Airline Pilots: విమాన పైలట్లకు ఇక కఠిన నిబంధనలు… డీజీసీఏ తీసుకోబోయే నిర్ణయం ఇదే | బిజినెస్
Last Updated:Aug 18, 2026 2:15 PM IST ఎయిర్ ఇండియా పైలట్ల డ్రగ్ టెస్టుల్లో ఇద్దరికి ‘నాన్-నెగెటివ్’ ఫలితాలు రావడంతో విమానయాన రంగంలో కీలక మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇకపై అన్ని ఎయిర్లైన్స్లో పనిచేసే పైలట్లకు సైకోయాక్టివ్ సబ్స్టెన్స్ టెస్టులు తప్పనిసరి చేసే దిశగా డీజీసీఏ ఆలోచిస్తోంది. Airline Pilots: విమాన పైలట్లకు ఇక కఠిన నిబంధనలు… డీజీసీఏ తీసుకోబోయే నిర్ణయం ఇదే (image: AI Generated Image) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్…
