ప్రభన్యూస్

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న రుతుపవనాలు.. ఆదివారం ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

14 జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్! తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. ఆదివారం (జూన్ 28) తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే జిల్లాలు: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ,…

Read Full News

Rajanna Siricilla: రాజన్న ఆలయానికి కొత్త రూపు.. మరో వెయ్యేళ్లు నిలిచేలా భారీ నిర్మాణ పనులు..! | తెలంగాణ వార్తలు

శనివారం వేములవాడలో రాజన్న ఆలయంతో పాటు బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. శృంగేరి పీఠం సూచనలు, ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ విస్తరణ జరుగుతోందన్నారు. ప్రతి పనికి…

Read Full News

Petrol Diesel Price Today: LPG, CNG, పెట్రోల్, డీజిల్.. ఈరోజు ఏది ఎంత? పూర్తి ధరల జాబితా ఇదే? | బిజినెస్

Last Updated:Jun 29, 2026 6:27 AM IST AP Telangana Petrol Diesel Price Today June 29 | ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి. News18 అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరల్లో వచ్చే హెచ్చుతగ్గులను ఆధారంగా చేసుకుని దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించి తాజా రేట్లను…

Read Full News

Prabhas: ప్రభాస్ ఒక్క రోజు తినే ఫుడ్ ఖర్చు ఇన్ని లక్షలా.. డార్లింగ్ డైట్ సీక్రెట్ లీక్! |

ఇంతే కాకుండా, ప్రభాస్‌కు బిర్యానీ అంటే చాలా ఇష్టమని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆయన రోజువారీ ఆహారంలో కేవలం రుచికరమైన వంటకాలు మాత్రమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకుంటారని తెలుస్తోంది. శ్యామల దేవి వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రభాస్ తన ఆహారంలో మటన్, చికెన్, చేపలు, రొయ్యలు, పీతలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకుంటారట. Source link

Read Full News

Hotel Room Secrets: హోటల్ రూమ్‌లోకి వెళ్లిన వెంటనే లైట్లు ఆన్ చేస్తున్నారా? అంత కంటే బుర్ర తక్కువ పని ఇంకోటి ఉండదు..!

Hotel Room Secrets: లగ్జరీ హోటల్ రూమ్‌లోకి వెళ్లిన వెంటనే లైట్ ఆన్ చేస్తున్నారా? ఆగండి! మీ పర్సనల్ లైఫ్ ప్రమాదంలో పడకుండా ఉండాలంటే.. చీకట్లోనే హిడెన్ కెమెరాలను కనిపెట్టే ఈ పవర్‌ఫుల్ ట్రావెల్ సీక్రెట్స్ ఇక్కడ చూడండి.. Source link

Read Full News

PM Modi Seychelles Visit 2026: సీషెల్స్ పర్యటనలో ప్రధాని.. తాబేలుకి ఆహారం పెట్టిన మోదీ.. సముద్ర భద్రతకు కొత్త మైలురాయి |

సీషెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధ్యక్షుడు హెర్మినీతో కలిసి ఘన స్వాగతం అందుకున్న ప్రధాని మోదీ, నేషనల్ బోటానికల్ గార్డెన్‌ను సందర్శించారు. అక్కడ ప్రపంచంలోనే అతి ప్రాచీన తాబేలు అయిన జొనాథన్‌ని కలిశారు. 194 సంవత్సరాల వయస్సు గల అల్డాబ్రా జెయింట్ టార్టాయిజ్ ఇది. భూమిపై ప్రస్తుతం జీవించి ఉన్న ఎక్కువ వయస్సు జీవి ఇదే. దీనికి మోదీ ఆహారం ఇచ్చారు. Visited the Giant Tortoise Enclosure at the Seychelles National Botanical Garden…

Read Full News

Liquor Shops at AP Airports: ఇక అక్కడ కూడా బార్లు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. ఎక్కడికి వెళ్లినా మద్యం లభ్యం..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ మేరకు రెవెన్యూ (ఎక్సైజ్-II) ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన G.O. Ms. No. 386 ప్రకారం, విమానాశ్రయాల్లో బార్ లైసెన్సులు మంజూరు చేయడానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి ప్రధాన విమానాశ్రయాలు ఈ పథకంలో ప్రధాన లబ్ధిదారులు కానున్నాయి. ఈ నిర్ణయం ఏపీలో పర్యాటకం, వాణిజ్యం అభివృద్ధికి ఊతమిస్తుందని అంచనా ఉంది. ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వార్షికంగా…

Read Full News

Tragic Accident: ఆటో ఢీ కొట్టడంతో 4 ఏళ్ల చిన్నారి మృతి.. పెళ్లిరోజే కన్నీటి రోజు..! | తెలంగాణ వార్తలు

Last Updated:Jun 28, 2026 8:33 AM IST వివాహ వార్షికోత్సవం రోజు ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరియాల్సింది. కానీ విధి వక్రించింది. ముద్దుల కొడుకుకు కొత్త బట్టలు తొడిగించి, ఆలయానికి తీసుకెళ్లిన తల్లిదండ్రుల సంతోషం కేవలం కొన్ని క్షణాలకే విషాదంగా మారిపోయింది. News18 వివాహ వార్షికోత్సవం రోజు ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరియాల్సింది. కానీ విధి వక్రించింది. ముద్దుల కొడుకుకు కొత్త బట్టలు తొడిగించి, ఆలయానికి తీసుకెళ్లిన తల్లిదండ్రుల సంతోషం కేవలం కొన్ని క్షణాలకే విషాదంగా…

Read Full News

Indian Railways: ట్రైన్‌లో మొబైల్, పర్స్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. ఇలా చేస్తే తిరిగి మీకే వస్తుంది!

Indian Railways: రైలులో ప్రయాణించి దిగిన తర్వాత మీ మొబైల్, పర్స్ లేదా బ్యాగ్ కనిపించలేదా? ఇక ఆ వస్తువు పోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో రైల్వేకు సమాచారం ఇస్తే, మర్చిపోయిన విలువైన వస్తువులను తిరిగి పొందే అవకాశం ఉందని భారతీయ రైల్వే తెలిపింది. ఇందుకోసం ప్రయాణికులు వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. Source link

Read Full News

Trisha Krishnan: ఖుష్బూ కూతురి పెళ్లిలో త్రిష రాయల్ లుక్.. ఆ ఒక్క ఫొటో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jun 27, 2026 7:32 PM IST గోవాలో జరిగిన ఖుష్బూ సుందర్ కుమార్తె అవంతిక వివాహ వేడుకల్లో త్రిష తన సంప్రదాయ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. తమన్నా భాటియా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. News18 ఇటీవల ప్రముఖ నటి త్రిష, రాజకీయ నాయకురాలు, నటి కుష్బు, దర్శకుడు సుందర్ సి దంపతుల కుమార్తె అవంతికా సుందర్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. గోవాలో అత్యంత వైభవంగా జరిగిన ఈ…

Read Full News