ప్రభన్యూస్

Paytm Payments Bank: పేటీఎం యూపీఐ పనిచేయదా? ఫాస్టాగ్ రీఛార్జ్ చేయొచ్చా? మీ సందేహాలకు సమాధానాలివే

Paytm Payments Bank | పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిక్విడేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో లక్షలాది మంది కస్టమర్లలో తమ డబ్బు, వాలెట్ బ్యాలెన్స్, ఫాస్టాగ్, యూపీఐ సేవలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారుల డబ్బు సురక్షితమేనా? ఏ సేవలు కొనసాగుతాయి? ఏ సదుపాయాలు నిలిచిపోతాయి? తెలుసుకోండి. Source link

Read Full News

Heroine: 'మురారీ'లో మహేష్ బాబు తల్లి గుర్తుందా? ఆమె కూతురు కూడా తెలుగులో తోపు హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది మావ

మురారి సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించిన నటి లక్ష్మీ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది. దాదాపు 5 దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన యాక్టింగ్‌తో మెప్పిస్తోంది. అయితే ఆమె కూతురు కూడా తెలుగు హీరోయిన్ అనే విషయం చాలా మందికి తెలియదు. Source link

Read Full News

Health Benefits: వేపపండు గింజలను పడేస్తున్నారా?.. వాటి వల్ల ఎంతో డబ్బు సేవ్.. కళ్లు చెదిరే ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు!

వేప పండు చేదుగా ఉన్నప్పటికీ ఆయుర్వేదంలో ఎన్నో ఔషధ గుణాలున్న సహజ ఫలంగా గుర్తింపు పొందింది. రోగనిరోధక శక్తి, చర్మ ఆరోగ్యం, జీర్ణక్రియకు ఉపయోగపడే నింబోలీని మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. Source link

Read Full News

Manmohan Singh: మన్మోహన్ సింగ్‌ మరణించిన రెండేళ్ల తర్వాత క్లీన్ చిట్.. బొగ్గు కుంభకోణం కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు! |

Last Updated:Jul 29, 2026 2:49 PM IST మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన దాదాపు రెండేళ్ల తర్వాత ఆయనకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. తలబిరా-2 బొగ్గు గనుల కేటాయింపు కేసులో ఆయనకు క్లీన్ చిట్ ఇస్తూ, ఈ వివాదాస్పద కేసును కోర్టు శాశ్వతంగా మూసివేసింది. News18 మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సంబంధించిన పదేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరపడింది. తలబిరా-2 బొగ్గు గనుల కేటాయింపుల కుంభకోణం (కోల్‌గేట్) కేసులో ఆయనపై ఎలాంటి…

Read Full News

Allu Arjun: అల్లు అర్జున్ ‘రాకా’పై బుర్ర పేలిపోయే అప్‌డేట్.. మరీ ఈ రేంజ్‌లో ప్లాన్ చేశారేంట్రా సామీ..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 29, 2026 2:35 PM IST అల్లు అర్జున్ (Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee) కాంబోలో వస్తున్న రాకా సినిమాపై క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ఆ వివరాలు చూస్తే.. News18 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar) దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై…

Read Full News

Chanakya Niti: ఈ వ్యక్తులకు కుటుంబ విషయాలు చెప్పొద్దు.. లేకపోతే సమస్యలు తప్పవు! | లైఫ్ స్టైల్

న్యూస్ 18 హిందీలో ప్రస్తావించినట్లు చాణక్యుడి అభిప్రాయం ప్రకారం, ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం తెలివైన పని కాదు. కుటుంబ సభ్యుల మధ్య వచ్చే చిన్న చిన్న విభేదాలు, ఆర్థిక పరిస్థితులు లేదా వ్యక్తిగత నిర్ణయాలు బయటివారికి తెలిసినప్పుడు అవి పెద్ద సమస్యలుగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎవరి ముందు ఏ విషయాన్ని చెప్పాలో ముందుగానే ఆలోచించాలని ఆయన సూచించారు. సరైన వ్యక్తులను నమ్మడం ఎంత ముఖ్యమో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం కూడా…

Read Full News

Lok Sabha: కేంద్రం తీరుపై రాహుల్ తీవ్ర విమర్శలు.. లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రచ్చ! |

Last Updated:Jul 29, 2026 1:55 PM IST Lok Sabha: యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. కానీ ఆయన వ్యాఖ్యలపై అధికారపక్షం భగ్గుమంది. అన్‌పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం తీరుపై రాహుల్ తీవ్ర విమర్శలు.. లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రచ్చ! యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లుపై లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. “విద్యార్థులు చేసింది హింస కాదు, అది కోపం…

Read Full News

Minimum Balance: బ్యాంక్ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ లేదని రూ.26,000 కోట్లు వసూలు |

గత నాలుగేళ్లల్లో ఈ వసూళ్లు రూ.26 వేల కోట్లకు పైనే ఉన్నాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో (FY 2022-23 నుంచి FY 2025-26 వరకు) కనీస సగటు బ్యాలెన్స్ నిర్వహించని కారణంగా బ్యాంకులు వసూలు చేసిన ఛార్జీలు చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ.10,230.75 కోట్లు వసూలు చేశాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,407.82 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,909.10 కోట్లు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,775.91 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో…

Read Full News

కూతురికి లిప్ కిస్ పెట్టిన తండ్రి.. ఫొటోషూట్‌లో అరాచకం.. తప్పేముందన్న నటి!

బాలీవుడ్‌లో జరిగిన ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. కూతురితో తండ్రి అలా వ్యవహరించడమేంటి అని చాలా మంది భగ్గుమన్నారు. ఐతే.. కూతురు కూడా వెనకాడలేదు. ఈ విషయంలో తాను పశ్చాత్తాప పడట్లేదని చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. Source link

Read Full News

Vande Bharat Train Charges: వందే భారత్ రైలు ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ | Why Vande Bharat Tickets Cost More Railway Minister Explains |

ఈ ప్రశ్నను లోక్‌సభ సభ్యుడు ఉజ్వల్ రమణ్ సింగ్ అడిగారు. వందే భారత్ టికెట్ ధరలు మధ్యతరగతి, తక్కువ ఆదాయం ఉన్న వారికి భారంగా మారుతున్నాయా? దీనిపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది? అందరికీ అందుబాటులో ఉండే ప్రజా రవాణాపై వరల్డ్ బ్యాంక్ సూచనలకు ఈ ధరల విధానం అనుగుణంగా ఉందా? అని ఆయన అడిగారు. దీనికి సమాధానంగా మంత్రి మాట్లాడుతూ, భారతీయ రైల్వేలు సాధారణ ప్యాసింజర్ రైళ్లు, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, అమృత్ భారత్, వందే…

Read Full News