ప్రభన్యూస్

దక్షిణ భారతదేశంలోని ఏ జిల్లాలో రైల్వే లైన్ లేదు? 90 % మంది అస్సలు చెప్పలేరు.. |

Last Updated:Aug 20, 2026 5:20 PM IST దేశంలో బుల్లెట్ ట్రైన్ కారిడార్లు, వందే భారత్ రైళ్లు వేగంగా విస్తరిస్తున్నాయి.. కానీ 2026లోనూ దక్షిణ భారతదేశంలోని కొన్ని జిల్లాల్లో ఒక్క రైల్వే ట్రాక్ కూడా లేదు! అసలు ఆ జిల్లాలు ఏవి? News18 దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీని విస్తరించేందుకు కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటోంది. బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్లు, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి హైస్పీడ్‌ రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే 2026లోనూ దక్షిణ…

Read Full News

Aadhaar App: ఆధార్ అప్‌డేట్ నుంచి డౌన్‌లోడ్ వరకు… రికార్డులు సృష్టిస్తున్న యాప్ | Aadhaar App Crosses 50 Million Downloads |

ఆధార్‌కు సంబంధించిన సేవలను మరింత సులభంగా పొందేందుకు ప్రజలు డిజిటల్ మార్గాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆధార్ యాప్ డౌన్‌లోడ్‌లు ఏకంగా 50 మిలియన్లు అంటే 5 కోట్లు దాటాయి. స్మార్ట్‌ఫోన్ నుంచే ఆధార్‌కు సంబంధించిన పలు సేవలను పొందే అవకాశం ఉండటంతో ఈ యాప్‌కు ఆదరణ పెరుగుతోంది. ఆధార్ యాప్ ఇప్పుడు ఆధార్ నంబర్ ఉన్నవారికి యూఐడీఏఐతో నేరుగా డిజిటల్‌గా సేవలు పొందేందుకు ఒక సులభమైన మార్గంగా మారింది. ఈ యాప్ ద్వారా మొబైల్…

Read Full News

Allari Naresh: 'రంభ ఊర్వశి మేనక' మూవీ సెకండ్ సింగల్ రిలీజ్..!

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రంభ ఊర్వశి మేనక’. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘బ్యాడ్ టైమ్ బ్యాండ్ బాజా’ అంటూ క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. చైతన్య భరద్వాజ్ స్వర పరిచిన ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. రామ్ మిర్యాల ఆలపించాడు. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ…

Read Full News

Ginger Garlic Paste: అల్లం-వెల్లుల్లి చట్నీ నెలల తరబడి తాజాగా ఉండాలంటే.. ఈ సింపుల్ టిప్ ఫాలో అవ్వండి! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 20, 2026 3:31 PM IST ఒకేసారి ఎక్కువ మొత్తంలో పేస్ట్ తయారు చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటారు. అయితే కొన్ని రోజులకు పేస్ట్ రంగు నల్లగా లేదా ఆకుపచ్చగా మారడం, పుల్లటి వాసన రావడం, చివరికి పాడైపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలా నిల్వ చేస్తే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. News18 భారతీయ వంటకాలలో అల్లం-వెల్లుల్లి పేస్ట్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా ఇళ్లలో దాదాపు ప్రతి రోజూ చేసే వంటల్లో…

Read Full News

PM Modi: సోషల్ మీడియా ర్యాంకింగ్స్‌లో ప్రధాని మోదీ టాప్.. మంత్రులకు డిజిటల్ రిపోర్ట్ కార్డ్!

కేంద్ర మంత్రుల సోషల్ మీడియా పనితీరుపై ఇటీవల జరిగిన క్యాబినెట్ భేటీలో ఒక ఆసక్తికరమైన నివేదికను సమర్పించారు. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వేదికల్లో ప్రజలతో మమేకం అవ్వడంలో ప్రధాని నరేంద్ర మోదీ అందరికంటే ముందు నిలిచి ప్రథమ స్థానం సాధించారు. Source link

Read Full News

Sugar Price: పండుగ వేళ కేంద్రం గుడ్ న్యూస్… చక్కెరపై సంచలన నిర్ణయం

Sugar Price | చక్కెర ధరలు పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా చక్కెర కొనుగోలు చేసే సంస్థలు 15 రోజులకు మించి స్టాక్ నిల్వ చేసుకోకుండా కొత్త పరిమితి విధించింది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిబంధన చక్కెర సరఫరా, ధరలపై ఎలాంటి ప్రభావం చూపనుందో ఇప్పుడు చూద్దాం. Source link

Read Full News

Suriya: తెలుగు గడ్డపై సూర్య బీభత్సం.. 'విశ్వనాథ్ & సన్స్' విశ్వరూపం చూపిస్తున్నాడుగా..!

ఆరు రోజులు ముందు రిలీజైన విశ్వనాథ్ & సన్స్ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. డీసెంట్ టాక్ మాత్రం తెచ్చుకుంది. నిజానికి ఈ సినిమాపై ముందు నుంచి మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. Source link

Read Full News

Tulsi Monsoon Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క వేర్లు కుళ్లిపోవద్దంటే.. ఈ చిన్న తప్పు అస్సలు చేయకండి!

వర్షాకాలంలో ఎక్కువ నీరు, నిరంతర తేమ, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల తులసి మొక్కకు సమస్యలు కూడా రావచ్చు. వేర్లు కుళ్లిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలు కనిపించవచ్చు. అందుకే ఈ కాలంలో తులసి మొక్కకు సరైన సంరక్షణ అవసరం. Source link

Read Full News

అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం.. దక్షిణాది సీఎంల కీలక ప్రతిపాదనలు.. |

దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయం, కేంద్ర–రాష్ట్రాల సమస్యల పరిష్కారం, ప్రాంతీయ అభివృద్ధిపై కీలక చర్చలకు వేదికగా 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కోవలం ప్రాంతంలోని తాజ్ ఫిషర్‌మ్యాన్స్ కోవ్ హోటల్‌లో గురువారం ఈ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి తరఫున డీకే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి, ప్రతినిధులు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, తెలంగాణకు చెందిన ఉప ముఖ్యమంత్రి…

Read Full News

Gold Loan: గోల్డ్ లోన్ బిజినెస్‌లోకి మరో కంపెనీ… 3 ఏళ్లలో 1,000 బ్రాంచ్‌ల లక్ష్యం | Aditya Birla Capital Steps Into Gold Loans, Plans 1,000 Branches |

ఎఫ్‌వై26లో కంపెనీ ఆస్తుల నిర్వహణ విలువ, అంటే ఏయూఎం, ఏడాది ప్రాతిపదికన 27 శాతం పెరిగి రూ.1,59,916 కోట్లకు చేరింది. ఇందులో రిటైల్, ఎస్‌ఎంఈ విభాగాల వాటా 68 శాతంగా ఉంది. ఇదే సమయంలో కంపెనీ ఇచ్చిన మొత్తం రుణాల విలువ 25 శాతం పెరిగి రూ.84,204 కోట్లకు చేరింది. ఎఫ్‌వై27 తొలి త్రైమాసికంలో కూడా కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో ఏయూం ఏడాది ప్రాతిపదికన 28 శాతం పెరిగి రూ.1,67,456 కోట్లకు…

Read Full News