప్రార్థించారు. + News18 దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వరాలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం శివారాధనకు విశేష ప్రాధాన్యం ఉండటంతో తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు….

Read Full News